Home Search
నితిన్ - search results
If you're not happy with the results, please do another search
పోక్సో కేసుల్లో వివాదాస్పద తీర్పులిచ్చిన మహిళా జడ్జికి మరో ఏడాదిపాటు పదవి
ముంబయి: చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద తీర్పులిచ్చిన బాంబే హైకోర్టు మహిళా న్యాయమూర్తి పుష్ప గనేడీవాలా మరో ఏడాదిపాటు అదనపు జడ్జిగా పని చేయనున్నారు. ఆమెతో శనివారం బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్లో...
వాహనాలకు వయసు పన్ను!
ద్విచక్ర వాహనాలు, కార్లు తదితర మోటార్ బళ్లకు గిరాకీ పడిపోయి వాటిని ఉత్పత్తి చేస్తున్న పరిశ్రమ విలవిలలాడుతున్నదని చాలా కాలంగా గగ్గోలు వినిపిస్తున్నది. అలాగే, మోటారు వాహనాలకు సువిశాలమైన భారతీయ మార్కెట్ నుంచి...
యుద్ధం మొదలుపెట్టేదే సిపాయి..
గతేడాది 'భీష్మ' వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం 'చెక్'. ఈ చిత్రానికి వైవిధ్య చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా...
ఎన్నికల రాష్ట్రాలకు రోడ్లు, మెట్రో రైళ్లు
న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈసారి పశ్చిమ బెంగాల్, కేరళ, అసోంలకు రహదారులు, మెట్రో ప్రాజెక్టుల విషయంలో ప్రాధాన్యత కల్పించారు. ఈ రాష్ట్రాలు త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలకు...
త్వరలో తుక్కువాహనాల పాలసీ..
న్యూఢిల్లీ: కాలం చెల్లిన కాలుష్య కారక పాత వాహనాల స్వచ్ఛంద రద్దు విధానాన్ని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి తెలిపారు. ఇది చాలా కాలంగా ఎదురుచూస్తున్న పాలసీ. దశలవారిగా పాత వాహనాలను తుక్కు...
‘చెక్’ వచ్చేది అప్పుడే
నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ప్రసాద్ నిర్మిస్తున్న ‘చెక్’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 19న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు -నిర్మాత వి. ఆనంద్...
రక్త రస్తాలు
రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం
వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండల పరిధిలో పొగమంచులో దూసుకుపోయిన లారీ కింద ఐదుగురు పత్తి కూలీలు దుర్మరణం
కూలీలు కూర్చుని ఉన్న ఆటోను, ఆర్టిసి బస్సును...
మృతుల కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటాం: ఎమ్మెల్యే ఆనంద్
వికారాబాద్: రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ హామీ ఇచ్చారు. ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. శనివారం ఉదయం మోమిన్పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి గేటు...
రూ.13,169 కోట్లతో పలు రహదారులకు శంకుస్థాపన: గడ్కరీ
హైదరాబాద్: తెలంగాణలో పలు రోడ్లకు గ్రీన్ కారిడర్ నిర్మిస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారులకు నితిన్ గడ్కరీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.13,169 కోట్లతో 766 కిలో...
రాష్ట్రానికి 396 కిలోమీటర్ల పొడవు గల రోడ్లకు కేంద్రం అనుమతి
రూ.944-0 కోట్లతో విలువైన 8 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు
ఈ నెల 21వ తేదీన కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ చేతుల మీదుగా భూమిపూజ
దేశానికి అంకింతం చేయనున్న మరో ఆరు ప్రాజెక్టులు
మన...
ఢిల్లీలో రెండో రోజు సిఎం కెసిఆర్ పర్యటన
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా సిఎం నేడు ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశముంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానితో చర్చిస్తారని...
ఖేదం, మోదం
బీహార్ శాసన సభ ఎన్నికల బొటాబొటీ విజయం తర్వాత విషాదానందాలు అనదగిన రెండు విరుద్ధ ఓటు ఫలితాలు భారతీయ జనతా పార్టీకి లభించాయి. అందులో మొదటిది మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ల శాసన మండలి ఎన్నికలది...
మూడు ఓటీటీలోనే..?
టాలీవుడ్ లో స్టార్ హీరోయన్గా ఓ వెలుగు వెలిగి ఒక్కసారిగా డల్ అయిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. గత ఏడాది ఆమె కెరీర్ పరంగా చాలా ఎత్తు పల్లాలను చవి చూడాల్సి...
వ్యాక్సిన్ సన్నద్ధతపై సమీక్ష
నేడు అహ్మదాబాద్, హైదరాబాద్లలో ప్రధాని సుడిగాలి పర్యటన
పుణె పర్యటన రద్దు
అహ్మదాబాద్/ హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అహ్మదాబాద్, హైదరాబాద్ నగరాల్లో సుడిగాలి పర్యటన జరపనున్నారు....
మది ఆగమన్నది తనువాగనన్నది
నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న చిత్రం ‘రంగ్ దే’. ఈ చిత్రం నుంచి తొలి గీతాన్ని వీడియో రూపంలో గురువారం విడుదల చేసింది...
ఆసీస్తో చివరి రెండు టెస్టులకు కోహ్లీ దూరం!
ముంబయి: ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ జనవరిలో ప్రసవించే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆమె వద్దే ఉండేందుకు...
ఏమిటో ఇది…
యంగ్ హీరో నితిన్, ప్రముఖ కథానాయిక కీర్తి సురేష్ జంటగా దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ...
సోమశిల సిద్దేశ్వరం వంతెనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జాతీయ రహదారి వంతెన నిర్మాణానికి 765 కోట్లు
నేషనల్ హైవే అథారిటీకి నిధులు మంజూరు చేసిన నితిన్ గడ్కరి
మనతెలంగాణ/నాగర్కర్నూల్ ప్రతినిధి: నాగర్కర్నూల్ జిల్లాలోని సోమశిల సిద్దేశ్వరం వంతెనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జాతీయ...
కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం
అమరావతి: విజయవాడ కనకదుర్గగుడి ఫ్లైఓవర్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ ఫ్లైఓవర్ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ఎపి సిఎం జగన్ ప్రారంభించారు. వర్చువల్ కార్యక్రమం ద్వారా ఈ ప్రారంభోత్సవం కొనసాగింది. క్యాంప్ ఆపీసు...
ఎక్కడి రైళ్లు అక్కడే!
ముంబయిలో స్తంభించిన పౌరజీవనం
పవర్ గ్రిడ్ ఫెయిల్యూర్తో ఆగిన విద్యుత్ సరఫరా
కొద్ది గంటల తర్వాత విద్యుత్ పునరుద్ధరణ
దర్యాప్తునకు ముఖ్యమంత్రి ఆదేశం
ముంబయి: విద్యుత్ సరఫరా నిలిచిపోయిన కారణంగా మహారాష్ట్ర రాజధానిలో సోమవారం ఉదయం పౌర జీవనం...