Home Search
భారత్కు మ్యాచ్లో - search results
If you're not happy with the results, please do another search
సెమీస్ లో భారత్
షఫాలి మెరుపులు, రాణించిన బౌలర్లు, ఉత్కంఠ పోరులో హర్మన్ సేన విజయం
మెల్బోర్న్: వరుసగా మూడో విజయంతో భారత మహిళా జట్టు ట్వంటీ20 ప్రపంచకప్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం న్యూజిలాండ్తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో భారత్...
టీమిండియాకు చావో రేవో
సిరీస్పై కివీస్ కన్ను, రేపటి నుంచి చివరి టెస్టు
క్రిస్ట్చర్చ్: ఇప్పటికే తొలి మ్యాచ్లో ఓడిన టీమిండియాకు న్యూజిలాండ్తో శనివారం ప్రారంభమయ్యే రెండో, చివరి టెస్టు సవాలుగా మారింది. సిరీస్ను సమం చేయాలంటే భారత్...
ఎదురులేని హర్మన్ సేన
మెరిసిన షఫాలి, రాణించిన బౌలర్లు, బంగ్లాదేశ్పై భారత మహిళల జయకేతనం
పెర్త్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల ట్వంటీ20 ప్రపంచకప్లో భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. సోమవారం జరిగిన పోరులో భారత్ 18...
సమరోత్సాహంతో హర్మన్ సేన
నేడు బంగ్లాదేశ్తో ఢీ * మహిళల టి20 ప్రపంచ కప్
పెర్త్: మహిళల ట్వంటీ 20 ప్రపంచకప్లో భాగంగా సోమవారం భారత్, బంగ్లాదేశ్ను ఢీకొంటుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై అద్భుత విజయం...
నేటి నుంచే మహా సంగ్రామం
మహిళల ప్రపంచకప్కు సర్వం సిద్ధం
సిడ్నీ: మహిళల ట్వంటీ20 ప్రపంచకప్కు శుక్రవారం తెరలేవనుంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్లో పది జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా ఆస్ట్రేలియా...
ఫేవరెట్గా ఆస్ట్రేలియా
భారీ ఆశలతో భారత్, నేడు టి20 ప్రపంచకప్ తొలి పోరు
సిడ్నీ: డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగే మహిళల ఏడో ట్వంటీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్కు భారత్ ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. మరోవైపు ఆతిథ్య ఆస్ట్రేలియా...
సమరానికి సర్వం సిద్ధం
ఆత్మవిశ్వాసంతో భారత్, సమరోత్సాహంతో న్యూజిలాండ్, రేపటి నుంచి తొలి టెస్టు
వెల్లింగ్టన్: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సర్వం సిద్ధమైంది. వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం నుంచి ఇరు జట్ల...
కనువిందు చేయనున్న మహిళల క్రికెట్ సంబురం
సిడ్నీ: మరో క్రికెట్ పండగకు సర్వం సిద్ధమైంది. అయితే ఈసారి మహిళా క్రికెటర్లు తమ అద్భుత ఆటతో అభిమానులను కనువిందు చేయనున్నారు. ఆస్ట్రేలియా వేదికగా ఏడో ట్వంటీ20 మహిళల ప్రపంచకప్కు శుక్రవారం తెరలేవనుంది....
రాణించిన మయాంక్, పృథ్వీషా
కివీస్తో ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా
హామిల్టన్: న్యూజిలాండ్ ఎలెవన్తో జరిగిన టీమిండియా మూడు రోజుల సన్నాహక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇటీవల మూడు వన్డేల సిరీస్లో ఘోరంగా విఫలమైన భారత్ టెస్టు సిరీస్కు ముందు...
తేలి పోయిన టీమిండియా
క్రీడా విభాగం: కొంత కాలంగా వరుస విజయాలతో ప్రపంచ క్రికెట్ను శాసిస్తున్న టీమిండియాకు వన్డే సిరీస్లో న్యూజిలాండ్ జట్టు కోలుకోలేని షాక్ ఇచ్చిందనే చెప్పాలి. మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత వన్డే...
