Home Search
అంతర్జాతీయ - search results
If you're not happy with the results, please do another search
కరోనా కొత్త వ్యాప్తి: వ్యాక్సిన్ల పాత్ర
కొవిడ్-19 మహమ్మారి ప్రభావం కొనసాగుతూనే వుంది. 200 దేశాలలో, సుమారు 19.40 కోట్ల కేసు లు, 40 లక్షల మరణాలతో మానవాళికి మహావిపత్తుగా విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికీ ఇండియా, ఇండోనేసియా, మలేసియా,...
46 జిల్లాల్లో 10 శాతం మించి కరోనా పాజిటివ్ రేటు
నిబంధనలు కచ్చితంగా పాటించాలని 10 రాష్ట్రాలకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా పది రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కేసులు...
పంజాబ్లో ఇద్దరు పాక్ చొరబాటుదారుల కాల్చివేత
చండీగఢ్: పంజాబ్లోని తరన్తరన్ జిల్లాలో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఇద్దరు పాకిస్థానీ చొరబాటుదారులను బిఎస్ఎఫ్ బలగాలు కాల్చి చంపినట్లు బిఎస్ఎఫ్ అధికారి ఒకరు శనివారం చెప్పారు. శుక్రవారం రాత్రి 8.48 గంటల...
తెలంగాణ అంతటా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
గుజరాత్ తర్వాత వేరుశెనగకు తెలంగాణ ప్రసిద్ధి
ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశెనగ ఉత్పత్తులకు అంతర్జాతీయ డిమాండ్
రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో ఉపాధి...
రూ.500 కోట్లతో ఏర్పాటు చేస్తున్న పోకర్ణ ప్లాంట్ ను ప్రారంభించిన కెటిఆర్
హైదరాబాద్: షాద్ నగర్ నియోజకవర్గములో నందిగామ మండల పరిధిలోని మేకగూడలో రూ.500 కోట్లతో ఏర్పాటు చేస్తున్న పోకర్ణ ప్లాంట్ ను టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి...
ఇక విశ్వసిరిసిల్ల
సిరిసిల్ల అపెరల్ పార్కులో తయారయ్యే సిరిసిల్ల బ్రాండ్ వస్త్రాలు అంతర్జాతీయ మార్కెట్లో దర్శనం ఇవ్వనున్నాయి
ఈ పార్కులో 10వేల మందికి ఉపాధి లభిస్తోంది 2005లో హామీ ఇచ్చి
నెరవేర్చని వై.ఎస్.రాజశేఖర్రెడ్డి స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత సిఎం
కెసిఆర్...
అదుపు తప్పిన అంతరిక్ష కేంద్రం
కొద్ది నిమిషాల్లోనే సరి చేసిన గ్రౌండ్ కంట్రోల్ బృందం
వ్యోమగాములకు ఎలాంటి ప్రమాదం లేదని నాసా ప్రకటన
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం( ఐఎస్ఎస్)లో గురువారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రష్యా పంపిన కొత్త...
ఆగస్టు 31వరకూ విదేశీ విమానాలు బంద్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానయానాలపై నిషేధాన్ని భారత ప్రభుత్వం ఆగస్టు 31వరకూపొడిగించింది. కరోనా , థర్డ్వేవ్ నేపథ్యంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించారు. ఈ మేరకు పౌర విమానయాన అధీకృత సంస్థ (డిజిసిఎ)...
దీర్ఘకాలిక రుగ్మతలకు కోవిడ్ తోడైతే మతిమరుపు
అల్జిమీర్స్ కన్సార్టియం అధ్యయనంలో వెల్లడి
వాషింగ్టన్: దీర్ఘకాలిక శ్వాస,నాడీ సంబంధిత, ఉదరకోశ వ్యాధులతో బాధపడేవారికి కొవిడ్19 సోకిన తర్వాత మతిమరుపు(అల్జిమీర్స్)లాంటి సమస్యలు తీవ్రమవుతున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. స్వల్ప లేదా దీర్ఘకాలిక నాడీ సంబంధిత,...
