Home Search
కొవిడ్ మరణాల సంఖ్య - search results
If you're not happy with the results, please do another search
దేశంలో 12,584 కొత్త కరోనా కేసులు
7 నెలల్లో ఇదే అత్యంత స్వల్పం
న్యూఢిల్లీ : దేశంలో గడచిన ఏడు నెలల్లో అత్యంత తక్కువగా మంగళవారం ఒక్కరోజు 12,584 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా...
తెలంగాణలో మరో 397 మందికి కరోనా
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 397 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 92 మంది ఉండగా ఆదిలాబాద్లో 7, భద్రాద్రి 15 , జగిత్యాల 9, జనగాం 5, భూపాలపల్లి...
కరోనా పేషెంట్ల కోసం రైల్వేకోచ్ల్లో 800 పడకలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో మరోసారి కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. పారామిలిటరీకి చెందిన 45మంది వైద్యులు, 160మంది పారామెడికల్ సిబ్బందిని ఢిల్లీకి చేర్చింది. ఈ వైద్య సిబ్బంది ఢిల్లీ విమానాశ్రయ సమీపంలోని...
కొలంబోలో 66 మంది భారతీయ నిర్మాణ కార్మికులకు కరోనా
కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబోలోని ఓ నిర్మాణసంస్థలో పని చేస్తున్న 66 మంది భారతీయులకు కరోనా సోకినట్లు శ్రీలంక ఆరోగ్య శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి శుక్రవారం తెలియజేశారు. ఉత్తర కొలంబోలో ఉంటున్న...
40 వేల దిగువకు కేసులు
24 గంటల్లో 38,044 కేసులు
490 మరణాలు, డెత్రేట్ 1.49 శాతం
కోలుకున్నవారు 76,03,121 రికవరీ రేట్ 91.96
న్యూఢిల్లీ: దేశంలో మంగళవారం ఉదయం 8 గంటల వరకల్లా 24 గంటల్లో కరోనా కేసులు 38,310,మరణాలు 490...
ఫిబ్రవరిలో డౌన్
జనాభాలో 30% మందిలో యాంటీబాడీలు వృద్ధి
శీతాకాలం, పండుగ సీజన్లో మాస్క్లు, శానిటైజేషన్ తప్పనిసరి
ఓనం ఫెస్టివల్లో నిర్లక్ష్యానికి కేరళ ఇప్పుడు మూల్యం చెల్లిస్తోంది
స్థానిక స్థాయిలో తాజా లాక్డౌన్లు వద్దు
కొవిడ్ ప్రత్యేక కమిటీ సూచనలు
శీతాకాలంలో
రెండో...
కోలుకుంటున్న భారత్
కోలుకుంటున్న భారత్
73 రోజులకు పెరిగిన డబ్లింగ్ సమయం
87 శాతానికి పెరిగిన రికవరీ రేటు
ఒక్క రోజే 81,514 మంది కోలుకున్నారు
63 వేల కొత్త కేసులు, 680 మరణాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ వైరస్...
పెరుగుతున్న కరోనా రికవరీలు
రెండు వారాలుగా 10 లక్షల లోపే యాక్టివ్ కేసులు
ఒక్కరోజే 74,442 మందికి పాజిటివ్
మరో 903 మంది కరోనాకు బలి
న్యూఢిల్లీ : గడచిన రెండు వారాలుగా దేశంలో కొవిడ్-19 యాక్టివ్ కేసులు 10 లక్షల...
63 లక్షలు దాటిన కరోనా కేసులు
63 లక్షలు దాటిన కరోనా కేసులు
24 గంటల్లో 86,821 కేసులు, 1,181మరణాలు, కోలుకున్న 85,736 మంది
వరసగా 12వ రోజు పది లక్షల లోపే యాక్టివ్ కేసులు
కాంగ్రెస్ నేత అహ్మద్పటేల్కు పాజిటివ్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా...
ఒక్కరోజులో లక్షకుపైగా రికవరీలు..
