Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
ఎపి విద్యుత్ బోర్డు మొండి వైఖరి
అక్కడినుంచి వచ్చే ఉద్యోగులను అడ్డుకుంటాం
ఎపి అధికారుల గిల్లికజ్జాలు
అక్కడి ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు
ఒక్క ఆంధ్ర ఉద్యోగినీ ఇక్కడికి రానియ్యం : తెలంగాణ
ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్
మనతెలంగాణ/హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్య ఆరు...
ఉష్ణోగ్రత 25 డిగ్రీలు దాటితే వైరస్ బతకదు
భారత్లో కేసుల నమోదు తక్కువ
ప్రజలు ఆందోళన చెందవద్దు
2,3 వారాల తర్వాత తగ్గుముఖం
- ఐఐసిటి, సిసిఎంబి శాస్త్రవేత్తలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ గురించి భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు వాయిదా
ఎస్ఇసి ప్రకటనపై భగ్గుమన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ ః కరోనా ఎఫెక్ట్తో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ ప్రకటించారు. ప్రస్తుతం ఎపిలో స్థానిక...
ప్రతి ఒక్కరి బాధ్యత
కరోనా మహమ్మారి నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, దీన్ని ప్రభుత్వానికే వదిలేయకుండా ప్రజలంతా భాగస్వాములు కావాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు. తనవంతు బాధ్యతగా తన సినిమా షూటింగ్ను వాయిదా వేస్తున్నానని ప్రకటించారు....
సిద్ధాంతాన్ని నమ్ముకున్నందుకు పదవి వరించింది
మన తెలంగాణ/హైదరాబాద్ : పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేస్తున్న తనను నమ్మి తనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అధిష్టానం కట్టబెట్టిందని బండి సంజయ్కుమార్ పేర్కొన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్కుమార్ ఆదివారం...
1025 ఎకరాల ఆలయ భూములు స్వాధీనం
మన తెలంగాణ/హైదరాబాద్: దేవాలయ భూములను పర్యవేక్షణకు, ఆలయ భూముల పరాధినం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటివరకు 1025 ఎకరాల ఆలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్...
ఉద్యమంలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఇండియా ఉద్యమంలా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి మణికొండలోని తన నివాసంలో ఆదివారం...
రెండు తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ల నిలిపివేత
కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తున్న నేపథ్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంయుక్తంగా హైదరాబాద్లో సమావేశాన్ని ఏర్పాటుచేశాయి. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో...
కరోనా నివారణకు ధన్వంతరి మహాయాగం
మనతెలంగాణ/తిరుమల ప్రతినిధి: కరోనా వ్యాధి విస్తరణకు అవకాశం లేకుండా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దర్శనానికి కంపార్ట్మెంట్లులో భక్తులు సమూహంగా వేచి ఉండే పద్దతికి టిటిడి స్వస్తిచెప్పింది. శ్రీ రామనవమి నాడు ఒంటిమిట్ట...
కరోనాపై కత్తి
రాష్ట్రంలో స్కూల్స్ సినిమాహాల్స్ 31 వరకు బంద్
కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
ఎగ్జామ్స్ యధాతథం
ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దు
నియంత్రణకు రూ. 500 కోట్లు
మన రాష్ట్రంలో దాని ప్రభావం లేదు... ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం
ర్యాలీలు,...
కెటిఆర్ డైనమిక్ లీడర్
కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురి ప్రశంస
టెక్నాలజీతో విస్తరించనున్న విమానయాన పరిశ్రమ n అతి తక్కువ ఖర్చుతో విస్తరణలు, ఐటి మంత్రిగా కెటిఆర్ చేస్తున్న కృషి అద్భుతం
ఏవియేషన్ టర్బైన్ ఇంధనాన్ని జిఎస్టిలోకి తీసుకురావాలి :...
5వేల కోట్లైనా వెనుకాడం
బాధ్యతను వందశాతం చిత్తశుద్ధితో నెరవేరుస్తాం
దేశానికి పట్టిన పెద్ద కరోనా కాంగ్రెస్సే
కేంద్రం, రాష్ట్రం కర్తవ్య స్పృహతో వ్యవహరిస్తున్నాయి
కేంద్ర ఆరోగ్యమంత్రితో మాట్లాడుతున్నాను
బయటి దేశాలనుంచి వచ్చిన వారికే కరోనా వస్తోంది
శంషాబాద్లో 200 మంది ఆరోగ్యసిబ్బంది పనిచేస్తున్నారు
వందేళ్లకు ఒక...
రిజిస్ట్రేషన్ ఆఫీస్లకు సొంత భవనాలు
త్వరలోనే నిర్మాణాలు చేపడుతాం
టెక్నాలజీ వినియోగంతో సంస్కరణలు
4.91 లక్షల ఎకరాల సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాం
భూ రికార్డులను అప్డేట్ చేస్తున్నాం
శాసనసభలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలోనే అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు...
రేవంత్ రెడ్డిని వెంటాడుతున్న పోలీసు కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్: మల్కాజ్గిరి ఎంపి రేవంత్రెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలలో మొత్తం 63 పోలీసు కేసులు నమోదయ్యాయి. డ్రోన్ కెమెరా కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న రేవంత్రెడ్డి విడుదలను కోరుతూ దాఖలు...
నల్లమలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం
మన తెలంగాణ/హైదరాబాద్: అచ్చంపేటలోని నల్లమల అటవీ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శుక్రవారం శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా సభ్యులు గువ్వల బాలరాజు అడిగిన ప్రశ్నలకు...
నగరంలో 17మంది ఎస్సైల బదిలీలు
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో వివిధ స్థానాల్లో పనిచేస్తున్న 17మంది ఎస్సైలను బదిలీ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సిసిసిలో పనిచేస్తున్న ముగ్గురు ఎస్సైలకు పిఎస్కు బదిలీ చేశారు....
భద్రాద్రి, నిజామాబాద్, మహబూబ్నగర్లో విమానాశ్రయాలు: కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణలో కొత్త డ్రోన్ పాలసీని తీసుకొచ్చామని మంత్రి కెటిఆర్ తెలిపారు. బేగంపేట్ విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా -2020ని మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. ఏరోస్సేస్ సెక్టార్లో తెలంగాణ...
పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుస్తున్నాం: కెసిఆర్
హైదరాబాద్: గ్రామాల ముఖచిత్రం మార్చడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. శాసన సభలో పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత...
కేంద్రం నుంచి రాష్ట్రానికి క్యా ఆయా
బిజెపి ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే
'ఇయే ఆయా' పన్నుల్లో రాష్ట్రాల వాటా బిచ్చం కాదు
* కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వకపోగా రూ. 1400కోట్లు పైన అప్పు తీసుకోవాలని సూచించారు
* అప్పుడు కాంగ్రెస్...
రాజ్యసభ అభ్యర్థులుగా కెకె, సురేష్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు టిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభ్యర్థులను ఖరారు చేశారు. టిఆర్ఎస్ రాజ్యసభ నాయకుడు కె.కేశవరావు, పూర్వ ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్...