Home Search
చెన్నై విమానాశ్రయం - search results
If you're not happy with the results, please do another search
లండన్ ఎయిర్పోర్టులో బిడ్డ తల్లి బ్యాగు మోసిన అజిత్
న్యూస్ డెస్క్: తమిళ సూపర్స్టార్ అజిత్ కుమార్ మంచితనానికి మారుపేరుగా మరోసారి రుజువు చేసుకున్నారు. పది నెలల చంటిబిడ్డతో ప్రయాణిస్తున్న ఒక మహిళకు లండన్లోని హీత్రో విమానాశ్రయంలో బ్యాగు మోసి చేయూత నందించారు....
మనది పురోగామి దేశం
మన తెలంగాణ/హైదరాబాద్: కొవిడ్- 19 మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అనూహ్య స్థితికి చేరినా భారత్ ఆర్థిక శక్తిగా పురోగతి సాధించిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. శనివారం రాష్ట్రంలో రూ. 11,300...
మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా కెసిఆర్ దూరం!
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ నేడు తెలంగాణలో పర్యటించనున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దూరంగా ఉండనున్నారని సమాచారం. ఆయన బేగంపేట్ విమానాశ్రయం చేరుకోనున్నప్పుడు కూడా ఆయనను రిసీవ్ చేసుకోడానికి...
ట్విటర్లో ట్రెండ్ అవుతున్న గోబ్యాక్ ఫాసిస్టు మోడీ..
న్యూస్డెస్క్: వివిధ మౌలిక సౌకర్యాల కల్పనా ప్రాజెక్టులను ప్రారంభించేందుకు శనివారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ను, ఆ తర్వాత తమిళనాడును సందర్శించనున్న ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ట్విటర్లో గోబ్యాక్ ఫాసిస్టు మోడీ ట్రెండ్...
తెలంగాణ శత్రు దేశమా?
తెలంగాణపై మోడీ ప్రభుత్వం శతృదేశంపై పగపట్టినట్లుగా వ్యవహరిస్తున్నదని.. మెట్రో రైల్ కొత్త పనులకు మోకాలడ్డుతోందని రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల మంత్రి కె.తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం శాసనసభ లో...
కడప అమీన్ పీర్ దర్గాలో ఎఆర్ రెహమాన్, రజనీకాంత్..
హైదరాబాద్: తన పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, ప్రముఖల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షను ఆయన అందుకున్నారు. వాస్తవానికి...
తీరం దాటిన మాండౌస్ తుపాన్..
హైదరాబాద్: మాండౌస్ తుపాన్ రూంపంలో దక్షిణాదిన పలు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే తమళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముందు జాగ్రత్తగా ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వం...
తిరుచ్చి ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..
చెన్నై: తిరుచ్చి ఎయిర్ పోర్టులో బంగారం పట్టుబడింది. సోమవారం ఉదయం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని తనిఖీ చేయగా అతని వద్ద 310...
విమానం ‘మోత’
భారీగా
పెరిగిన
అమెరికా
విమాన
ఛార్జీలు
గతంలో యూఎస్కు సింగిల్ ట్రిప్ ఛార్జి రూ.75వేలు
ఇప్పుడు రూ.2లక్షల పైమాటే రెండితలకు పైగా
పెరగడంతో ప్రయాణికుల గగ్గోలు సీజన్
ఆరంభం కావడంతో పోటెత్తుతున్న...
‘చార్టర్ల’ అడ్డా బేగంపేట
హైదరాబాద్లో ప్రైవేట్ విమానాల జోరు
మన తెలంగాణ/హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏమాత్రం తీసిపోకుండా బేగంపేట విమానాశ్రయం విమానాల రద్దీతో సందడిగా మారింది. ప్రస్తుతం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రైవేటు విమానాల (చార్టర్)...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ : నగరంలో ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా మంగళవారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ జాయంంట్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఉపరాష్ట్రపతిబేగంపేట విమానాశ్రయం నుంచి చెన్నైకు వెళ్లనున్నారు....
ఇడి ముందు రెండో రోజూ హాజరైన నటి జాక్వెలైన్ ఫెర్నాండెజ్
న్యూఢిల్లీ: మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్, ఇతరులు పాల్పడిన మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలైన్ ఫెర్నాండెజ్(36) గురువారం వరుసగా రెండో రోజూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) ముందు హాజరైంది. ఆమె ఇడి కార్యాలయంలో ఎనిమిది గంటలు...
సీమ జలవిలయం
16 మంది మృతి, 70 మంది గల్లంతు
చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలలో ఎడతెరిపి లేని వర్షాలు
ఆర్టిసి బస్సు మునిగిపోయి ముగ్గురు దుర్మరణం, కొట్టుకుపోయిన నందలూరు రాజంపేట రైల్వే ట్రాక్, హెలికాఫ్టర్...
ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు
తృటిలో తప్పిన ప్రమాదంపై ఎఎఐబి దర్యాప్తు నివేదిక
ముంబై : జనవరి 29 న ఎయిర్ ఏషియా, ఇండిగో విమానాలు ముంబై గగనతలంలో ఎదురెదురుగా చాలా దగ్గరకు వచ్చినా తర్వాత అప్రమత్తం కావడంతో అవి...
21 మంది యుకె ప్రయాణికుల్లో కరోనా
ఢిల్లీ, అమృత్సర్, అహ్మదాబాద్, కోల్కతా, చెన్నై ఏర్పోర్టుల్లో వెలుగు చూసిన కేసులు
రాష్ట్రప్రభుత్వాలు అప్రమత్తం
తాజా మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: బ్రిటన్లో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో ప్రపంచ...
యుఎఇ చేరిన హైదరాబాద్, ఢిల్లీ జట్లు
యుఎఇ చేరిన హైదరాబాద్, ఢిల్లీ జట్లు
ఎడారి దేశంలో క్రికెట్ సందడి
దుబాయి: ఐపిఎల్లో తలపడేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆదివారం దుబాయి చేరుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆదివారం యుఎఇ బయలుదేరి వెళ్లింది. మిగతా...
అవమానపరిచే అట్టహాసం!
ఒకరి పెళ్లి మరొకరి చావుకి వచ్చిందన్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ఆయన అడుగు పెట్టే ప్రాంతాల్లోని పేద సాదల, మురికి వాడల నివాసుల కొంపలు కూల్చుతున్నది. ముఖ్యంగా అహ్మదాబాద్...
పెట్రో ధరలపై ‘క్రూడ్’ ఎఫెక్ట్
దేశీయంగా లీటరు డీజిల్పై 15 పైసలు, పెట్రోల్పై 10 పైసలు పెంపు
న్యూఢిల్లీ: చమురు కంపెనీలు శుక్రవారం వరుసగా రెండో రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. జనవరి 1న పెట్రోల్, డీజిల్ ధరలు...