Tuesday, May 21, 2024
Home Search

ఎంఎల్‌ఎ - search results

If you're not happy with the results, please do another search
Green Challange

దిగ్విజయంగా దూసుకెళ్తోంది..

హుజూర్‌నగర్‌లో మొక్కలు నాటిన మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపి సంతోష్ సహా పలువురు నేతలు, మదురై కోయిల్‌పట్టిలో మొక్కలు నాటిన నటి ప్రియమణి   మనతెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్...
CM-KCR

తెలంగాణ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు: కెసిఆర్

  హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. శివాలయాల్లో వేకువ జాము నుంచే భక్తులు బారులు తీరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు....
Harish Rao

వచ్చే శివరాత్రికి కాళేశ్వరం నీళ్లు మెదక్‌కు: హరీష్

మెదక్: సమైక్య రాష్ట్రంలో తెలంగాణలోని ఆలయాలకు అన్యాయం జరిగిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా ప్రభుత్వం తరపున వనదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలను...
KTR

పల్లెల ప్రగతే రాష్ట్రాభివృద్ధి

దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు, దేశంలో ఎక్కడా లేనంతగా పల్లెల అభివృద్ధి తెలంగాణలో జరుగుతుంది  మొదటి సారి ఎంఎల్‌ఎగానే కెసిఆర్ సిద్దిపేటకు 1988-89లో హరితహారం తెచ్చారు  ఒకే సారి 12వేల మొక్కలు నాటించారు  ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో...
Maha Shivaratri Celebrations in Telangana

నేడే శివరాత్రి

  వైభవంగా వేములవాడ ముస్తాబు భక్తులకు ఇబ్బందులు కలగకుండా సకల ఏర్పాట్లు హెలికాప్టర్ సదుపాయం మన తెలంగాణ/హైదరాబాద్: నేడే జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా మహా శివరాత్రి ఉత్సవాలకు శైవక్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. తెలంగాణలో అతి...
Minister puvvada launches nursing college in Tarnaka

చెట్లను పెంచే బాధ్యతలను కౌన్సిలర్లు తీసుకోవాలి: పువ్వాడ

  భద్రాద్రి: పల్లెప్రగతి స్ఫూర్తితోనే పట్టణ ప్రగతి నిర్వహించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం క్లబ్‌లో జరిగిన పట్టణ ప్రగతి సన్నాహక సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడారు....
KTR

ఎవరి వార్డు బాధ్యతను వారే చూసుకోవాలి: కెటిఆర్

  రాజన్నసిరిసిల్ల: వీధుల్లో చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చూడాలని మంత్రి కెటిఆర్ వేములవాడ ప్రజలకు సూచించారు. వేములవాడలో జరిగిన పట్టణ ప్రగతి సమ్మేళనంలో మంత్రి కెటిఆర్ మాట్లాడారు. నాటిన మొక్కల్లో కనీసం 85...
BJP MLA

మహిళపై బిజెపి ఎంఎల్ఎ, ఐదుగురు కుమారులు గ్యాంగ్ రేప్?

  లక్నో: ఓ మహిళ తనపై బిజెపి ఎంఎల్‌ఎ, అతడి ఐదుగురు కుమారులు అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని భదోహి ప్రాంతం కోవ్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బిజెపి...

వరదకాలువకు నీరు

  శ్రీరాంసాగర్‌లో తగిన నిల్వలు లేనందున వెంటనే విడుదల చేయాలని సిఎం ఆదేశం ఎల్లంపల్లి నుంచి నంది మేడారం, లక్ష్మీపురం, రాంపూర్, రాజేశ్వరపేట మీదుగా ఎస్‌ఆర్‌ఎస్‌పి పునర్జీవన పథకం ద్వారా నీరు ఇవ్వాలని సూచన మన తెంలంగాణ/హైదరాబాద్...

ప్రతి గ్రామాన్ని వాటితో నందనవనంలా మార్చుకోవాలి: జగదీష్

  నల్లగొండ: గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం సిఎం కెసిఆర్ పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి జగదీష్ రెడ్డి ప్రశంసించారు. నల్లగొండలో జరిగిన పంచాయతీరాజ్ సమ్మేళనం కార్యక్రమంలో జగదీష్ రెడ్డి మాట్లాడారు....

