Home Search
ట్వంటీ20 టోర్నమెంట్ - search results
If you're not happy with the results, please do another search
ఈసారి ఐపిఎల్ సవాలు వంటిదే!
ముంబై: కరోనా భయంతో ఈ ఏడాది జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ వేదికను యుఎఇకి మార్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే...
ఐపిఎల్ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు..
ఐపిఎల్ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ఫ్రాంచైజీలకు బిసిసిఐ మార్గదర్శకాలు
ముంబై: ఈ ఏడాది యుఎఇ వేదికగా జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ను కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పకడ్బంధీగా నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డు...
ఐపిఎల్కు వివో దూరం
ఐపిఎల్కు వివో దూరం
కొత్త స్పాన్సర్ అన్వేషణలో బిసిసిఐ
ముంబై: యుఎఇ వేదికగా జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్కు దూరంగా ఉండాలని ప్రధాన స్పాన్సర్, చైనాకు చెందిన వివో సంస్థ నిర్ణయించింది. ఈ...
ఐపిఎల్కు ప్రభుత్వం అనుమతి
ముంబై: కరోనా వల్ల వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ను యుఎఇ వేదికగా నిర్వహించుకునేందుకు భారత క్రికెట్ బోర్డుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో యుఎఇలో ఐపిఎల్ నిర్వహించేందుకు...
దుబాయిలో ఐపిఎల్?
ముంబై: కరోనా వల్ల నిరవధికంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ను దుబాయిలో నిర్వహించాలనే యోచనలో భారత క్రికెట్ బోర్డు ఉన్నట్టు సమాచారం. దీనిపై శుక్రవారం జరిగే బిసిసిఐ ప్రతినిధుల...
ఐపిఎల్ కోసం జోరు పెంచిన బిసిసిఐ
ముంబై : కరోనా మహమ్మరి దెబ్బకు ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ నిర్వహణపై ఇటీవలే మళ్లీ ఆశలు చిగురించిన విషయం తెలిసిందే. ఈ...
మహిళల ఐపిఎల్ నిర్వహించాలి
న్యూఢిల్లీ: మహిళలకు కూడా ఐపిఎల్ తరహాలో పూర్తి స్థాయి ట్వంటీ20 టోర్నమెంట్ నిర్వహించాలని భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన సూచించింది. భారత మహిళా క్రికెట్ ప్రమాణాలు మరింత పెరగాలంటే ఇలాంటి టోర్నీ...
ఐపిఎల్ను నిర్వహిస్తాం..
దుబాయి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ నిర్వహణకు తాము సిద్ధమని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) క్రికెట్ బోర్డు ప్రకటించింది. కరోనా దెబ్బకు ఈ ఏడాది ఎప్రిల్లో ప్రారంభం కావాల్సిన...
మంచి నిర్ణయం
ముంబై: కరోనా వల్ల దేశంలో అల్లకల్లోల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ను నిరవధికంగా వాయిదా వేస్తూ భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) తీసుకున్న నిర్ణయాన్ని మాజీ...
విజేత ఆస్ట్రేలియా
ఫైనల్లో భారత్ ఓటమి, మహిళల ముక్కోణపు టి20 సిరీస్
మెల్బోర్న్: ముక్కోణపు మహిళల ట్వంటీ20 టోర్నమెంట్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా మహిళా జట్టు 11 పరుగుల తేడాతో...
ముక్కోణపు టి20 సిరీస్: ఫైనల్లో భారత్ పై ఆసీస్ విజయం
మెల్బోర్న్: ముక్కోణపు మహిళల ట్వంటీ20 టోర్నమెంట్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా మహిళా జట్టు 11 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. ఇదిలావుండగా ఈ మ్యాచ్లో భారత్...
మెగా టోర్నీకి సర్వం సిద్ధం
మెగా టోర్నీకి సర్వం సిద్ధం
నేటి నుంచి టి20 ప్రపంచకప్
గిలాంగ్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ట్వంటీ20...
ఐసిసి టి20 ర్యాంకింగ్స్: టీమిండియాకు అగ్రస్థానం
దుబాయి: ఐసిసి ట్వంటీ20 టీమ్ ర్యాంకింగ్స్లో టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంది. వెస్టిండీస్తో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్ను 30తో క్లీన్స్వీప్ చేసిన భారత్ ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టాప్ ర్యాంక్ను...
ఐసిసి టి20 ర్యాంకింగ్స్ లో భారత్ నెంబర్ వన్..
దుబాయి: ఐసిసి ట్వంటీ20 టీమ్ ర్యాంకింగ్స్లో టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంది. వెస్టిండీస్తో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన భారత్ ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టాప్ ర్యాంక్ను...
క్రికెట్పై కరోనా కొత్త వెరియంట్ పంజా
సౌతాఫ్రికా-నెదర్లాండ్ సిరీస్ రద్దు, భారత్ పర్యటన కూడా డౌటే!
జోహెన్నస్బర్గ్: ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రతిష్టాత్మకమైన క్రీడల రద్దుకు కారణమైన కరోనా మహమ్మరి మరోసారి తన పంజాను విసురుతోంది. ఈ మహమ్మరి దెబ్బకు మళ్లీ...
మహిళల ఐపిఎల్ నిర్వహించాలి
న్యూఢిల్లీ: మహిళలకు కూడా ఐపిఎల్ తరహాలో ట్వంటీ20 లీగ్ను నిర్వహిస్తే బాగుంటుందని టీమిండియా మహిళా టి20 సారథి హర్మన్ప్రీత్ కౌర్ అభిప్రాయపడింది. ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మహిళల కోసం బిగ్బాష్ లీగ్...
భారత్కు ‘సవాల్’
ఆత్మవిశ్వాసంతో కివీస్, నేడు తొలి టి20
జైపూర్: సుదీర్ఘ విరామం తర్వాత సొంత గడ్డపై టీమిండియా ఒక సిరీస్కు సిద్ధమైంది. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనున్న మూడు మ్యాచ్ల ట్వంటీ20 సిరీస్కు బుధవారం తెరలేవనుంది....
2031 వన్డే ప్రపంచకప్కు భారత్ ఆతిథ్యం
ఐసిసి టోర్నీల షెడ్యూల్ ఖరారు
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) టోర్నమెంట్లకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించారు. 2031 వరకు జరిగే ఐసిసి టోర్నమెంట్ల షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం వెల్లడించింది. ఈ...
విలియమ్సన్ కెప్టెన్సీ అదుర్స్.. ఐసిసి టోర్నీల్లో అదరగొడుతున్న కివీస్
దుబాయి: యుఎఇ వేదికగా జరుగుతున్న ట్వంటీ20 ప్రపంచకప్లో ఫైనల్కు చేరడం ద్వారా న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ తాను ఎంత ప్రమాదకర జట్టో మరోసారి చాటింది. ఇప్పటికే వరుసగా రెండు సార్లు వన్డే ప్రపంచకప్లో...
దాయాదుల ‘సమరం’
నేడు పాకిస్థాన్తో భారత్ ఢీ
దుబాయి: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచ క్రికెట్లోనే చిరకాల ప్రత్యర్థులుగా పేరు తెచ్చుకున్న భారత్పాకిస్థాన్ జట్ల...