Thursday, May 30, 2024
Home Search

ఉప ముఖ్యమంత్రి - search results

If you're not happy with the results, please do another search

కలిసి తరిమేద్దాం

  కరోనాపై ప్రధాని మోడీతో వీడియో ముఖాముఖీలో సిఎం కెసిఆర్ హైదరాబాద్‌లోని సిసిఎంబిని వైరస్ నిర్ధారణకు ఉపయోగించాలి. ఒకేసారి 1000 శాంపిల్స్ పరీక్షించొచ్చు. విదేశీ విమానాలను నిలిపివేయాలి. అతి పెద్ద నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, ముంబయి,...
CM KCR

ముందు జాగ్రత్తలే శరణ్యం

గుమిగూడొద్దు, జనంలోకి వెళ్ళొద్దు, నిర్లక్షం అసలే వద్దు కరోనాకు 18 చెక్‌పోస్టులు.. ఎపి, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్నాటక, సరిహద్దులో ఏర్పాటు * ఉగాది, శ్రీరామనవమి బహిరంగ వేడుకలు రద్దు * అన్ని మతాల ప్రార్థన మందిరాలలోకి అనుమతి...
Corona

కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి

గిరిజనులకు కరోనాపై అవగాహన కల్పించండి విద్యార్థుల పరీక్షల పట్ల శ్రద్ధ వహించండి విద్యాలయాల్లో కరోనా వైరన్ నివారణ చర్యలు పటిష్టంగా నిర్వహించండి ఐటిడిఎ కొత్త ప్రాజెక్ట్ ఆఫీసర్లందరికీ శుభాకాంక్షలు ప్రభుత్వ పథకాలు సత్వరం అంది...

విభజన రాజకీయమా?

  సిఎఎను కాదనే వారు దేశద్రోహులు, పాక్ ఏజెంట్లా! పౌరసత్వ సవరణ చట్టాన్ని పునఃపరిశీలించాలి లౌకికవాదాన్ని హరించే సిఎఎని టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుమతించదు 60 శాతం దేశ ప్రజలను ఇబ్బంది పెట్టడానికే ఈ చట్టం ప్రజలపట్ల ద్వంద్వ వైఖరి, పౌరసత్వం...

దేశాన్ని కెసిఆరే నడిపించాలి

  సిఎఎతో పాటు పలు అంశాలలో నాయకత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైంది, కేంద్రం మొండిగా వ్యవహరిస్తోంది n దేశప్రజలను ఒక్కత్రాటి మీదికి తెచ్చి ముందుకు తీసుకువెళ్లవలసిన బాధ్యత కెసిఆర్‌పై ఉంది - సిఎఎ వ్యతిరేక తీర్మానంపై చర్చలో బాల్కసుమన్ హైదరాబాద్:...

కరోనాపై సిఎం కెసిఆర్ ఆరా

  హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా పరిస్థితిని వివరించేందుకు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సిఎంతో భేటి అయ్యారు. సోమవారం సిఎం ఛాంబర్‌లో మంత్రి ఈటల ప్రత్యేకంగా కలసి కరోనా వైరస్ నియంత్రణ కోసం...

ఆర్‌టిసి ఉద్యోగులను ఆదుకున్న గొప్ప మనసు…. కెసిఆర్‌ది: సునీత

  హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతల వల్ల పరిశ్రమలు మూతపడేవని... ఇప్పుడు నిరంతరం కరెంట్ సరఫరా వల్ల మూడు షిప్టుల్లో పరిశ్రమలు నడుస్తున్నాయని గొంగిడి సునీత కొనియాడారు. అసెంబ్లీలో నాలుగు బిల్లులకు శాసన...
CM KCR

విద్యాసంస్థలు నడిపితే కఠిన చర్యలు: కెసిఆర్

  హైదరాబాద్: కరోనాపై ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండియాలో కరోనా వేగంగా వ్యాపిస్తుండగా ముందు జాగ్రత్తగా చర్యగా ఇండోర్,...

పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుస్తున్నాం: కెసిఆర్

హైదరాబాద్: గ్రామాల ముఖచిత్రం మార్చడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. శాసన సభలో పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత...
CM KCR Specch

కేంద్రం నుంచి రాష్ట్రానికి క్యా ఆయా

బిజెపి ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే 'ఇయే ఆయా' పన్నుల్లో రాష్ట్రాల వాటా బిచ్చం కాదు * కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వకపోగా రూ. 1400కోట్లు పైన అప్పు తీసుకోవాలని సూచించారు * అప్పుడు కాంగ్రెస్...
CM KCR

రాజ్యసభ అభ్యర్థులుగా కెకె, సురేష్‌రెడ్డి

  మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు టిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభ్యర్థులను ఖరారు చేశారు. టిఆర్‌ఎస్ రాజ్యసభ నాయకుడు కె.కేశవరావు, పూర్వ ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్...

వివేకా హత్య కేసు సిబిఐకి అప్పగింత

  హైదరాబాద్‌ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పగిస్తూ ఎపి హైకోర్టు బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. వివేకానందరెడ్డి హత్య జరిగి ఏడాది కావస్తున్నా కేసుదర్యాప్తులో పురోగతి...
Viveka Murder case

సిబిఐకి వివేకా హత్య కేసు…. ఎపి ప్రభుత్వానికి షాక్

  అమరావతి: మాజీ మంత్రి, మాజీ ఎంపి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎపి ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. హత్య జరిగి ఏడాదైనా.... దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో ఈ కేసును సిబిఐకి...
sachin pilot

గాంధీలైనా ఆపి ఉండాల్సింది

  సింధియా రాజీనామాపై కాంగ్రెస్‌లో అంతర్గత చర్చ న్యూఢిల్లీ: గాంధీజీలకు అత్యంత సన్నిహితుడు, దాదాపు రెండు దశాబ్దాల పాటు పార్టీకి నిబద్ధతతో పని చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా...

మధ్యప్రదేశ్ పరిణామాలు!

  మధ్యప్రదేశ్‌లో జరుగుతున్నది కేవలం అక్కడి అధికార కాంగ్రెస్ సొంత తప్పుల ఫలితమా, జాతీయ పాలక పక్షం భారతీయ జనతా పార్టీ అతిక్రమణ, అప్రజాస్వామిక రాజకీయాల భ్రష్ట పరిణామమా? తరచి చూస్తే భోపాల్ తాజా...

కమాండ్ కంట్రోల్ నిర్మాణానికి రూ. 550 కోట్లు

  డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని సంకల్పం, పోలీసు భద్రతకు రూ. 5,852 కోట్ల నిధులు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రూ. 5,852 కోట్ల నిధులను కేటాయించారు. పోలీసుశాఖ...
KCR

‘కకా’లకు నో

  కరోనా లేదు, సిఎఎ(కా)ను రానివ్వం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సిఎం కెసిఆర్ ప్రకటన నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు నిరుద్యోగం అంతటా ఉన్నదే ఇంటింటికి కొలువు ఇస్తామనలేదు నిర్మాణంలో 2.76 లక్షల ఇళ్లు ప్రజలకు పరిస్థితి చెప్పి విద్యుత్...
KCR

కరోనాపై ఫైట్… 100 కోట్ల బడ్జెట్

  తక్షణమే విడుదలకు సిఎం కెసిఆర్ ఆదేశాలు కరోనాపై బస్తీల్లో అవగాహన కార్యక్రమం హోర్డింగ్‌లు, కరపత్రాలు, సినిమాహాళ్లు, బహిరంగ ప్రదేశాల్లో స్క్రీన్ ప్రచారాలు విద్య, పర్యాటకం, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖలతో ప్రత్యేక కమిటీ, పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష మంత్రివర్గ...
Gujarath

ఢిల్లీలో గుజరాత్ దారుణం గుర్తులు

మైనారిటీల హక్కుల గుర్తింపు ప్రజాస్వామ్య ప్రాథమిక ఆధారంగా ఆమోదించకపోతే ప్రజాస్వామ్యం మనజాలదని అమెరికా పూర్వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ అన్నారు. మైనారిటీల పట్ల ప్రవర్తన నాగరికతకు కొలబద్దని గాంధీ అన్నారు. మైనారిటీలను మనుషులుగా...

త్వరలో భేషైన పౌల్ట్రీ పాలసీ

  సిఎం కెసిఆర్ సహా మా కుటుంబమంతా రోజూ చికెన్ తింటాం : కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలోనే అద్భుతమైన పౌల్ట్రీ పాలసీని త్వరలోనే తీసుకొస్తామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారవు వెల్లడించారు....

Latest News