బయోటెక్నాలజీ హబ్గా హైదరాబాద్
ప్రజలంతా స్వచ్ఛందంగా టీకా తీసుకోవాలి
ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు
జీనోమ్ వ్యాలీలోని భారతళ్ బయోటెక్ను సందర్శించిన ఉపరాష్ట్రపతి
చిన్నారులకు కరోనా టీకా, ముక్కు ద్వారా ఇచ్చే టీకాలపై
ప్రయోగాలను మరింత వేగవంతం చేయాలని సూచన
హైదరాబాద్ : బయోటెక్నాలజీ హబ్గా...
అపారల్ పార్కులో 80 శాతం మహిళలకే ఉద్యోగాలు: కెటిఆర్
హైదరాబాద్: అపారల్ పార్కులో పది వేల మంది కార్మికుల్లో 80 శాతం మహిళలకే ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో...
6.4 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు విదేశాలకు ఎగుమతి
లోక్సభలో ప్రభుత్వం వెల్లడి
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి 12 నుంచి జులై 22వ తేదీ మధ్య దాదాపు 6.4 కోట్ల కొవిడ్-19 వ్యాక్సిన్ డోసులను భారత్ విదేశాలకు పంపించినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం...
రెండో టి20లో లంక గెలుపు
రెండో టి20లో లంక గెలుపు
సిరీస్ సమం, నేడు ఆఖరి పోరు
కొలంబో: భారత్తో జరిగిన రెండో ట్వంటీ20లో శ్రీలంక నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో లంక సిరీస్ను 1-1తో సమం...
బ్యాడ్మింటన్ దిగ్గజం నటేకర్ మృతి
ముంబై: భారత బ్యాడ్మింటన్ దిగ్గజం నందు నటేకర్ (88) బుధవారం మృతి చెందారు. వృద్ధాప్య కారణాలతో ఆయన తుది శ్వాస విడిచారు. మూడు నెలలుగా నటేకర్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక భారత...
విద్యారంగ నిపుణులనుద్దేశించి రేపు ప్రధాని మోడీ ప్రసంగం
న్యూఢిల్లీ: జాతీయ విద్యా విధానం-2020 కింద సంస్కరణలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గురువారం విద్య, నైపుణ్యాభివృద్ధి రంగానికి చెందిన విధాన రూపకర్తలతోపాటు విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి వీడియా...
అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ రాక
నేడు ప్రధాని మోడీ, జైశంకర్లతో చర్చలు
న్యూఢిలీల్ల: భారత్లో రెండు రోజుల పర్యటన కోసం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ,...
యాంటీబాడీలు తగ్గినా కరోనా నుంచి వ్యాక్సిన్ల రక్షణ
లండన్ పరిశోధకుల అధ్యయనం వెల్లడి
లండన్ : కరోనాను కట్టడి చేయడంలో శరీరంలో యాంటీబాడీలు కీలక పాత్ర వహిస్తాయి. వైరస్ బారిన పడి కోలుకోవడం ద్వారా లేదా వ్యాక్సిన్ పొందడం వల్ల యాంటీబాడీలు...
వెండికొండ చానుకు అపూర్వ స్వాగతం
న్యూఢిల్లీ: టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్లో చారిత్రక ప్రదర్శనతో వెయిట్లిఫ్టింగ్ విభాగంలో రజతం సాధించిన భారత ఆణిముత్యం, మణిపూర్ మణిపూస మీరాబాయి చాను సోమవారం స్వదేశం చేరుకుంది. చానుకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో...
జయహో రామప్ప
జయహో రామప్ప
రసమయ శిలాసృష్టి.. అనుపమ కళావృష్టి
ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు
మహాశిల్పి రామప్ప నిర్మించిన అత్యద్భుత శిల్ప సంపదకు కాణాచి అయిన ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో...
పెగాసస్పై సుప్రీంకోర్టులో పిల్..
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్కు చెందిన పెగాసస్ స్పైవేర్పై సిపిఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టస్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ స్పైవేర్ ద్వారా సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులపై నిఘా పెట్టారని, అది రాజ్యాంగ...