విజేత ఆస్ట్రేలియా
ఫైనల్లో భారత్ ఓటమి, మహిళల ముక్కోణపు టి20 సిరీస్
మెల్బోర్న్: ముక్కోణపు మహిళల ట్వంటీ20 టోర్నమెంట్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా మహిళా జట్టు 11 పరుగుల తేడాతో...
ముక్కోణపు టి20 సిరీస్: ఫైనల్లో భారత్ పై ఆసీస్ విజయం
మెల్బోర్న్: ముక్కోణపు మహిళల ట్వంటీ20 టోర్నమెంట్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా మహిళా జట్టు 11 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. ఇదిలావుండగా ఈ మ్యాచ్లో భారత్...
దెబ్బకు దెబ్బ
రాహుల్ శతకం వృథా, భారత్కు హ్యాట్రిక్ ఓటమి, న్యూజిలాండ్ క్లీన్స్వీప్
మౌంట్ మాంగానుయ్: భారత్తో మంగళవారం జరిగిన మూడో, చివరి వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ...
భారత మహిళల గెలుపు
మెల్బోర్న్: ముక్కోణపు టి20 టోర్నీలో భాగంగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత మహిళా జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో కిందటిసారి ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన...
టీమిండియాకు పరీక్ష
సిరీస్పై కివీస్ కన్ను, నేడు రెండో వన్డే
ఆక్లాండ్: సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్కు టీమిండియా ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. న్యూజిలాండ్తో శనివా రం రెండో వన్డేలో భారత్ తలపడనుంది. తొలి...
కివీస్ అదరహో
టేలర్ అజేయ శతకం
నికోల్స్, లాథమ్ మెరుపులు
శ్రేయస్ సెంచరీ వృథా
తొలి వన్డేలో భారత్పై న్యూజిలాండ్ జయభేరి
హామిల్టన్: భారత్తో జరుగుతున్న వన్డే సిరీస్లో ఆతిథ్య న్యూజిలాండ్ న్యూజిలాండ్ శుభారంభం చేసింది. బుధవారం ఇక్కడ జరిగిన మొదటి...
కోహ్లి సేనకు ఐసిసి షాక్
దుబాయి: తొలి వన్డేలో అనూహ్య ఓటమితో డీలా పడిన టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) భారీ షాక్ ఇచ్చింది. బుధవారం కివీస్తో జరిగిన మొదటి వన్డేలో నిర్ణీత సమయంలో భారత్ ఓవర్లను...
చారిత్రక విజయమిది
కివీస్ గడ్డపై అదరగొట్టిన టీమిండియా
మన తెలంగాణ/క్రీడావిభాగం : న్యూజిలాండ్ గడ్డపై జరిగిన ట్వంటీ20 సిరీస్లో టీమిండియా చారిత్రక విజయాన్ని అందుకుంది. టి20 చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డును భారత్ తన పేరిట లిఖించుకుంది....
టీమిండియాకు జరిమానా
దుబాయి: కివీస్తో జరిగిన ఐదు టి20 సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన భారత్కు షాక్ తగిలింది. చివరి టి20లో స్లో ఓవర్ రేటింగ్ కారణంగాఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధిస్తున్నట్లు ఐసిసి...
క్లీన్ స్వీప్పై భారత్ కన్ను
కివీస్కు పరీక్ష, నేడు చివరి టి20
మౌంట్ మాంగనూయ్ : వరుస విజయాలతో ఇప్పటికే సిరీస్ను సొంతం చేసుకున్న టీమిండియా ఇక క్లీన్స్వీప్పై దృష్టి సారించింది. ఆదివారం న్యూజిలాండ్తో జరిగే ఐదో, చివరి ట్వంటీ20...