Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
మద్యం మత్తులో.. భార్యను కొట్టి చంపిన కిరాతకుడు
హైదరాబాద్ : కట్టుకున్న భార్యను మద్యం మత్తులో కిరాతకంగా హత్యచేసిన సంఘటన లంగర్హౌస్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి.. మహబూబ్నగర్ జిల్లా కోస్గి మండలం ముసిరఫా గ్రామానికి...
గోల్డ్ వ్యాపారిని బెదిరించి.. బైక్, నగదుతో ఉడాయించిన నకిలీ పోలీసులు..
హైదరాబాద్:ఓ బంగారు ఆభరణాల తయారిదారుడిని పోలీసులమంటూ బెదిరించి.. బైక్, మొబైల్, డబ్బులను లాకెళ్లిన ఘటన మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం రాత్రి పాత బస్తికి చెందిన ఇద్దరూ...
లంచం అడిగిన కంటోన్మెంట్ అధికారినిపై హెచ్ఆర్ సిలో పిర్యాదు..
హైదరాబాద్: కంటోన్మెంట్ బోర్డ్ సర్వేయర్ అధికారిని సరిత వేధింపుల నుండి తనకు రక్షణ కల్పించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో బాధితుడు రామ్ రెడ్డి పిర్యాదు చేశాడు. ఇంటి నిర్మాణ అనుమతి...
బిజెపిలో చేరిన సైనా నెహ్వాల్
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బుధవారం బిజెపిలో చేరారు. హర్యానాలో జన్మించిన సైనా నెహ్వాల్ తన అక్క చంద్రాంషు నెహ్వాల్తో కలసి బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో బిజెపి...
బిఎస్6 శ్రేణిలోకి పియాజియో త్రీవీలర్
హైదరాబాద్ : ఇటాలియన్ పియాజియో గ్రూప్ అనుబంధ సంస్థ పియాజియో వెహికిల్స్ ప్రైవేట్ లిమిటెడ్(పివిపిఎల్) బిఎస్6 శ్రేణి త్రీవీలర్ తయారీని చేపట్టనుంది. బిఎస్6కు అప్గ్రేడ్ అయిన తొలి దేశీయ త్రీవీలర్ పియోజియోనే కావడం...
రాష్ట్రం మేలు కోసం గళమెత్తండి
పార్లమెంట్లో మన వాణి గట్టిగా వినిపించండి
రాష్ట్రానికి రావాల్సిన రూ.3 వేల కోట్ల జిఎస్టి, ఐజిఎస్టి బకాయిల గురించి అడగండి
మన పథకాలను కార్యక్రమాలను ప్రశంసిస్తున్న కేంద్రం నిధులు మాత్రం విదిలించడం లేదు
రైతుబంధు, హరితహారం,...
రూ.52,941 కోట్లు ఇవ్వండి
రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ నిర్వహణకు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇవ్వాలి : 15వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ, అందజేసిన మంత్రి హరీశ్రావు
ఆర్థిక సంఘం చైర్మన్ సానుకూల స్పందన
హైదరాబాద్...
విజయసారథితో విజేతలు
కెటిఆర్ సమక్షంలో టిఆర్ఎస్లో చేరిన కరీంనగర్ స్వతంత్రులు
హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన పలువురు అభ్యర్థులు తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావును కలిశారు. కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన...
కరోనాపై భయాలొద్దు
వదంతులు నమ్మొద్దు, కేంద్ర బృందం పరిశీలిస్తోంది
నేడు ఉన్నతస్థాయి సమీక్ష జరుపుతాం - మంత్రి ఈటల
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ ఉన్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల...
శంషాబాద్ సమీపంలో అతిపెద్ద ధ్యాన మందిరం
2, 7 తేదీల్లో రాష్ట్రపతి కోవింద్, అన్నాహజారే ప్రసంగాలు
హైదరాబాద్ ః ఆహ్లాదకర వాతావరణం, సువిశాల స్థలం, పర్యావరణ నీడలో ప్రశాంతంగా ధ్యానమాచరించేందుకు శంషాబాద్ సమీపంలోని చేగూర్ గ్రామ పరిసరాల్లో హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్, శ్రీరామచంద్ర...
