Saturday, May 18, 2024
Home Search

ప్రధాని నరేంద్ర మోడీ - search results

If you're not happy with the results, please do another search
PM Modi Address after Ram Temple puja in Ayodhya

శతాబ్దాల నిరీక్షణకు తెర

 మందిర నిర్మాణం భూమి పూజలో పాల్గొనడం నా అదృష్టం  రాముడు అందరివాడు.. అందరిలోను ఉన్నాడు  ఈ ఆలయం మన భక్తికి, జాతీయ భావానికి ప్రతీకగా నిలుస్తుంది  ఎన్నో ఏళ్లుగా గుడారంలో నివసించిన రాంలల్లాకు భవ్యమందిరం రాబోతోంది  ఎందరో ఆత్మబలిదానాల...
PM Modi begins Ram Mandir Puja in Ayodhya

వేదమంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా భూమిపూజ

 ప్రధాని చేతుల మీదుగా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన  భూమిపూజకు నక్షత్ర ఆకారంలో ఉన్న ఐదు వెండి ఇటుకలు, పవిత్ర నదుల జలాలు  పాల్గొన్న యుపి సిఎం, గవర్నర్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ తదితరులు  రామమయం అయిన అయోధ్య అయోధ్య: దేశం...
At least 78 dead and 4000 wounded Beirut explosion

భారీ పేలుడుకు దద్దరిల్లిన లెబనాన్ (వీడియో)

బీరూట్: లెబనాన్ రాజధాని బీరూట్ లోని నౌకశ్రయం దగ్గర రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. పోర్టులో అమ్మోనియం నైట్రేట్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో బీరుట్ పోర్టు పూర్తిగా ధ్వంసమైంది. ఆ...
Priest and 14 Cops test positive for Corona in Ayodhya

అయోధ్యలో కరోనా కలకలం..

అయోధ్యలో కరోనా కలకలం.. ఓ పూజారికి, పోలీసు సిబ్బందికి వైరస్ అయోధ్య(యుపి): ఆగస్టు 5వ తేదీన రామాలయ నిర్మాణపు భూమిపూజ జరిగే అయోధ్యలో కరోనా కలకలం చెలరేగింది. ఓ పూజారికి, 14మంది పోలీసులకు కరోనా సోకింది....
PM Modi Address Mann Ki Baat with Nation

ముప్పులోనే ఉన్నాం

మునుపటికన్నా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి మాస్క్.. మస్ట్ కావాలి కరోనా నుంచి విముక్తికి ప్రతిన బూనాలి ‘మన్‌కీ బాత్’ప్రసంగంలో ప్రధాని మోడీ పిలుపు న్యూఢిల్లీ: కరోనా వైరస్ ముప్పు తొలగి పోలేదని, మునుపటికంటే...

సంపాదకీయం: స్పష్టత వస్తుందా?

 లడఖ్ వద్ద సరిహద్దుల్లో గత నెల 15న జరిగిన సైనిక ఘర్షణలో చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకున్నదా, అయితే ఎంత మేరకు, దానితో సాగుతున్న చర్చల్లో సాధించిన పురోగతి ఏమిటి, ఆ ఘటనకు...

సంపాదకీయం: నైపుణ్యాల కల్పన

 యువతకు నైపుణ్యాలు సమకూర్చడం, అందులో ఉత్తమ ప్రమాణాల శిక్షణ ఇవ్వడం దేశాభివృద్ధికి ఎంతటి కీలకమో ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం నాడు ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా చక్కగా వివరించారు. కరోనా...
KTR Fires on Opposition over Corona

విశ్వ విపత్తుపై రాజకీయాలా?

మన తెలంగాణ/హైదరాబాద్: విపక్షాలపై మంత్రి కెటిఆర్ మరోమారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విశ్వ విపత్తు అయిన కోరనాపై కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తుండడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి సిఎం కెసిఆర్ నిరంతరం...
Indian's 2018 tiger census in Guinness world Record

గిన్నిస్ బుక్‌లో భారత్ పులుల జనాభా గణన

న్యూఢిల్లీ: దేశంలో కెమెరా సాయంతో అడవులలో 2018లో నిర్వహించిన పులుల జనాభా గణన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2018 ప్రకారం దేశంలో...

సంపాదకీయం: విద్య కాషాయీకరణ దిశగా…?

