Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
వారసత్వ రాజకీయాలే పెద్ద శత్రువు
వాటిని కూకటి వేళ్లతో పెకలించాలి
యువతకు ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: వారసత్వ రాజకీయాలే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువని, వీటిని పూర్తిగా పెకలించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. మంగళవారం జాతీయ...
సుప్రీం వృథా చొరవ!
గణతంత్ర దినం (రిపబ్లిక్ డే) చేరువవుతున్న కొద్దీ ఆ రోజు రైతులు తలపెట్టిన ట్రాక్టర్ నిరసన పట్ల అంతటా ఉత్కంఠ పెరుగుతున్నది. జాతి సమైక్యంగా, ