Home Search
సైకిల్ - search results
If you're not happy with the results, please do another search
హెల్మెట్ ధరించకుంటే ‘ప్రాణాలు హరి’
పిలియన్ రైడర్ హెల్మెట్పై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి
గత ఏడాది 450 మంది మృతి
ఈ ఏడాది పిలియన్ రైడర్లపై 2,36,027కేసులు
హైదరాబాద్: మోటార్ సైకిల్ వెనుకు కూర్చునే వారు హెల్మెట్ ధరించడంపై సైబరాబాద్...
వలస కార్మికులు -సుప్రీం ఉత్తర్వులు
జాతి కలహాలు, మత కల్లోలాలు వంటి అమానవీయ సంక్షోభాలు లేకుండానే అన్ని నాగరిక వ్యవస్థల సమక్షంలోనే అతి దారుణమైన మానవ వేదనకు తెర తీసిన విషాద అధ్యాయంగా వలస కార్మికుల ఘట్టం దేశ...
బతుకు బండి లాగేదెలా..
కరోనా మహమ్మారి జీవితాలను అల్లకల్లోలం చేస్తోంది. రోజు వారీ ఆదాయంతోనే పూటగడిచే బడుగు జీవుల బ్రతుకు రోజురోజుకు భారమవుతోంది. సరియైన సంపాదన లేక ఇంటిని నడపలేకపోతున్నారు. అక్కడా ఇక్కడా అని ప్రపంచమంతటా ఇదే...
మూడు వేలు దాటిన కరోనా కేసులు
వందకు చేరువలో మరణాలు
కొత్తగా 129 కేసులు నమోదు.. మరో ఏడుగురు మృతి
రాష్ట్రానికి చెందిన 127 మందికి, ఇద్దరు వలస కార్మికులకు వైరస్
జిహెచ్ఎంసిలో 108, జిల్లాల్లో 21 మందికి సోకిన కోవిడ్...
జ్యోతికుమారిపై ఇవాంకా ట్రంప్ ప్రశంసలు..
న్యూఢిల్లీ: లాక్ డౌన్లో వలస కూలీలు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేసిన కారణంగా పలు రాష్ట్రాల్లో వలస కూలీలు చొక్కుకుపోయారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం...
ప్రజారవాణా పునరుద్ధరణ?
నిరంతర జన ప్రవాహాలు లేని సమాజం జడపదార్థం వంటిదే. కరోనా లాక్డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత గత 50 రోజులకు పైగా ఇదే దృశ్యం. ఒక్క మన దేశమే కాదు దాదాపు...
వెయ్యి కిలో మీటర్ల ప్రయాణం…. కార్మికుడిని చిదిమేసిన కారు
లక్నో: ఢిల్లీ నుంచి బిహార్కు బయలు దేరిన వలస కార్మికుడు కారు ప్రమాదంలో చనిపోయాడు. బిహార్కు చెందిన సఘీర్ అన్సారీ తన కార్మికులతో కలిసి సైకిల్పై వెయ్యి కిలో మీటర్ల ప్రయాణాన్ని మొదలు...
గడప దాటొద్దు.. గండం తేవొద్దు
ఎవరూ.. రోడ్డుపైకి.. రావొద్దు
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఈ అర్ధరాత్రి నుంచే 3 వారాల పాటు దేశమంతా లాక్డౌన్ విధిస్తున్నాం. చేతులు జోడించి వేడుకుంటున్నా బయటకు వెళ్లే ఆలోచన మానుకోవాలి. జనతా కర్ఫూకి...
మూత్రవిసర్జన కోసం దిగితే బిఎండబ్ల్యుతో ఉడాయించారు
నోయిడా(యుపి): మద్యం తాగిన మత్తులో మూత్రవిసర్జన కోసం రోడ్డు పక్కన కారు ఆపితే ఆ కారు తీసుకుని ఉడాయించారు చోరులు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్లోని నోయిడాలో చోటు చేసుకుంది. స్టాక్ బ్రోకర్గా...