ఎక్కిన కొమ్మను నరుక్కోడం మూర్ఖులు చేస్తారు. ప్రజలెక్కిన చెట్టునే మూలమట్టంగా కూల్చివేయడం జనహితం గిట్టని పాలకులే చేయగలరు. ప్రజల సులోచనాలను పగలగొట్టడం, వారి కళ్లకు గంతలు కట్టడం, మెదడుకు పదును పెట్టే అంశాలను...
BJP Congress leaders speech like as andhra leaders

బిజెపి, కాంగ్రెస్ నేతలు ఆంధ్రా నేతల్లా మాట్లాడుతున్నారు: శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుల తీరుతోనే తెలంగాణ వెనుకబాటుకు గురైందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బిజెపి...
Article about India-China Standoff

చైనా పట్ల అప్రమత్తంగా ఉండాలి

చైనాకు మనకన్నా ఎంతో పెద్ద సైన్యం, అత్యాధునిక సాంకేతిక ఆయుధాలు ఉన్నప్పటికీ వారికి యుద్ధాలలో పాల్గొన్న అనుభవం పెద్దగా లేదు. మన సేనల వలే నిరంతరం వివిధ ఘర్షణలతో తలమునకలై ఉన్నటువంటి అనుభవం...
Free ration till Diwali festival

దీపావళి వరకు రేషన్ ‘ఫ్రీ’

  ప్రతి నెలా 5కిలోల ఆహార ధాన్యాలు, కిలో కందిపప్పు నవంబర్ వరకు ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ 80కోట్ల మందికి లబ్ధి, 90 వేల కోట్ల రూపాయలు ఖర్చు లాక్‌డౌన్ వల్లే లక్షలాది ప్రజల ప్రాణాలు...

కరోనా- ‘నరేగా’

  దేశంలో నిరుద్యోగం పెరుగుదల రేటు విశేషంగా పడిపోయి తిరిగి కరోనా ముందరి స్థాయికి చేరుకున్నదంటే ఎవరూ నమ్మలేకపోవచ్చు. ఇది ముమ్మాటికీ నిజమని భారత ఆర్థిక స్థితిగతుల పర్యవేక్షక కేంద్రం (సిఎంఐఇ) వెల్లడించింది. దేశ...
Earthquake struck in Mizoram on Monday

మిజోరంలో భూకంపం.. ధ్వంసమైన ఇళ్లు, రోడ్లకు బీటలు

  ఐజావల్ : మిజోరంలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతగా నమోదైన ఈ ప్రకంపనలకు అనేక ప్రాంతాలలో రోడ్లు బీటలువారగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని...

‘మేకిన్ ఇండియా’యే శరణ్యం

  తూర్పు లడఖ్ గాల్వాన్ లోయలో చైనా దురాక్రమణ దాడి, దాని వల్ల 20 మంది భారత సైనికులు చిత్రవధకు గురై అమరులు కావడం భారతీయులందరినీ కలచివేసింది. ఒకవైపు శాంతి సంభాషణలు జరుపుతూనే మరో...
Modi has made it clear that there will be no Lockdowns

అన్నీ అన్‌లాక్‌లే

  దేశంలో ఇక లాక్‌డౌన్‌లు ఉండవని స్పష్టం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల్లో నెలకొన్న అనుమానాలపై స్పష్టత కోరిన సిఎం కెసిఆర్‌కు జవాబు కరోనా అదుపులోనే ఉందని ప్రధానికి చెప్పిన ముఖ్యమంత్రి మీ హమాలీలను పంపండి,...

చైనా మోసం

  నోటితో పలకరించి నొసటితో వెక్కిరించే విద్యలో ఆరితేరిన చైనా ఇలా చేయడం ఆశ్చర్యపోవలసిన పరిణామం కాదు. అయితే 1962 తర్వాత ఇంత వరకు దానితో పూర్తి స్థాయి యుద్ధం తలెత్తలేదు, 1975లో అరుణాచల్...
Modi indirect warning to China

రెచ్చగొడితే బద్‌లా తప్పదు

సిఎంల సమావేశంలో చైనాకు ప్రధాని హెచ్చరిక గుంపులతోనే సమస్య వైరస్ పట్ల పారాహుషార్ రాష్ట్రాల సిఎంలతో పిఎం ముగిసిన సమీక్షల ఘట్టం న్యూఢిల్లీ : భారతదేశం శాంతిని వాంఛిస్తోందని, అయితే ఇదే సమయంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే...
Dhoni movie hero Sushanth to commit suicide

‘ధోని’ హీరో సుశాంత్ ఆత్మహత్య

  తీవ్ర ఒత్తిడిలో ఉరివేసుకుని బలవన్మరణం ‘ధోని’ బయోపిక్‌తో పేరు ప్రఖ్యాతులు నాలుగు రోజుల క్రితం సుశాంత్ మేనేజర్ దిశా సలియాన్ సూసైడ్ కొంతకాలంగా దూరమైన గర్ల్‌ఫ్రెండ్! రాజ్‌పుత్ అకౌంట్ నుంచి ఇటీవలే భారీగా డబ్బు విత్ డ్రా?...

Latest News