Thursday, May 9, 2024
Home Search

ఉప ముఖ్యమంత్రి - search results

If you're not happy with the results, please do another search

అభయహస్తంపై సమీక్ష

  హైదరాబాద్: అభయ హస్తం పథకాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్షించారు. ఈ పథకం కింద అందుతున్న పెన్షన్ల తీరు తెన్నులను ఆయన పరిశీలించారు....
Delhi Violence

భద్రంగా ఉన్నామన్న భావన ప్రజల్లో కల్పించాలి: ఢిల్లీ హైకోర్టు

    ఢిల్లీ: ఢిల్లీలో చెలరేగిన అల్లర్లు అదుపులోకి వస్తున్నాయి. అల్లర్లలో ఇప్పటివరకు 23 మంది మృతి చెందగా 180 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది....
Cong

అమిత్ షా రాజీనామా చేయాలి

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చెలరేగుతున్న హింసాకాండకు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాలదే బాధ్యతని కాంగ్రెస్ నిందించింది. శాంతి భద్రతలను పరిరక్షించడంలో ఘోరంగా విఫలమైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే తన...

వెంకయ్య నాయుడు సేవలు గొప్పవి: ఎర్రబెల్లి

  వరంగల్: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేసిన సేవలు గొప్పవి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పొగిడారు. ఎవివి కాలేజీలో ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడారు. ఉపరాష్ట్రపతి...

వరదకాలువకు నీరు

  శ్రీరాంసాగర్‌లో తగిన నిల్వలు లేనందున వెంటనే విడుదల చేయాలని సిఎం ఆదేశం ఎల్లంపల్లి నుంచి నంది మేడారం, లక్ష్మీపురం, రాంపూర్, రాజేశ్వరపేట మీదుగా ఎస్‌ఆర్‌ఎస్‌పి పునర్జీవన పథకం ద్వారా నీరు ఇవ్వాలని సూచన మన తెంలంగాణ/హైదరాబాద్...
Prashant-Kishore

నితీష్ కుమార్‌ను బిజెపి అవమానిస్తోంది

పాట్నా: జెడియు అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పట్ల బిజెపి దారుణంగా వ్యవహరిస్తోందని బహిష్కృత జెడియు ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. జనతాదళ్(యు) నుంచి బహిష్కరణకు గురైన అనంతరం...

ఆకట్టుకుంటున్న ఆర్ట్ ఎగ్జిబిషన్

  మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమనేత, ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినోత్సవం సందర్భంగా చిత్రకారులు తమ కుంచెలకు పదును పెట్టారు. ఆంతరంగాల్లోని ఆలోచనలను ఆవిష్కరిస్తూ కెసిఆర్‌పై అభిమానం చాటుకున్నారు. పలువురు చిత్రకారులు సిఎం కెసిఆర్‌పై చిత్రీకరించిన...
CM Aravind

ఈ విజయం నా ఒక్కడిది కాదు: కేజ్రీవాల్

  ఢిల్లీ: ఈ విజయం నా ఒక్కడిది కాదని ఢిల్లీ ప్రజలదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడో సారి ప్రమాణం చేసిన అనంతరం కేజ్రీవాల్ మాట్లాడారు. ఈ విజయంలో ఢిల్లీలో...
CM KCR

నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

  మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం సాయంత్రం 4గంటలకు ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా కొత్త రెవెన్యూ చట్టం,రాష్ట్రంలోని...
Kejriwal

‘సామాన్యుడి’ ప్రమాణ స్వీకార వేదిక

   కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార వేదికపై ఆటోడ్రైవర్, బస్ మార్షల్, రైతులు సహా ఢిల్లీ అభివృద్ధికి తోడ్పడిన 50మంది  నేడు ఉదయం 10 గంటలకు రాంలీలా మైదానంలో ప్రమాణం  కాబోయే మంత్రులకు కేజ్రీ విందు న్యూఢిల్లీ: గత...
each-one-teach-one

