Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
సంక్షేమ పథకాల వల్లే భారీ విజయం: కెటిఆర్
హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్లే ఇంతటి భారీమెజార్టీ సొంతమైందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంపై మంత్రి కెటిఆర్...
మున్సిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టిన టిడిపి
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బోణీ కొట్టింది. ఖమ్మం జిల్లాలోని మధిరలోని 1వ వార్డును టిడిపి సొంతం చేసుకుంది. ఆ ప్రాంతం ఆంధ్రాకు బార్డర్ గా ఉండటమే ఈ విజయానికి...
ఎన్నికల సరళిని తెలుసుకుంటున్న మంత్రి కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కాగా ఎన్నికల కౌంటింగ్ సరళిని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ తెలుసుకుంటున్నారు. అయితే ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ పలు స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం...
ఉమ్మడి ఖమ్మంలో దూసుకుపోతున్న కారు
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగిస్తోంది. అత్యధిక మున్సిపాలిటీల్లో పార్టీ అభ్యర్థులు ఏకపక్ష విజయం సాధిస్తున్నారు. అనేక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బిజెపి టిఆర్ఎస్ పోటీ ఇవ్వలేకపోతున్నాయి. ఉమ్మడి ఖమ్మం...
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం…
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లల కౌటింగ్ ప్రారంభంమవగా.... 2,647 మంది వార్డు మెంబర్లు,324 కార్పొరేటర్లు ఎన్నిక కానున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరగనుంది....
దావోస్పై కెటిఆర్ ముద్ర
బహుముఖం.. దిగ్విజయం
విశేష పర్యటన విజయవంతంగా ముగించుకొని వచ్చిన మంత్రి
ఏకకాలంలో అనేక బాధ్యతల నిర్వహణ, 50 మందికి పైగా కార్పొరేట్ దిగ్గజాలతో ముఖాముఖీ, 5 చర్చా కార్యక్రమాలు n అక్కడి నుంచే...
పురవరులు తేలేది నేడే
మధ్యాహ్నం లోపే మున్సిపోల్ ఫలితాలు
ఉదయం 8గం.కు లెక్కింపు ప్రారంభం, 10 గం.ల లోపే తొలి ఫలితం, 129 కౌంటింగ్ కేంద్రాల్లో వార్డుల వారీగా టేబుళ్ల ఏర్పాటు
రెండు దశల్లో కౌంటింగ్
సమాన...
కారులోనే ఓటరు షికారు
పురపోరులో టిఆర్ఎస్కు అఖండ విజయం ఖాయం
పెరగనున్న టిఆర్ఎస్ ఓట్ల శాతం
మున్సిపాలిటీల్లో 2వేలకుపైగా, కార్పొరేషన్లలో 205పైగా వార్డులు గెలుచుకునే సూచన
సెఫాలజీ అధ్యయనం ... 104 నుంచి 109 మున్సిపాల్టీలు , 10 కార్పొరేషన్లలో...
మేయర్, చైర్పర్సన్ల ఎన్నికకు మార్గదర్శకాలు
పరోక్ష ఎన్నికలో ఓట్లు సమానమైతే లాటరీ
ఎ.. బి ఫారాలతో మేయర్.. ఛైర్ పర్సన్ పేర్లు
రాజకీయ పార్టీలు విప్లను నియమించుకోవచ్చు
29 కరీంనగర్ మేయర్ ఎన్నిక
కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి.. తొలి ఫలితం 10 గంటలలోపు
మీడియాతో...
ఫిబ్రవరి రెండో వారంలో బడ్జెట్!
హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం 202021 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి రెండో వారం లేదా మూడో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు అన్ని శాఖలు పథకాల వివరాలు,...