గూగులమ్మలు టెక్నాలెడ్జిలోనూ తీసుపోరు
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
దేవుడు వరమిస్తాడని ఎవరైనా అంటే అదొక నమ్మకం. ఏదైనా వెతికి కావాల్సిందల్లా పొందాలనుకోవడం ఒక ప్రయత్నం. ఆ నమ్మకంలో దేవుడుంటాడో లేదో కానీ ఈ ప్రయత్నంలో టెక్నాలజీనే దేవుడు....
ఢిల్లీలో గుజరాత్ దారుణం గుర్తులు
మైనారిటీల హక్కుల గుర్తింపు ప్రజాస్వామ్య ప్రాథమిక ఆధారంగా ఆమోదించకపోతే ప్రజాస్వామ్యం మనజాలదని అమెరికా పూర్వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అన్నారు. మైనారిటీల పట్ల ప్రవర్తన నాగరికతకు కొలబద్దని గాంధీ అన్నారు. మైనారిటీలను మనుషులుగా...
మన ఆలోచనలే మన ఆరోగ్యం
ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. దీన్ని ఆధారంగా చేసుకుని వైద్య శాస్త్రంలోని వివిధ విభాగాలకు చెందిన ప్రముఖ పరిశోధకులు వ్యక్తి ఆరోగ్యానికి,...
హీరో నుంచి బిఎస్6 శ్రేణి సూపర్ స్లెండర్
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ తన సరికొత్త ‘సూపర్ స్లెండర్’ మోటార్సైకిల్ బిఎస్-6 వెర్షన్ను గురువారం ప్రవేశపెట్టింది. ఢిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.67,300 నుండి ప్రారంభమవుతుంది....
తెల్లవారితే మొదటి పెళ్ళిరోజు… దైవ దర్శనానికి వెళుతూ మృత్యుఒడికి…
కరీంనగర్ క్రైం ః వారిది అన్యోన్యమైన కాపురం... పెళ్ళి జరిగిన నాటి నుండి ఏ రోజు కూడా ఆ భార్యాభర్తల మధ్యన గొడవలు జరగలేదు... చూస్తుండగానే సంవత్సరకాలం పూర్తవుతుంది... మరికొద్దిసేపట్లో మొదటి సంవత్సరం...
బైక్ ప్రమాదంలో గీత కార్మికుడు మృతి
మన తెలంగాణ/రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఒడ్డెలింగాపూర్ గ్రామశివారులో ఓ గీత కార్మికుడు బైక్ ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... తాట్లవాయి గ్రామానికి చెందిన గడ్డం...
నకిలీ కరెన్సీ ముఠాల అరెస్టు
హైదరాబాద్ : నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న రెండు ముఠాలను నార్త్, సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.17.77 లక్షల నకిలీ కరెన్సీ, ల్యాప్టాప్, ప్రింటర్, పేపర్బండిల్ను...
దృశ్యం స్ఫూర్తితో చంపి ఉప్పు పాతరేశారు
నాగపూర్: హీరో వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా స్ఫూర్తితో కొందరు వ్యక్తులు ఒక వ్యక్తిని హత్య చేసి శవాన్ని పూడ్చిపెట్టిన సంఘటన మహారాష్ట్రలోని నాగపూర్లో చోటుచేసుకుంది. ఈ సినిమాను హిందీలో అజయ్ దేవగణ్...
హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఆర్మ్డ్ రిజర్వు హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆర్థిక సాయం అందజేశారు. నేరేడ్మెట్లోని పోలీస్ కమిషనరేట్లో సోమవారం కానిస్టేబుల్ కుటుంబ...
అభ్యర్థులు కరువు
బిజెపి దుస్థితిపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి అసంతృప్తి, టిడిపిలోనూ అదే పరిస్థితి
హైదరాబాద్ : పురపోరులో బిజెపి, టిడిపిలకు అభ్యర్థుల విషయంలోనే షాక్ మొదలైంది. ఆయా పార్టీల నుంచి పోటీ చేసేందుకు క్షేత్రస్థాయి నేతలు ఎవరూ...