Home Search
అంతర్జాతీయ - search results
If you're not happy with the results, please do another search
కుల్భూషణ్ కోసం చట్టాన్ని చేసిన పాక్
ఇస్లామాబాద్: గూఢచర్యం ఆరోపణ కింద భారత రిటైర్డ్ నావికాధికారి కుల్భూషణ్ జాదవ్(51)కు పాకిస్థాన్ మిలిటరీ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అతడు ప్రస్తుతం పాక్ జైలులో నిర్బంధంలో ఉన్నాడు. అయితే అతడు...
రామప్పకు- భూదాన్ పోచంపల్లికి ప్రపంచస్థాయి గుర్తింపు
ఏడున్నర ఏళ్లలోనే రామప్పకు - భూదాన్ పోచంపల్లికి
ప్రపంచస్థాయి గుర్తింపు రావడం గర్వంగా ఉంది
ఇప్పటికైనా అన్ని రాష్ట్రాలను కేంద్రం ఒకేలా చూడాలి
త్వరలోనే బుద్ధవనానికి అంతర్జాతీయ గుర్తింపు రాబోతోంది
మంత్రి శ్రీనివాస్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్: ‘భూదాన్ పోచంపల్లి’కి ప్రపంచస్థాయి...
చైనాలో మరో 18 ప్రమాదకర వైరస్లు
అంతర్జాతీయ శాస్త్రవేత్తల గుర్తింపు
బీజింగ్ : కరోనా మహమ్మారికి మూలకేంద్రంగా చెప్పుకునే చైనాలో 71 రకాల వైరస్లను అంతర్జాతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో 18 ప్రమాదకరమైనవిగా పేర్కొన్నారు. జంతువుల నుంచే కొవిడ్ వైరస్...
2031 వన్డే ప్రపంచకప్కు భారత్ ఆతిథ్యం
ఐసిసి టోర్నీల షెడ్యూల్ ఖరారు
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) టోర్నమెంట్లకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించారు. 2031 వరకు జరిగే ఐసిసి టోర్నమెంట్ల షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం వెల్లడించింది. ఈ...
హైదరాబాద్కు మరో కొత్త ప్రాజెక్టు
ఐటి ఉద్యోగుల కోసం లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ అందుబాటులోకి...
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న
హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్పోర్ట్ అథారిటీ
అతి తక్కువ భూసేకరణ, కాలుష్య రహితంగా ఉండేలా
సరికొత్త ప్రజా రవాణా
హైదరాబాద్: హైదరాబాద్కు మరో...
లాభపేక్ష లేకుండా విద్యాప్రమాణాలు తీసుకొస్తున్న ఇటిఎస్
మన తెలంగాణ,సిటీబ్యూటీ: నూతన విద్యా విధాన కార్యాచరణ ద్వారా భారతీయులందరికి నాణ్యమైన విద్యావకాశాలను మెరుగుపరుస్తామని లాభ పేక్ష లేకుండా చేస్తామని ఈటిఎస్ ఇండియా ప్రకటించింది. తమ కార్యకలపాలను నిర్వహించేందుకు కార్యాలయం ఏర్పాటుతో పాటుగా...
ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా ‘భూదాన్ పోచంపల్లి’
యూఎన్డబ్ల్యూటిఓ నిర్వహించే
‘బెస్ట్ టూరిజం విలేజ్’ పోటీల్లో విజేతగా...
పోచంపల్లికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు
మేఘాలయ, మధ్యప్రదేశ్లను వెనక్కినెట్టిన
ముందువరుసలో నిలిచిన ‘భూదాన్ పోచంపల్లి’
సంతోషం వ్యక్తం చేసిన మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని చారిత్రక, పర్యాటక ప్రదేశాలకు అంతర్జాతీయ స్థాయి...
“స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు” ను అందుకున్న సుధీర్ రెడ్డి
హైదరాబాద్: "విశ్వ గురు అంతర్జాతీయ రికార్డ్స్ సంస్థ" ద్వారా "స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు" ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అందుకున్నారు. మంగళవారం...
సహకరిస్తే సమర్థంగా పనిచేస్తాం
తెలంగాణ వంటి రాష్ట్రాలను బలోపేతం చేస్తే దేశాభివృద్ధి
మరింత వేగవంతం చిన్న రాష్ట్రమైనా జిడిపిలో నాలుగో స్థానం
గర్వించదగ్గ విషయం ఎఫ్ఆర్బిఎం పరిమితిని 2శాతానికి
పెంచాలి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో వర్చువల్...
ఈక్వెడార్ జైలులో ఘర్షణ : 68 మంది మృతి
క్విటో (ఈక్వెడార్ ) : ఈక్వెడార్ లోని గ్వాయాక్విల్ నగరం లోని లిటోరల్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ తలెత్తి 68 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు....