ఒక్కరోజులో లక్షకుపైగా రికవరీలు
ఇప్పటివరకూ కోలుకున్నది 45 లక్షలు
రికవరీ రేట్ 80.86 శాతం
న్యూఢిల్లీ: దేశంలోని కొవిడ్19 బాధితులు ఒక్క రోజులోనే 1,01,468మంది కోలుకున్నారు. దీంతో, రికవరీల సంఖ్య 44,97,867కు, రికవరీల రేట్ 80.86 శాతానికి...
24 గంటల్లో 92,605 కేసులు
న్యూఢిల్లీ : దేశంలో ఆదివారం ఉదయం8 గంటల వరకల్లా 24 గంటల్లో కొవిడ్19కేసులు 92,605 నమోదయ్యాయి. దీంతో, మొత్తం కేసుల సంఖ్య 54,00,619కి చేరింది. అదే సమయంలో 1133 మరణాలు నమోదయ్యాయి. దీంతో,...
49 లక్షలు దాటిన కరోనా కేసులు
49 లక్షలు దాటిన కరోనా కేసులు
24 గంటల్లో 83,809 పాజిటివ్ కేసులు,1,054 మరణాలు
మొత్తం మరణాలు 80,776, మొత్తం కేసుల్లో సగం మూడు రాష్ట్రాల్లోనే
78.28 శాతానికి పెరిగిన రికవరీ రేటు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా...
ఒక్కరోజే 75వేల పాజిటివ్ కేసులు
33 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో 60 వేలు దాటిన మరణాలు
25 లక్షలు దాటిన రికవరీలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా నిత్యం 60 వేలకు పైగా...
29 లక్షలు దాటిన కరోనా కేసులు
29 లక్షలు దాటిన కరోనా కేసులు
24 గంటల్లో 68,898 కొత్త కేసులు,983 మరణాలు
54,849కు చేరిన మరణాలు
ఒక్క రోజే రికార్డు స్థాయిలో 62 వేల మంది డిశ్చార్జి
21.5 లక్షలు దాటిన రికవరీలు
74.30 శాతానికి పెరిగిన...
దేశంలో ఒకే రోజు 60వేల మంది రికవరీ
24 గంటల్లో కరోనా కొత్త కేసులు 64,531, మరణాలు 1092
న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్19 నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య ఘననీయంగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. బుధవారం 8 గంటల వరకు 24గంటల్లో 60,091...
27లక్షలు దాటిన కరోనా కేసులు
దాదాపు 20 లక్షల మంది రికవరీ
24 గంటల్లో 55,079 కొత్త కేసులు, 876 మరణాలు
51 వేలు దాటిన మరణాలు
మహారాష్ట్రలో 20 వేలు దాటిన మరణాలు
ఒక్క రోజే 57,937 మంది డిశ్చార్జి, 9 లక్షల...
దేశంలో 3 కోట్లు దాటిన కరోనా పరీక్షలు
దేశంలో 3 కోట్లు దాటిన కరోనా నిర్ధారణ పరీక్షలు
ఒక్కరోజే 7.31 లక్షల శాంపిళ్లకు టెస్టింగ్లు
దేశవ్యాప్తంగా 1470 టెస్టింగ్ ల్యాబ్లు
న్యూఢిల్లీ: దేశంలో కరోన వైరస్ నిర్ధారణ పరీక్షలు 3 కోట్లు దాటాయి. ఆగస్టు 16వ...
ఫలితాన్నిస్తున్న ట్రిపుల్ టీ
సమర్థవంతంగా కొవిడ్ రోగుల టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్
రాష్ట్రవ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన కేసులు, కొత్తగా 1102 పాజిటివ్లు
జిల్లాల్లో 868, జిహెచ్ఎంసిలో 234
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న...
24 గంటల్లో 942 మంది మృతి
24 గంటల్లో 942 మంది మంది మృతి
47 వేలు దాటిన కరోనా మరణాలు
బ్రిటన్ను వెనక్కి నెట్టేసిన భారత్
కొత్తగా 66,999 మందికి వైరస్
24 లక్షల చేరువలో పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో దేశలో కరోనాతో...
ఎపిలో కొత్తగా 9,597 కరోనా కేసులు.. 93మంది మృతి
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 9,597 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,54,146కి చేరింది. 24 గంటల వ్యవధిలో 93 కరోనా మరణాలు నమోదయ్యాయి. కరోనా మృతులు...