Home Search
ఎయిమ్స్ - search results
If you're not happy with the results, please do another search
13 జిల్లాల్లో అత్యధిక కరోనా మరణాలు: కేంద్రం ఆందోళన
13 జిల్లాల్లో అత్యధిక కరోనా మరణాలు: కేంద్రం ఆందోళన
తక్కువగా పరీక్షలు, పరీక్ష ఫలితాల్లో జాప్యం, సకాలంలో వైద్యం అందకపోవడం ప్రధాన కారణాలు
ఈ లోపాలపై శనివారం ఉన్నత స్థాయి సమావేశాల్లో సమీక్ష
న్యూఢిల్లీ: కరోనా...
ఆ బాలిక ఇంకా మృత్యువుతో పోరాడుతూనే ఉంది: కేజ్రివాల్
న్యూఢిల్లీ: పశ్చిమ ఢిల్లీలో మంగళవారం దారుణ అత్యాచారానికి గురయిన బాలిక ఎయిమ్స్లో ఇంకా మృత్యువుతో పోరాడుతూనే ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ శుక్రవారం తెలిపారు. తాను ఆ బాలిక తల్లిదండ్రులతో, ఆమెకు...
బాత్రూమ్ లో ఉరేసుకున్న రోగి
ఢిల్లీ: మానసిక వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆస్పత్రి బాత్రూమ్లో ఉరేసుకున్న సంఘటన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రాజ్మనీ సత్తార్ అనే వ్యక్తి గత కొన్ని...
కరోనాయేతర రోగుల వేదన
ఇప్పుడు ఆరోగ్యంగా ఉండడమంటే కేవలం కరోనా నుంచి కాపాడుకోడం ఒక్కటే అనే వాతావరణం అంతటా నెలకొన్నది. మిగతా రోగాలు, శారీరక బాధలేవీ పరిగణనలోకి రావడం లేదు. ఆసుపత్రులలోని వనరులు, వసతులన్నింటినీ కరోనాతో పోరాటం...
కరోనాపై వైద్యుల విజయం: మోడీ
బెంగళూరు: కరోనా వైరస్పై మన వైద్యులు విజయం సాధించారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. కర్నాటకలోని రాజీవ్ గాంధీ హెల్త్ యూనివర్సిటీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ...
డయాబెటిస్ రోగులకు కరోనా ముప్పు
ఇతర అనారోగ్యాలున్నా
జాగ్రత్తలు తప్పనిసరి
న్యూఢిల్లీ: డయాబెటిస్ రోగులకు కరోనా నుంచి 50 శాతం వరకు ప్రాణహాని ఉంటుందని, అం దువల్ల క్రమం తప్పకుండా బ్లడ్గ్లూకోజ్ను ని యంత్రించుకోవాలని, భౌతికంగా, మానసికం గా ఆరోగ్యం సుస్థిరంగా...
మొబైల్స్తో జాగ్రత్త..
ఆసుపత్రులలో వాటి జోలికి పోకపోవడమే చాలా మంచిది
వైద్య సిబ్బంది హెచ్చరిక, అత్యధిక వినియోగంతో ముప్పు
న్యూఢిల్లీ : సెల్ఫోన్లు కరోనా వాహకాలు అవుతాయి. మొబైల్ ఫోన్లతో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుందని, ఆసుపత్రులలో వీటిని...
మన్మోహన్కు అస్వస్థత
ఛాతి నొప్పితో ఎయిమ్స్లో చేరిన మాజీ ప్రధాని
మాజీ ప్రధాని మన్మోహన్కు అస్వస్థత
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్కు ఆదివారం రాత్రి ఛాతీలో నొప్పి రావడంతో ఢిల్లీ ఎయిమ్స్లో రాత్రి...
భార్యను చంపి….. ఆత్మహత్య చేసుకున్న హెడ్ కానిస్టేబుల్
లక్నో: ఓ హెడ్ కానిస్టేబుల్ తన భార్యను తుపాకీతో కాల్చి చంపి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్లోని మీరట్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మనోజ్...
ఢిల్లీలో ప్లాస్మా థెరపీ సక్సెస్
న్యూఢిల్లీ : ఢిల్లీలో ప్లాస్మా థెరపీ ప్రక్రియతో కరోనాపై విజయం సాధించారు. కరోనాతో విషమ పరిస్థితిలో ఉన్న నలుగురు రోగులు ప్లాస్మా థెరపీతో దాదాపుగా కోలుకున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రి...
సడలింపుల్లేవ్.. పొడిగింపే
మంత్రివర్గం భేటీ అనంతరం వివరాలు వెల్లడించిన సిఎం కెసిఆర్
మే 3 కాదు 7 వరకు రాష్ట్రంలో లాక్డౌన్
కేంద్రం మినహాయింపులకు రాష్ట్రంలో నో
యథావిధిగా ప్రస్తుత నిబంధనలు, ఆంక్షలు
92 % మంది లాక్డౌన్ కొనసాగించాలన్నారు
సర్వేలు చేశాకే...
తనయుడి కోసం తల్లి… 2700 కిలో మీటర్లు ప్రయాణించి…
తిరువనంతపురం: అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తనయుడి కోసం ఓ తల్లి 2700 కిలో మీటర్లు ప్రయాణించిన సంఘటన కేరళలోని కొట్టాయమ్ జిల్లాలో జరిగింది. శీలమ్మ వాసన్ కు అరుణ్ కుమార్...
కోరలు చాస్తున్న కరోనా
24 గంటలు... 773 కొత్త కేసులు
వైరస్తో 32 మంది మృతి
దేశంలో మొత్తం కేసులు 5149
149కి చేరిన మరణాలు
సరిహద్దుల బంద్తో కట్టడి
న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటలలో...
ఐదేళ్ల చిన్నారిపై గ్యాంగ్రేప్: దోషులను నిర్దారించిన ఢిల్లీ కోర్టు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో అత్యంత దారుణంగా ఐదేళ్ల చిన్నారి గుడియాపై జరిగిన గ్యాంగ్రేప్ కేసులో ఢిల్లీ కోర్టు ఇద్దరిని దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు వెల్లడించింది. శనివారం ఈ కేసును విచారించిన...
క్రీడాకారిణి మెడలోకి దిగిన బాణం….
ఢిల్లీ: ఆర్చరీ క్రీడాకారిణి మెడలోకి దిగిన బాణాన్ని ఎయిమ్స్ వైద్యులు తొలగించారు. దిబ్రఘఢ్లో ఖేలో ఇండియా యూత్ 2018 గ్రేమ్స్ లలో అర్చరీ శివాంగిణి గోయిన్ (12) అనే క్రీడాకారిణి ప్రాక్టీస్ చేస్తుండగా...
చంద్రశేఖర్ ఆజాద్కు గుండెపోటు రావచ్చు!
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పాత ఢిల్లీలోని దరియాగంజ్లో జరిగిన హింసాకాండకు సంబంధించి అరెస్టయి తీహార్ జైలులో జుడిషియల్ కస్టడీలో ఉన్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఆరోగ్యంపై వైద్యడొకరు...