ఈచ్ వన్ టీచ్ వన్

తెలంగాణ రాష్ర్టం అనేక రంగాల్లో అగ్రగామిగా ఉన్నప్పటికీ అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నదని, సంపూర్ణ అక్షరాస్యతా రాష్ర్టంగా తెలంగాణను మార్చేందుకు ప్రతి ఒక్కరు ప్రతినబూనాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో...
Uddhav-Thackeray

ఉద్ధవ్ థాక్రేపై శరద్ పవార్ మండిపాటు

ముంబయి: ఎల్గార్ పరిషద్ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ)కు అప్పగించాలన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నిర్ణయం పట్ల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు....
Prashant Kishor wishes to Kejriwal

భారత ఆత్మను గెలిపించారు: ప్రశాంత్ కిశోర్

  న్యూఢిల్లీ: ఆప్‌కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ట్విట్టర్ వేదికగా బిజెపిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘భారత ఆత్మను ఢిల్లీ ఓటర్లు...

147 ప్యాక్స్‌లు ఏకగ్రీవం

  మరో 3224 డైరెక్టర్ పదవులు ఏకగ్రీవం n అంతటా టిఆర్‌ఎస్ బలపర్చినవారే హైదరాబాద్ : రాష్ట్రంలో 147 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)లు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో అన్ని డైరెక్టర్ పోస్టులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....

మహంకాళి గుడిని గొప్పగా తీర్చిదిద్దండి

  హైదరాబాద్ పాతబస్తీ లాల్‌దర్వాజలోని గుడికి వందేళ్ల చర్రిత ఉంది, గుడి ప్రాంగణం కేవలం 100 గజాల్లో ఉంది, భక్తులు ఇబ్బంది పడుతున్నారు, రూ.10కోట్లతో విస్తరింపజేయండి, అఫ్జల్‌గంజ్ మసీదుకు రూ.3 కోట్లివ్వండి, ప్రగతి భవన్‌లో...
RSS ideologue Parameswaran

ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త పరమేశ్వరన్ కన్నుమూత

  కోచి : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)లో ప్రముఖ సిద్ధాంతకర్త, మేధావి, రచయిత పి.పరమేశ్వరన్ శనివారం అర్ధరాత్రి 12.10 గంటలకు కేరళలోని పాలక్కడ్ జిల్లా ఒట్టప్పాలంలో కన్నుమూశారని సంఘ్ పరివార్ వర్గాలు తెలిపాయి. అక్కడ...

ప్రశాంత్ కిశోర్ ‘రాజకీయం’!

  2014లో వినూత్న రీతిలో ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రజల దృష్టి ఆకట్టుకొని, నరేంద్ర మోడీ అనూహ్య విజయం సాధించడంతో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మంచి గుర్తింపు పొందారు. ఆయన ప్రజ్ఞాపాటవాల పట్ల...

వరంగల్ నగరానికి శుభవార్త.. త్వరలో మైండ్‌ట్రీ కేంద్రం ఏర్పాటు

  హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలో పిపిపి పద్దతిలో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు మెట్రో రైలు మూడు కారిడార్ల నిర్మాణాన్ని పూర్తిచేసిన ఎల్ అండ్ టి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు మరో తీపి కబురును...
Modi

దెబ్బలు తట్టుకునేందుకు సూర్య నమస్కారాలు చేస్తా

  న్యూఢిల్లీ: తమకు ఉద్యోగాలు రాకపోతే మరో ఆర్నెళ్ల తర్వాత దేశంలోని నిరుద్యోగులు ప్రధాని నరేంద్ర మోడీని కర్రలతో కొట్టడం మొదలుపెడతారంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ తనదైన...

వ్యవసాయ.. ఆహార రంగాలలో నూతన ఆవిష్కరణలు

    హైదరాబాద్: వ్యవసాయ, ఆహార రంగాలలో నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుదామని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన డిజిటల్ అగ్రికల్చర్ ఇండియా సదస్సుకు మంత్రి...

Latest News