ప్రేమ పేరుతో సాఫ్ట్వేర్ ఉద్యోగినికి వేధింపులు
హైదరాబాద్ : ప్రేమ పేరుతో మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ను వేధిస్తున్న యువకుడు ఆమెపై భౌతిక దాడికి పాల్పడిన ఘటన నగరంలోని ఎస్ఆర్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కవిత అనే యువతి...
నిరుద్యోగుల కోసం గ్రేట్ ఇండియా మీడియా జాబ్ ఫెస్టివల్
హైదరాబాద్ : నగరంలో నిరుద్యోగుల కోసం గ్రేట్ ఇండియా మీడియా జాబ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 1వ తేదీవరకు నిర్వహిస్తున్నట్లు మీడియా, ఎంటర్టైన్మెంట్ స్కిల్స్ కౌన్సిల్ ప్రతినిధులు పేర్కొన్నారు. మంగళవారం దిల్షుక్నగర్, కూకట్పల్లి, చందానగర్లో...
శంషాబాద్లో ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రం ప్రారంభం
హైదరాబాద్: ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రానికి శంషాబాద్ వేదికైంది. శంషాబాద్ సమీపంలోని చేగూర్ గ్రామం పరిసరాల్లో రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో 1400 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కన్హా శాంతివనం మంగళవారం ప్రారంభమైంది....
కాంగ్రెస్ ఓడినా ఉత్తమ్ కు సిగ్గు రాలేదు
హైదరాబాద్ : రాష్ట్రంలో జరిగిన పురపోరులో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడినప్పటికీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డికి ఇంకా సిగ్గురాలేదని మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, వి. శ్రీనివాస్గౌడ్లు విమర్శించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని...
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు చేయాలి
హైదరాబాద్ : నగరంలో ఫిబ్రవరి 1 నుండి 20వ తేదీవరకు జరిగే ఇంటర్మీడియెట్ మొదటి, రెండవ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు...
నేరేడుచర్ల మున్సిపాలిటీ పీఠంపై ఎగిరిన గులాబీ జెండా..
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ టిఆర్ఎస్ ఇప్పటికే మెజారిటీ స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. మంగళవారం వెలువడిన సూర్యపేట జిల్లాలోని నేరేడుచర్ల మున్సిపాలిటీ ఫలితాల్లోనూ సత్తా చాటింది టిఆర్ఎస్. దీంతో తీవ్ర...
పంజాగుట్టలో స్కూటీని ఢీకొట్టిన ఆర్టీసి బస్సు.. ఉద్యోగిని మృతి
హైదరాబాద్: ఆర్టీసి బస్సు ఢీకొట్టడంతో ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటన నగరంలోని పంజాగుట్టలో చోటుచేసుకుంది. మృతురాలిని నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఎల్ సాయి దీపిక రెడ్డిగా...
నిరసనకారులపై బిజెపి ఎంపి షాకింగ్ కామెంట్స్
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) నిరసిస్తూ గత కొద్ది రోజులుగా ఢిల్లీలోని షహీన్ బాగ్ వద్ద తీవ్రస్థాయిలో జరుగుతున్న ప్రదర్శనపై బిజెపి ఎంపి పర్వేష్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 8న...
కరోనాపై అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు…
హైదరాబాద్: చైనాలో కరోనా వైరస్ మరణమృదం మోగిస్తోంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, కరోనాపై అప్రమత్తమైయ్యాయి. దీంతో కేంద్రం నుంచి ప్రత్యేక వైద్య బృందం హైదరాబాద్ కు చేరుకుంది. అయితే, నగరంలోని ఫీవర్ ఆస్పత్రిలో నలుగురు...
సామజపురగమన…
10 కార్పొరేషన్లు,110 మున్సిపాలిటీలు గులాబీ తోటలు
పరోక్ష పుర ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఎదురులేని రీతిలో విజయవిహారం చేసింది. సోమవారం నాడు ఎన్నికలు జరిగిన 120 మున్సిపాలిటీలలో 110 చోట్ల చైర్పర్సన్ల...