Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
కారులోనే ఓటరు షికారు
పురపోరులో టిఆర్ఎస్కు అఖండ విజయం ఖాయం
పెరగనున్న టిఆర్ఎస్ ఓట్ల శాతం
మున్సిపాలిటీల్లో 2వేలకుపైగా, కార్పొరేషన్లలో 205పైగా వార్డులు గెలుచుకునే సూచన
సెఫాలజీ అధ్యయనం ... 104 నుంచి 109 మున్సిపాల్టీలు , 10 కార్పొరేషన్లలో...
మేయర్, చైర్పర్సన్ల ఎన్నికకు మార్గదర్శకాలు
పరోక్ష ఎన్నికలో ఓట్లు సమానమైతే లాటరీ
ఎ.. బి ఫారాలతో మేయర్.. ఛైర్ పర్సన్ పేర్లు
రాజకీయ పార్టీలు విప్లను నియమించుకోవచ్చు
29 కరీంనగర్ మేయర్ ఎన్నిక
కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి.. తొలి ఫలితం 10 గంటలలోపు
మీడియాతో...
ఫిబ్రవరి రెండో వారంలో బడ్జెట్!
హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం 202021 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి రెండో వారం లేదా మూడో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు అన్ని శాఖలు పథకాల వివరాలు,...
ఎమర్జింగ్ టెక్నాలజిలో తెలంగాణకు స్వర్ణం
హైదరాబాద్ : సాంకేతిక అభివృద్ధి (ఎమర్జింగ్ టెక్నాలజీ)లో తెలంగాణకు బంగారు పతకం లభించింది. రాష్ట్రంలో చిట్ ఫండ్ల నిర్వహణలో మెరుగైన సాంకేతిక నైపుణాన్ని వినియోగిస్తున్నందుకు లభించింది. బ్లాక్ చెయిన్ ప్రాజెక్ట్, టి -చిట్స్,...
పెళ్లికి నో చెప్పిందని యువతి హత్య
హైదరాబాద్: ప్రేమించిన బాలిక వివాహం చేసుకునేందుకు నిరాకరించిందని కక్షపెంచుకుని నిందితుడు ఆమె గొంతు కోసి, బిల్డింగ్పై నుంచి కిందపడేసి హత్య చేసిన సంఘటన సికింద్రాబాద్లోని వారసిగూడలో గురువారం రాత్రి జరిగింది. వారసిగూడకు చెందిన...
జూన్లో సహకార ఎన్నికలు!
కొనసాగుతున్న కొత్త ప్యాక్స్ల ఏర్పాటు ప్రక్రియ
మొత్తం 1340 ప్యాక్స్లకు ఒకేసారి ఎన్నిక నిర్వహించాలని నిర్ణయం
మరోమారు ఇంఛార్జీలకు పొడిగింపు
హైదరాబాద్: వచ్చే జూన్లో సహకార ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర సహకార శాఖ కసరత్తు చేస్తోంది. దీంతో...
చైర్మన్ల ఎంపికపై టిఆర్ఎస్ దృష్టి
ఇన్ఛార్జీలకు, ఎంఎల్ఏలకు విప్ జారీచేసే అధికారాలు
ప్రజాప్రతినిధులు కోరుకున్న మున్సిపాలిటీలో ఓటు హక్కు
హైదరాబాద్: నేడు మున్సిపాలిటీ, కార్పోరేషన్ల ఫలితాలు వెలుబడ నున్న నేపథ్యంలో ఛైర్మన్ల ఎంపికపై టిఆర్ఎస్ అధిష్ఠానం దృష్టి సారించింది. గెలిచిన...
ఎంఐఎం సభకు హైకోర్టు గ్రీన్సిగ్నల్
హైదరాబాద్: నగరంలోని ఖిల్వత్ ప్రాంతంలో శనివారం ఎంఐఎం నిర్వహిస్తున్న సభకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. ఎంఐఎం సభకు విధించిన షరతులను పాటించని పక్షంలో చర్యలు ఉంటాయని ధర్మాసనం ఇచ్చిన అనుమతిలో పేర్కొంది....