నెహ్రూకు మోడీ, సోనియా తదితర ప్రముఖుల పుష్పాంజలి!
న్యూఢిల్లీ: నేడు నవంబర్ 14. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 132వ పుట్టినరోజు. ఆయన 1947 ఆగస్టు నుంచి 1964 మే వరకు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన 1889లో...
న్యాయసంఘానికి బిమల్ పటేల్ ఘన ఎన్నిక
న్యూయార్క్ : ప్రొఫెసర్ బిమల్ పటేల్ అంతర్జాతీయ న్యాయ సంఘం (ఐఎల్సి) సభ్యులుగా హోరాహోరిగా జరిగిన పోటీలో ఎన్నికయ్యారు. ప్రొఫెసర్ బిమల్ పటేల్ భారత్లోని రాష్ట్రీయ రక్షా యూనివర్శిటీ వైస్ ఛానల్సర్గా ఉన్నారు....
బిఎస్ఎఫ్ కాల్పులలో ఇద్దరు బంగ్లాదేశీయులు హతం
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లోని కూచ్బెహార్లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి శుక్రవారం పశువులను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన కొందరు బంగ్లాదేశీయులపై భారత సరిహద్దు భద్రతా దళ సిబ్బంది కాల్పులు జరపడంతో ఇద్దరు బంగ్లాదేశీయులు...
కేంద్రం బియ్యం డ్రామా
నిల్వలు పేరుకుపోతున్నా ఎగుమతులపై దృష్టిపెట్టకుండా మొద్దునిద్ర తీస్తోన్న సర్కార్
అంతర్జాతీయ మార్కెట్కు పంపించకుండా దేశీయంగా కొనుగోళ్లకు ప్రోత్సహించకుండా రైతులను నట్టేట ముంచుతున్న కేంద్రప్రభుత్వం
ధాన్యం అవసరం అయినప్పుడు ఒక మాదిరిగా లేనప్పుడు మరొక...
పిల్లలకు కొవిడ్ టెస్టులు అవసరం లేదు
తాజా మార్గదర్శకాలు జారీ
న్యూఢిల్లీ : అంతర్జాతీయ ప్రయాణికుల ఆగమనానికి సంబంధించి దేశంలో కొవిడ్ నిబంధనలను కొద్దిగా సవరించారు. ఈ మేరకు గురువారం ప్రకటన వెలువడింది. దీని మేరకు ఐదేళ్ల లోపు పిల్లలకు విదేశీ...
2022 ఏప్రిల్-మేలో 5జి స్పెక్ట్రమ్ వేలం : వైష్ణవ్
న్యూఢిల్లీ: చాలా కాలంగా ఎదురుచూస్తున్న 5జి స్పెక్ట్రమ్ వేలం వచ్చే ఏడాది ఏప్రిల్-మే మధ్య ఉండొచ్చని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ గురువారం తెలిపారు. ఆయన టైమ్ నౌ సదస్సు 2021లో ప్రసంగిస్తూ...
అక్కరకురాని బిజెపి
దళిత బంధు అన్ని రాష్ట్రాలకు మార్గదర్శం కానుంది, కార్పొరేట్లకు తొత్తులు బిజెపి నేతలు, ఆ పార్టీ వల్ల ఏ వర్గానికి ప్రయోజనం లేదు
తీవ్ర స్థాయిలో మోత్కుపల్లి ధ్వజం
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎవ్వరికీ...
మస్క్ సంపదతో ప్రపంచ ఆకలి అంతమవుతుందా?
శ్రీమంతుల సంపద పెరిగి పోతుండడంతో క్షుద్బాధపై మళ్లీ మొదలైన చర్చ
న్యూఢిల్లీ: ఎలాన్ మస్క్లాంటి ప్రపంచ కుబేరులు తమ సంపదలో కొంత భాగాన్ని వదులకుంటే ప్రపంచంలో క్షుద్బాధను శాశ్వతంగా నివారించవచ్చంటూ ప్రపంచ ఆహార కార్యక్రమం...
ప్రముఖ విద్యావేత్త రామకృష్ణా రావు ఇకలేరు!
విశాఖపట్నం: ప్రముఖ విద్యావేత్త, మనస్తత్వశాస్త్రవేత్త ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణా రావు (89) వయస్సు పైబడిన వ్యాధులతో మంగళవారం కన్నుమూశారని ఆయన కుటుంబ వర్గాలు తెలిపాయి. ఆయన 2011లో పద్మశ్రీ అందుకున్నారు. ఆంధ్రయూనివర్శిటీకి ఆయన...
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..
రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. బుధవారం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో రియాద్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులను తనిఖీ చేయగా.....