Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 8మంది మవోయిస్టులు మృతి
30 గంటల పాటు సాగిన ‘ఆపరేషన్ ప్రహార్’
అరణ్యంలో 30 కిలోమీటర్లు చొచ్చుకుపోయిన బలగాలు
ఘటనాస్థలిలో భారీ పేలుడు సామగ్రి స్వాధీనం
మనతెలంగాణ/హైదరాబాద్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో...
మైనారిటీ గురుకులాలో ప్రవేశాల షెడ్యూల్డ్ విడుదల
5వ తరగతి నుండి ఇంటర్ వరకు ప్రవేశాలకు అర్హత పరీక్ష
మార్చి20వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ
రాష్ట్ర మైనారిటీ విద్యాసోసైటీ అధ్యక్షులు ఎ.కె.ఖాన్ వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ గురుకులాల్లో 2020-2021 విద్యా...
ఘోర విషాదం: మార్చురీలో భర్త మృతదేహం.. పాపకు జన్మనిచ్చిన భార్య
అమెరికాలో గజ్వేల్ వాసి ప్రశాంత్ రెడ్డి ఆకస్మిక మృతి
మంత్రి కెటిఆర్ చొరవతో మృతుని అన్నకు వీసా
మన తెలంగాణ/గజ్వేల్: అమెరికాలోని డల్లాస్ నగరంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్ణణానికి చెందిన కొమ్మిరెడ్డి ప్రశాంత్ రెడ్డి(38)...
మాంసం, మందుతో శివయ్యకు పూజలు
మాంసం, మందుతో భక్తుల పూజలు
పెద్దలకు పిండ ప్రదానం
అంట్లు తీర్చుకోవడం ఇక్కడి ప్రత్యేకత
తీర్థాల సంగమేశ్వర ఆలయ జాతర విశిష్టత
ఏళ్ళతరబడిగా వింత అచారం
మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి : మహా శివరాత్రి అనగానే ఉపవాసం ఉండి జాగారం...
చెరువులో పడిన కారు: ముగ్గురు మృతి
రామన్నపేట: తెలంగాణలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఎల్లంకి చెరువులో కారు అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు....
కెసిఆర్కు అరుదైన అవకాశం….
ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అరుదైన అవకాశం దక్కింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గౌరవార్ధం ఇచ్చే విందులో కెసిఆర్ పాల్గొన్నాలని రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది. ఫిబ్రవరి 25న...
దిగ్విజయంగా దూసుకెళ్తోంది..
హుజూర్నగర్లో మొక్కలు నాటిన మంత్రి జగదీష్రెడ్డి, ఎంపి సంతోష్ సహా పలువురు నేతలు,
మదురై కోయిల్పట్టిలో మొక్కలు నాటిన నటి ప్రియమణి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్...
కందుల సమస్యపై సిఎం సీరియస్
పంటసాగు వివరాలు ఎఇఒలు సరిగ్గా నమోదు చేయకపోవడంపై ఆగ్రహం
మార్క్ఫెడ్ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
కేంద్రాల వద్ద వాపోతున్న రైతులు
కందులే వేశామని చెప్పినా.. పట్టించుకునే నాథుడే కరువు
మన తెలంగాణ/హైదరాబాద్: కందుల కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులపై ముఖ్యమంత్రి...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన ప్రియమణి
మనతెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో నటి ప్రియమణి శుక్రవారం పాల్గొని మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి...
కీసరగుట్టను సందర్శించిన ఎంపి సంతోష్ కుమార్
హైదరాబాద్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఎంపి సంతోష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో...
రోడ్డు ప్రమాదం… ఇద్దరు మృతి
ఆదిలాబాద్: తెలంగాణలో వేర్వేరు ప్రదేశాల్లో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం మామడ టోల్ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఇంజిన్లో మంటలు చెలరేగడంతో కారు పూర్తి...
