Home Search
మెట్రో రైలు సర్వీసు - search results
If you're not happy with the results, please do another search
లాక్ డౌన్ పై మార్గదర్శకాలు విడుదల.. ఏప్రిల్ 20నుంచి వీటికి అనుమతి
న్యూఢిల్లీ: లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.ఈ గైడ్ లైన్స్ ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. అన్ని రకాల విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో రైలు...
ఒక్కరోజే 63 కేసులు
దేశంలో 236కి చేరిన కరోనా పాజిటివ్లు
n మహారాష్ట్రలో అన్ని నగరాల్లో ఆఫీసులు బంద్ n ఢిల్లీలో మాల్స్ సహా వ్యాపారాలు మూసివేత n దేశవ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి రైళ్లు నిలిపివేత n...
దక్షిణ భారత్ కు బుల్లెట్ ట్రైన్: పిఎం మోడీ హామీ
దేశంలో బుల్లెట్ ట్రైన్ సర్వీసులను విస్తరిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఆదివారం లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని.. బిజెపి మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో...
వణికిన తైవాన్
తైవాన్ ద్వీపాన్ని బుధవారం భారీ భూకంపం కుదిపేసింది. అనేక భవనాలు నేల కూలాయి. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. భూకంపం ధాటికి ఏకంగా ఫ్లైఓవర్ , వంతెనలే ఊగిపోయాయి. రాజధాని తైపీలో...
గంటకు 250 కిమీ వేగంతో నడిచే రైళ్ల నిర్మాణానికి కృషి: రైల్వే మంత్రి
రానున్న ఏళ్లలో వెయ్యికి పైగా అమృత్ భారత్ రైళ్ల తయారీ
గంటకు 250 కిమీ వేగంతో నడిచే రైళ్ల నిర్మాణానికి కృషి
వందే భారత్ రైళ్ల ఎగుమతికీ యత్నం
వచ్చే ఐదేళ్లలో తొలి రైలు ఎగుమతి
రైల్వే శాఖ...
నేడు హైదరాబాద్కు ప్రధాని మోడీ
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని మోడీ నేడు హైదరాబాద్ రానున్నారు. అందులో భా గంగా వందేభారత్ రైలును, 13 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులను, రూ.7,864 కోట్లతో 6 జాతీయ రహదారుల విస్తరణ పనులకు...
మోడీ శ్రీకారం
హైదరాబాద్ : ఈ నెల 8వ తేదీన తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ రూ. 11,355 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. బేగంపేట విమాశ్రయం నుంచి...
యువత కోపాగ్ని.. ‘రైళ్లు బుగ్గి’
అగ్నిపథ్పై ఆగ్రహ జ్వాలలు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్పై ఆర్మీ ఉద్యోగార్థుల మెరుపుదాడి
రైలు బోగీలకు నిప్పు, పలు రైళ్ల అద్దాలు ధ్వంసం
ప్లాట్ఫాంపై దుకాణాలు లూటీ పోలీసుల కాల్పులు, ఒకరి
మృతి, 15మందికి గాయాలు గాయపడిన వారిలో...
2గంటల వరకు బ్యాంకులు
లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా పనివేళల్లో మార్పులు
మధ్యాహ్నం ఒంటి గంట వరకు మెట్రో రైలు సేవలు పొడిగింపు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ సమయాలను పొడిగించడంతో నేటి నుంచి బ్యాంకుల పనివేళలు మారనున్నాయి. ఉదయం 10...
నాలుగు గంటల పాటు ప్రజారవాణా
మన తెలంగాణ, హైదరాబాద్ : నగరంలో లాక్డౌన్ విధించి ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు కార్యకలపాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈగడువులోగా ప్రజలు తమకు అవసరమైన పనులు చేసుకోవచ్చని పేర్కొంది....
డ్రైవర్ లేని ట్రైన్ను ప్రారంభించనున్న ప్రధాని
న్యూఢిల్లీ : భారతదేశపు తొట్టతొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు ఈ నెల 28వ తేదీన ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ దీనికి పచ్చజెండాతో పరుగులు తీయిస్తారు. జనక్పురి వెస్ట్ నుంచి బొటానికల్...
ఎల్ఈడి వెలుగులతో ఔటర్ రింగ్రోడ్డు కాంతివంతం
రూ.136 కిలోమీటర్లు... రూ.100.22 కోట్లతో అభివృద్ధి పనులు
నాలుగు విభాగాలుగా పనుల విభజన
ఏజెన్సీలకు పనులు అప్పగింత
కోకాపేట చుట్టూ భారీ ప్రాజెక్టులు
రూ.300 కోట్లతో లే ఔట్లు, రోడ్డు నిర్మాణాలకు ప్రతిపాదనలు
భారీ ప్రాజెక్టుల...
ఎక్కడి రైళ్లు అక్కడే!
ముంబయిలో స్తంభించిన పౌరజీవనం
పవర్ గ్రిడ్ ఫెయిల్యూర్తో ఆగిన విద్యుత్ సరఫరా
కొద్ది గంటల తర్వాత విద్యుత్ పునరుద్ధరణ
దర్యాప్తునకు ముఖ్యమంత్రి ఆదేశం
ముంబయి: విద్యుత్ సరఫరా నిలిచిపోయిన కారణంగా మహారాష్ట్ర రాజధానిలో సోమవారం ఉదయం పౌర జీవనం...
నో టోకెన్స్.. నో క్యాష్
నో టోకెన్స్.. నో క్యాష్
ఢిల్లీ మెట్రో కరోనా నియంత్రణ చర్యలు
న్యూఢిల్లీ: కరోనా దెబ్బతో దాదాపు ఐదు నెలలుగా స్తంభించిపోయిన ఢిల్లీ మెట్రో సర్వీసులు అన్లాక్-4 లో భాగంగా సెప్టెంబర్ 7 నుంచి పట్టాలెక్కనున్నాయి....
1 నుంచి సిటీ బస్సులు?
అంతర్రాష్ట్ర సర్వీసులతో పాటు సిటీ సర్వీసుల పునరుద్ధరణ చర్యలు వేగవంతం
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా దెబ్బకు ప్రజా రవాణా వ్యవస్థ కకావికలమైంది. అంతరాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దన్న కేంద్రం అన్లాక్...
తమిళనాడులో ఆగస్టు 31వరకు లాక్డౌన్ పొడిగింపు..
చెన్నై:తమిళనాడు ప్రభుత్వం ఆగస్టు 31 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. అయితే కొన్ని సడలింపులు కల్పించడంతోపాటు కొన్ని ఆంక్షలను కూడా విధించింది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే చోట, రెస్టారెంట్టు, హోటళ్లలో డైనింగ్...
లాక్డౌన్ 3.0
మే 17వరకు పొడిగింపు
కరోనా వ్యాప్తిని బట్టి మూడు జోన్లుగా జిల్లాల విభజన
కేంద్రం ఉత్తర్వులు.. నిర్ణీత సడలింపులు.. బస్సులు, రైళ్లకు బ్రేక్లే
రెడ్ జోన్లలో ఆంక్షలు యథాతథం
ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కాస్త సడలింపులు
గ్రీన్ జోన్లోని...
సేవలకు సై… రవాణాకు నై
వ్యవసాయం, అనుబంధ సంస్థలు, ఉత్పత్తులకు అనుమతి
ఉపాధిహామీ పనులకూ ఓకే
సామూహిక మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలపై నిషేధం
ఐటి సంస్థలకు 50 శాతం సిబ్బందితో అనుమతి
అన్ని రకాల ఈ-కామర్స్ బిజినెస్ చేసుకోవచ్చు
వివాహాలు, శుభకార్యాలకు కలెక్టర్ అనుమతి...
31వరకు రైళ్లు బంద్
గూడ్స్ రైళ్లకు మినహాయింపు
అత్యవసర సేవలు మినహా దేశమంతటా అన్నీ మూసివేత
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం నిర్ణయం, 75 కరోనా ప్రభావిత జిల్లాల జాబితా
తెలంగాణలో ఐదు, ఎపిలో మూడు జిల్లాలు
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు...
ఇళ్లలోనే ఇండియా
‘జనతా కర్ఫూ’ కు భారత ప్రజల అనూహ్య స్పందన
కశ్మీర్నుంచి కన్యాకుమారి వరకు నిర్మానుష్యంగా మారిన వీధులు
బోసిపోయిన విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆదివారం ‘జనతా బంద్’ను పాటించాలని ప్రధాని...