ఎపి సిఎం జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందే
హైదరాబాద్: అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇడి కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. ఇడి కేసులో ఇకనుంచి జగన్ కోర్టుకు హాజరుకాక తప్పని...
శంషాబాద్లో 4 కిలోల బంగారం పట్టివేత
మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ మస్కట్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల నుంచి దాదాపు 4 కిలోల బంగారాన్ని శుక్రవారం డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల...
మేడారం జాతరలో తెలంగాణ అటవీశాఖ
హైదరాబాద్: తెలంగాణ మహా జాతర సమ్మక్క- సారలమ్మ జాతరకు అటవీ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతోంది. ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు జరిగే జాతరకు దాదాపు కోటిన్నర మంది...
కత్రినా పెళ్లి.. అమితాబ్ దంపతుల కన్యాదానం!
హైదరాబాద్: ప్రముఖ సినీ నటి కత్రినా ఖైఫ్ పెళ్లి కూతురైంది. వధువు తరఫున పెద్దలుగా సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన సతీమణి జయా బచ్చన్ మారారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కల్యాణ...
వృద్ధాశ్రమం పేరుతో దారుణం…
హైదరాబాద్: నగర శివారులోని నాగారం శిల్పానగర్ లో శుక్రవారం దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. మానసిక పునరావస కేంద్రం పేరుతో ఓ సంస్థ వృద్ధులకు నరకం చూపిస్తోంది. నిర్వహకులు ఒకే గదిలో 50...
వారాసిగూడలో బాలిక దారుణహత్య…
హైదరాబాద్: చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వారసిగూడాలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. ఇర్ఫానా అనే బాలికను దుండగులు దారుణంగా హత్యచేశారు. బాలిక ఉంటున్న ఇంటిపై రక్తపు మరకలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు....
మూడు కేంద్రాల్లో రీపోలింగ్
టెండర్ ఓట్లు పడటంతో ఈసి నిర్ణయం
హైదరాబాద్: టెండర్ ఓటింగ్ జరిగిన మూడు మున్సిపాలిటీల పరిధిలో రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ వార్డు నెంబర్ 41కి చెందిన...
మంత్రి కెటిఆర్కు అరుదైన గౌరవం…
హైదరాబాద్: వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్కు అరుదైన గౌరవం దక్కింది. గ్యాదరింగ్ ఆఫ్ వరల్ ఎకనామిక్ లీడర్స్ (ఐజిడబ్లూఇఎల్) సమావేశానికి ప్రత్యేక ఆహ్వానం...
ఈ నెల 27న మేయర్.. ఛైర్ పర్సన్ ఎన్నిక
హైదరాబాద్: మున్సిపల్ మేయర్లు, ఛైర్పర్సన్ల ఎంపికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 27న కొత్త పాలకమండళ్ల సమావేశం నిర్వహించి, ఆ సమావేశంలోనే ఎన్నిక ప్రక్రియ...
సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలి: గవర్నర్
హైదరాబాద్: దేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని, దేశం కోసం ప్రతి పౌరుడూ పాటుపడాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ పేరుతో నిర్వహించిన...
ఆకట్టుకున్న హర్టీకల్చర్, నర్సరీ మేళా
హైదరాబాద్: నెక్లస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో గురువారం ఉదయం ప్రారంభమైన 8వ ఆల్ ఇండియా హర్టీకల్చర్, అగ్రికల్చర్, నర్సరీ మేళా పలువురుని అక్టుకుంది. ఈ ఐదు రోజులు పాటు జరిగే ఈ కార్యక్రమం...
విద్యార్థిపై టీచర్ దాష్టీకం…
హైదరాబాద్: నగరంలోని ఎల్ బినగర్లో గురువారం దారుణం చోటుచేసుకుంది. బైరామల్గూడలో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠాలు నేర్పాల్సిన ఓ టీచర్ విద్యార్థి పట్ల దాష్టీకం ప్రదర్శించాడు. 4వ తరగతి చదుతున్న విద్యార్థి సాయి...