Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
రూ.500కోట్ల పెట్టుబడితో వస్తున్న పిరమాల్ ఫార్మా
దావోస్లో మంత్రి కెటిఆర్తో ఆ సంస్థ ప్రతినిధుల ఒప్పందం
ప్రత్యక్షంగా 600 మందికి ఉపాధి అవకాశాలు
ప్రస్తుత పిరమాల్ ఫార్మా ఫెసిలిటీని విస్తరించనున్న గ్రూప్
హైదరాబాద్: తెలంగాణలో మరో విదేశీ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు...
ప్రశాంతంగా భారీగా
పోటెత్తిన ఓటు
అంబరాన్ని చుంబించిన
పట్టణ బ్యాలట్ సంబరం
ఓటింగ్ నమోదు
అత్యధికంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలో 93.31 శాతం
అత్యల్పంగా నిజాంపేట కార్పొరేషన్లో 39.65 శాతం
హైదరాబాద్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పట్టణ ఓటర్లలో...
పట్టణాభిషేకం మాకే
100 మున్సిపాలిటీలు,
9 కార్పొరేషన్లు మా ఖాతాలోనే చేరుతాయి
ప్రతి ఓటరు నోట ఇదే మాట - టిఆర్ఎస్ నేతల ధీమా
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం జరిగిన పురపోరు ఎన్నికల్లో టిఆర్ఎస్ 90...
ప్రొఫెసర్ కాసింకు వారం పాటు పోలీస్ కస్టడీ
హైదరాబాద్ ః ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ కాశిం రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు సంచలనాత్మక విషయాలను పేర్కొన్నారు. కాశింకు మావోయిస్టు నేతలతో నేరుగా సంబంధాలున్నాయని, మావోయిస్టు రిక్రూట్మెంట్లలోనూ,ల్యాండ్ మైన్ పేలుళ్లకు మెటీరియల్ సప్లై...
ఎపి త్రికేంద్రీకరణ సెలెక్ట్ కమిటీకి
శాసన మండలి నిర్ణయం
కౌన్సిల్లో పాలక, ప్రతిపక్షాల మధ్య తోపులాట, ఉద్రిక్తత
నిరవధిక వాయిదా
హైదరాబాద్ : శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లులకు బ్రేక్ పడింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరిపాలన వికేంద్రీకరణ, సిఆర్డిఎ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్...
ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇంటర్ ఒకేషనల్ విద్యార్థులకు అప్రెంటిషిప్
హైదరాబాద్ : ఇంటర్ ఒకేషనల్ కోర్సులలో మల్టిపర్పస్ హెల్త్ వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పూర్తి చేసిన విద్యార్థులకు
ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోంలలో అప్రెంటిషిప్ శిక్షణ నిర్వహణపై బుధవారం ఇంటర్మీడియేట్ కమిషనర్ కార్యాలయంలో...
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో జనసేనాని భేటీ..
మన తెలంగాణ/హైదరాబాద్: జనసేన అధినేత పవన్కల్యాణ్ ఢిల్లీలో వరుసగా కేంద్రమంత్రులు, బిజెపి నేతలతో భేటీలు జరుపుతున్న వేళ పార్టీ విలీనంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. బుధవారం ఢిల్లీలో పవన్ నిర్వహించిన రెండు...
కెటిఆర్ దావోస్ పర్యటన.. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులతో సమావేశం
మన తెలంగాణ/హైదరాబాద్: దావోస్ పర్యటనలో భాగంగా రెండవ రోజు మంత్రి కెటిఆర్తో పలు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ పెవిలియన్ లో జరిగిన ఈ సమావేశాల్లో పలు కంపెనీల...
ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి: విసి సజ్జనార్
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 12మున్సిపాలిటీలు, రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల...
వరంగల్ డిసిసిబిలో అవకతవకలపై సిబిసిఐడి
హైదరాబాద్: వరంగల్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి)లో జరిగిన అవకతవకలు, అధికార దుర్వినియోగంపై సిబి సిఐడి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారధి బుధవారం...
ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు…
హైదరాబాద్: సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రెండు కమిషనరేట్ల పరిధిలోని అన్ని స్థానాల్లో ఎన్నికల్లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. సైబరాబాద్ పోలీస్...
మొక్కలతోనే జబ్బులు, కాలుష్యం దూరం: అశ్వనీదత్
హైదరాబాద్: జబ్బులకు, కాలుష్యానికి దూరంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ పిలుపునిచ్చారు. బుధవారం గచ్చిబౌలిలోని తన నివాసంలో కుమార్తె ప్రియాంక దత్, మనవడు రిషి కార్తికేయతో...
మల్లేపల్లి ఐటిఐలో 25న మినీ జాబ్ మేళా
హైదరాబాద్: నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కోసం ఈనెల 25న మల్లేపల్లి బాలురు ఐటిఐ క్యాంపస్ సమీపంలోని ఉపాధి కార్యాలయం లో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి...
మహేష్ బాబు యూరప్ ట్రిప్.. ఫోటోలు వైరల్
హైదరాబాద్: అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం సక్సెస్ సంబరాలు, ప్రమోషన్స్ తో బిజీబిజీగా గడిపిన సూపర్ స్టార్ మహేష్ బాబు కాస్త విశ్రాంతి కోసం తన కుటుంబంతో కలిసి...
ప్రభాస్ తల్లి పాత్రలో.. అలనాటి నటి
హైదరాబాద్: ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో 'జాన్' టైటిల్ తో ఓ రొమాంటిక్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అలనాటి పాపులర్ నటి భాగ్యశ్రీ కీలక పాత్ర పోషించడానికి సంతకం చేశారు....
జూనియర్ పంచాయతీ సెక్రటరీల నియామకం చెల్లదు
మన తెలంగాణ/ హైదరాబాద్ : హైకోర్టుకు ఇచ్చిన హామీకి విరుద్ధంగా, ప్రభుత్వ జీవోకు వ్యతిరేకంగా నియమించిన 98 జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీ చెల్లదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచందర్రావు...
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 53.50 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో...
ఎఐతో నవప్రపంచం
2030 నాటికి ప్రపంచ జిడిపిలో 40 శాతం వృద్ధి : దావోస్ వేదిక నుంచి కెటిఆర్
అందుకే 2020ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా తెలంగాణ ప్రకటించింది
హైదరాబాద్ : ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను మార్చే సత్తా...
నేడే పుర బ్యాలట్ ఫైట్
ఉదయం 7గం. నుంచి మున్సిపోలింగ్
120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో మొత్తం ఓటర్లు 53,50,255 మంది
మున్సిపాలిటీలలో 2647 వార్డులు, కార్పొరేషన్లలో 382 వార్డుల్లో, జిహెచ్ఎంసి పరిధిలోని దబీర్పురా డివిజన్లో పోలింగ్
మున్సిపాలిటీల్లో 6188, కార్పొరేషన్లలో 1773...
మద్దతు పెంచండి
వరి, పత్తి, కందులకు ఎంఎస్పి పెంచాలంటూ కేంద్రానికి రాష్ట్రం లేఖ
సాగు వ్యయం ఆధారంగా మద్దతు ధరలు నిర్ణయించాలి, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి
ఎకరా వరి ఉత్పత్తి వ్యయం రూ.35వేలు క్వింటాల్ పత్తికి...