మున్సిపాలిటీల్లో మంచినీటి కొరత లేదు: శ్రీనివాస్ గౌడ్

  మహబూబ్‌నగర్: మున్సిపాలిటీలకు ప్రతి నెల నిధులు వస్తాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్‌లో పట్టణ ప్రగతి ప్రణాళిక పురపాలక సదస్సులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. మున్సిపల్ మంత్రిగా కెటిఆర్...

పనిచేయకపోతే పదవులూడుతాయ్

  మున్సిపాలిటీలంటే మురికిపాలిటీలనే అప్రతిష్ఠ తొలగించండి 3 నెలల్లో అన్ని పట్టణాలు, నగరాల్లో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలి 8 నెలల్లో కరెంటు సమస్యలు పరిష్కారం కావాలి నిధుల వినియోగంలో క్రమశిక్షణ పాటించాలి ప్రణాళిక ప్రకారమే ఖర్చుచేయాలి, లేనిపక్షంలో ఎంఎల్‌ఎలు,...

మహాశివరాత్రి వేడుకలకు మంత్రి కెటిఆర్‌కు ఆహ్వానం

  సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈనెల 21న నిర్వహించే మహాశివరాత్రి జాతర వేడుకలకు హాజరు కావాలని మంగళవారం ఐటి, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావును ఎంఎల్‌ఎ రమేశ్‌బాబు, ఇఓ...

నాలుగు నెలల్లో సింగూరుకు జలాలు

పల్లె ప్రగతిలో రాష్ట్రంలో రెండో స్థానం,  ప్రజలు స్వచ్ఛత పాటించకుంటే జరిమానా తప్పదు,  పల్లె ప్రగతి సమ్మేళనంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డి: కాళేశ్వరం నీటిని నాలుగు నెలల్లో సింగూరు ప్రాజెక్టుకు తీసుకొస్తామని ఆర్థికశాఖ...

20 రోజుల క్రితం మునిగిన కారులో 3 మృతదేహాలు

  మృతులు ఎంఎల్‌ఎ దాసరి మనోహర్‌రెడ్డి సోదరి, బావ, వారి కూతురు వినయశ్రీ కాలువలో పడిపోయిన మహిళ కోసం గాలిస్తుండగా బయటపడిన కారు తిమ్మాపూర్: మండలంలోని అల్గునూర్ గ్రామంలో గల కాకతీయ కాలువ ప్రమాదాలకు నెలవుగా...

కంది రైతులు ఆందోళన పడొద్దు

  హైదరాబాద్: కంది పండించిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, రాష్ర్ట ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. కంది రైతుల సమస్యను...

లాంగ్ లివ్ కెసిఆర్: బాల్కసుమన్

  హైదరాబాద్: లాంగ్ లివ్ కెసిఆర్, దేశ్ కీ నేత నినాదాలతో తెలంగాణ మార్మొగిపోయిందని ఎంఎల్‌ఎ బాల్కసుమన్ తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా టిఆర్‌ఎస్ భవన్ ఆవరణలో ఎంఎల్‌ఎ బాల్కసుమన్ మొక్కలు...
Car accident

కాకతీయ కాలువలో కారు…. మూడు మృతదేహాలు గుర్తింపు

  తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండి కాకతీయ కాలువలో పడిన కారులో మూడు మృతదేహాలు కనిపించాయి. ఆదివారం రాత్రం బైక్ ప్రమాదంలో మహిళ కెనాల్ కొట్టుకుపోవడంతో కాకతీయ కెనాల్‌కు నీటిని అధికారులు...
KCR

తెలంగాణ జాతిపిత కెసిఆర్ శతవసంతాలు చూడాలి: హరీష్

  హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 66వ పుట్టిన రోజు వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. కెసిఆర్ కు ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ...
KCR

పట్టణాలకు పట్టం

  24 నుంచి 10 రోజులపాటు పట్టణ ప్రగతి రాష్ట్రంలో చక్కని నగర జీవన వ్యవస్థ నెలకొనాలి పట్టణ ప్రగతితో పునాది వేయాలి పచ్చదనం, పారిశుద్ధం వెల్లివిరియాలి ప్రణాళికబద్ధ ప్రగతి సాధించాలి పౌరులకు మెరుగైన సేవలు అందించాలి పట్టణప్రగతి ప్రజలందరి భాగస్వామ్యం...

Latest News

రుతురాగం