Home Search
ప్రధాని నరేంద్ర మోడీ - search results
If you're not happy with the results, please do another search
నియంతల పేర్లన్నీ ‘ఎం’తోనే మొదలౌతాయెందుకో?
మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ ఘాటు ట్వీట్
న్యూఢిల్లీ : కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రాజధాని ఢిల్లీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ లక్ష్యంగా...
సెస్ల మోత-రాష్ట్రాల నిధుల కోత!
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తన మూడవ, దేశ వందవ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ను రూపొందించేందుకు చేసిన కసరత్తు గతంలో ఎన్నడూ జరగలేదని ఆమె చెప్పారు. తీరా బడ్జెట్ను చూస్తే...
అభద్రతలో నితీశ్!
ఎంతో తెలివిగా ఏ ఎండకాగొడుగు పడుతూ నిరంతరం అధికార అందలాల్లో ఊరేగేవారికి కూడా ఎల్లకాలం ఆనంద యోగం ఉండదని కొన్ని పరిణామాలు రుజువు చేస్తుంటాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ...
టీమిండియాపై ప్రశంసల వర్షం
ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై చిత్తుగా ఓడించిన భారత క్రికెట్ జట్టుపై అభినందనల వర్షం కురుస్తోంది. మాజీ క్రికెటర్లు సచిన్, గంగూలీ, సెహ్వాల్, గవాస్కర్, కుంబ్లే, ద్రవిడ్, లక్ష్మణ్, ఇర్ఫాన్, గంభీర్ తదితరులు...
జాతి గర్వించే కట్టడమా!
అన్నింటికీ కేంద్ర బిందువుగా ఉంటూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతున్న భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి నెలవైన భారత పార్లమెంటు నేడు భౌగోళిక రూపాంతరం చెందబోతున్నది. ప్రస్తుతమున్న పార్లమెంట్ భవనాన్ని నాటి ఆంగ్లేయులు...
కొత్త పార్లమెంట్ నిర్మాణ పనులు ఆరంభం
వచ్చే ఏడాది అందుబాటు లక్ష్యం
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక సెంట్రల్ విస్టా నిర్మాణ కార్యక్రమం ఆరంభం అయింది. ఇందులో భాగంగా నూతన పార్లమెంట్ భవన నిర్మాణాన్ని శుక్రవారం చేపట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ...
సాగు చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలి
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలి
ఈ మేరకు సిఎంకు లేఖ రాసిన సిఎల్పి నాయకుడు భట్టి విక్రమార్క
కేంద్రంపై ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చిందో కెసిఆర్ చెప్పాలని డిమాండ్
కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయాలని...
తొలి దశ కొవిడ్ టీకా ఖర్చు కేంద్రానిదే
రాష్ట్రాల సిఎంలకు ప్రధాని మోడీ వివరణ, ముందు 3 కోట్ల మంది కొవిడ్ వారియర్స్కు
కొద్ది నెలల్లో 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్, అతి పెద్ద టీకా పంపిణీ కార్యక్రమం
విజయవంతం చేయాలని...
మహారాష్ట్రలో విషాదం: 10 మంది శిశువులు మృతి
ముంబై: మహారాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. భండారా జిల్లా జనరల్ ఆస్పత్రిలో శుక్రవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు మృతి చెందారు. ఐసియు-ఎన్ఎన్ యులో మంటల ధాటికి...
నితీశ్ అధికార వైరాగ్యం!
‘ముఖ్యమంత్రి పదవి కోసం నేను పాకులాడలేదు, దాని మీద ఎటువంటి మమకారమూ లేదు. ప్రజలు తీర్పు ఇచ్చారు, ఎవరినైనా ముఖ్యమంత్రిని చేయవచ్చు. బిజెపి తన సొంత మనిషిని ఆ పీఠం మీద కూచోబెట్టొచ్చు’...
అసలు సమస్య మద్దతు ధరే!
చర్చల పేరుతో కాలయాపన కుతంత్రాన్ని ప్రయోగిస్తున్న కేంద్ర ప్రభుత్వ దుస్తంత్రాన్ని గ్రహించిన రైతులు కొత్త వ్యవసాయ చట్టాలు మూడింటి రద్దు డిమాండ్ నెరవేరే వరకు ఢిల్లీ ముట్టడి ఉద్యమాన్ని కొనసాగించడానికే నిర్ణయించుకొని దాని...
కొత్త చట్టాలు రెండేళ్లు అమలు కానివ్వండి
రైతులకు మేలు చేకూరకపోతే సవరించడానికి సిద్ధం : రాజ్నాథ్
చర్చలకు రండి : తోమర్
భూములు కార్పొరేట్లు లాక్కోలేవు : అమిత్ షా
లబ్ధి చేకూరకుంటే సవరణలు: రాజ్నాథ్సింగ్
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను...
బలూచిస్థాన్ ఉద్యమకారిణి కరీమా దారుణ హత్య
న్యూఢిల్లీ : బలోచిస్థాన్ నరమేథం, యుద్ధ నేరాలపై అంతర్జాతీయ వేదికలపై ఎలుగెత్తి ఖండించిన బలోచిస్థాన్ ఉద్యమ కారిణి కరీమా బలోచ్ను కెనడా లోని టొరంటో నగరంలో మంగళవారం దారుణంగా హత్య చేశారు. టోరంటో...
రైతులకు తోమర్ లేఖ
ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరగకుండా ఆందోళన చేస్తున్న రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదరకపోగా చర్చల అవకాశాలు రోజురోజుకి మరింత పలచబడిపోతున్నాయి. రెండు పక్షాల మధ్య దూరం పూడ్చలేనంతగా పెరిగిపోతున్నది. దేశంలో ప్రజాస్వామ్య...
విజయవంతంగా ముగిసిన కెసిఆర్ ఢిల్లీ పర్యటన..
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఢిల్లీ పర్యటన విజవయంతంగా ముగిసింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీ నుంచి హెదరాబాద్కు చేరుకున్నారు. మూడు రోజుల సిఎం ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీతో...
నిధుల కొరత తీర్చండి
కేంద్రం నుంచి రావాల్సినవి సకాలంలో విడుదల కాక కష్టాల్లో ఖజానా
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి
ప్రధాని మోడీతో దాదాపు 30ని. ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశం
పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు సహకారం అందించాలి
ఎఫ్ఆర్బిఎం పరిమితిని పెంచి...
రజనీ ఇంటి వద్ద అభిమానుల సందడి
సూపర్స్టార్కు ప్రధాని మోడీ బర్త్డే గ్రీటింగ్స్
చెన్నై: సూపర్స్టార్ రజనీకాంత్ 70వ జన్మదినం సందర్భంగా శనివారం అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకుని సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతోసహా పలువురు...
ఢిల్లీలో రెండో రోజు సిఎం కెసిఆర్ పర్యటన
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా సిఎం నేడు ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశముంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానితో చర్చిస్తారని...
దేశం యావత్తు రైతాంగం వెనుక నిలిచింది
కేంద్రం బెట్టుచేయడం మానుకోవాలి
లేనిపక్షంలో రైతులే పాతాళానికి తొక్కేస్తారు
హెచ్చరించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : రైతు బంద్ దేశంలో సరికొత్త అధ్యయానం సృషించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
కరోనా టీకాల పంపిణీలో మొబైల్ టెక్నాలజీ
ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ప్రధాని మోడీ వెల్లడి
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని నివారించడానికి వ్యాక్సిన్ లభించే అవకాశాలు విస్తృతం అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మొబైల్ సాంకేతికత ఉపయోగించి భారీ ఎత్తున టీకా...