ఎమర్జింగ్ టెక్నాలజిలో తెలంగాణకు స్వర్ణం
హైదరాబాద్ : సాంకేతిక అభివృద్ధి (ఎమర్జింగ్ టెక్నాలజీ)లో తెలంగాణకు బంగారు పతకం లభించింది. రాష్ట్రంలో చిట్ ఫండ్ల నిర్వహణలో మెరుగైన సాంకేతిక నైపుణాన్ని వినియోగిస్తున్నందుకు లభించింది. బ్లాక్ చెయిన్ ప్రాజెక్ట్, టి -చిట్స్,...
పెళ్లికి నో చెప్పిందని యువతి హత్య
హైదరాబాద్: ప్రేమించిన బాలిక వివాహం చేసుకునేందుకు నిరాకరించిందని కక్షపెంచుకుని నిందితుడు ఆమె గొంతు కోసి, బిల్డింగ్పై నుంచి కిందపడేసి హత్య చేసిన సంఘటన సికింద్రాబాద్లోని వారసిగూడలో గురువారం రాత్రి జరిగింది. వారసిగూడకు చెందిన...
జూన్లో సహకార ఎన్నికలు!
కొనసాగుతున్న కొత్త ప్యాక్స్ల ఏర్పాటు ప్రక్రియ
మొత్తం 1340 ప్యాక్స్లకు ఒకేసారి ఎన్నిక నిర్వహించాలని నిర్ణయం
మరోమారు ఇంఛార్జీలకు పొడిగింపు
హైదరాబాద్: వచ్చే జూన్లో సహకార ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర సహకార శాఖ కసరత్తు చేస్తోంది. దీంతో...
చైర్మన్ల ఎంపికపై టిఆర్ఎస్ దృష్టి
ఇన్ఛార్జీలకు, ఎంఎల్ఏలకు విప్ జారీచేసే అధికారాలు
ప్రజాప్రతినిధులు కోరుకున్న మున్సిపాలిటీలో ఓటు హక్కు
హైదరాబాద్: నేడు మున్సిపాలిటీ, కార్పోరేషన్ల ఫలితాలు వెలుబడ నున్న నేపథ్యంలో ఛైర్మన్ల ఎంపికపై టిఆర్ఎస్ అధిష్ఠానం దృష్టి సారించింది. గెలిచిన...
ఎంఐఎం సభకు హైకోర్టు గ్రీన్సిగ్నల్
హైదరాబాద్: నగరంలోని ఖిల్వత్ ప్రాంతంలో శనివారం ఎంఐఎం నిర్వహిస్తున్న సభకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. ఎంఐఎం సభకు విధించిన షరతులను పాటించని పక్షంలో చర్యలు ఉంటాయని ధర్మాసనం ఇచ్చిన అనుమతిలో పేర్కొంది....
ఎపి సిఎం జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందే
హైదరాబాద్: అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇడి కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. ఇడి కేసులో ఇకనుంచి జగన్ కోర్టుకు హాజరుకాక తప్పని...
శంషాబాద్లో 4 కిలోల బంగారం పట్టివేత
మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ మస్కట్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల నుంచి దాదాపు 4 కిలోల బంగారాన్ని శుక్రవారం డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల...
మేడారం జాతరలో తెలంగాణ అటవీశాఖ
హైదరాబాద్: తెలంగాణ మహా జాతర సమ్మక్క- సారలమ్మ జాతరకు అటవీ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతోంది. ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు జరిగే జాతరకు దాదాపు కోటిన్నర మంది...
కత్రినా పెళ్లి.. అమితాబ్ దంపతుల కన్యాదానం!
హైదరాబాద్: ప్రముఖ సినీ నటి కత్రినా ఖైఫ్ పెళ్లి కూతురైంది. వధువు తరఫున పెద్దలుగా సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన సతీమణి జయా బచ్చన్ మారారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కల్యాణ...
వృద్ధాశ్రమం పేరుతో దారుణం…
హైదరాబాద్: నగర శివారులోని నాగారం శిల్పానగర్ లో శుక్రవారం దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. మానసిక పునరావస కేంద్రం పేరుతో ఓ సంస్థ వృద్ధులకు నరకం చూపిస్తోంది. నిర్వహకులు ఒకే గదిలో 50...