వచ్చే శివరాత్రికి కాళేశ్వరం నీళ్లు మెదక్కు: హరీష్
మెదక్: సమైక్య రాష్ట్రంలో తెలంగాణలోని ఆలయాలకు అన్యాయం జరిగిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా ప్రభుత్వం తరపున వనదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలను...
పల్లెల ప్రగతే రాష్ట్రాభివృద్ధి
దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు, దేశంలో ఎక్కడా లేనంతగా పల్లెల అభివృద్ధి తెలంగాణలో జరుగుతుంది
మొదటి సారి ఎంఎల్ఎగానే కెసిఆర్ సిద్దిపేటకు 1988-89లో హరితహారం తెచ్చారు
ఒకే సారి 12వేల మొక్కలు నాటించారు
ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో...
నేడే శివరాత్రి
వైభవంగా వేములవాడ ముస్తాబు
భక్తులకు ఇబ్బందులు కలగకుండా సకల ఏర్పాట్లు
హెలికాప్టర్ సదుపాయం
మన తెలంగాణ/హైదరాబాద్: నేడే జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా మహా శివరాత్రి ఉత్సవాలకు శైవక్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. తెలంగాణలో అతి...
డిసిసిబి ఎన్నికలకు నోటిఫికేషన్
ఈ నెల 28న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక
29న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక
వచ్చే నెల 5వ తేదీన టెస్కాబ్ ఛైర్మెన్ ఎన్నిక
మన తెలంగాణ/హైదరాబాద్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి), జిల్లా...
మంజీరాపై మరి రెండు చెక్ డ్యాంలు
మనతెలంగాణ/హైదరాబాద్: బాన్స్వాడ నియోజకవర్గం పరిధి లోని మంజీరా నదిపై రూ.28,29,00,000 లతో బీర్కూర్ దగ్గర రూ.15,98,00,000 లతో రెండు చెక్డ్యామ్ల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది....
వార్డుకు 4 కమిటీలు
అధికారులు బృందాలుగా పట్టణ ప్రగతిలో పాల్గొనాలి
ఫిబ్రవరి, మార్చికి జిహెచ్ఎంసికి రూ. 156 కోట్లు
మిగతా మున్సిపాలిటీలకు రూ. 140 కోట్లు మంజూరు
పట్టణ ప్రగతిపై సిఎస్ సోమేశ్కుమార్ సమీక్షా సమావేశం
మనతెలంగాణ / హైదరాబాద్ : పట్టణ...
దొంగబుద్ధితో లొంగదీసుకునే యత్నం
అర్రులు చాచిన ఆరుపదుల వయస్సు
అద్దె గర్భానికి రూ. 5లక్షల ఒప్పందం
అదనంగా నెల ఖర్చులకు రూ.10వేలు
తనతోనే గర్భం దాల్చాలని వేధింపులు
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత యువతి
మన తెలంగాణ/పంజగుట్ట(హైదరాబాద్): కృత్రిమ గర్భాదారణతో వారసుడు...
ఎంపి సుజనా చౌదరి ఆస్తుల వేలానికి బ్యాంక్ నోటీసు
మనతెలంగాణ/హైదరాబాద్: బిజెపి ఎంపి సుజనా చౌదరికి చెందిన రూ.400కోట్లు విలువైన ఆస్తుల వేలం వేయనున్నట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా(చెన్నై కార్పొరేట్ బ్రాంచ్) గురువారం నాడు నోటీసులు జారీ చేసింది. ఈక్రమంలో మార్చి 21న...
అవినీతికి పాల్పడిన మెదక్ ఎస్ఐపై సస్పెన్షన్ వేటు
మన తెలంగాణ/మెదక్: విధి నిర్వహణలో అవినీతి ఆరోపణలు, ఇసుక మాఫియాతో చేతులు కలపడం తదీతర ఆరోపణలపై మెదక్ రూరల్ ఎస్ఐ ఆంజనేయులును నిజామాబాద్ రేంజ్ డిఐజీ శివశంకర్రెడ్డి సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఎస్ఐ...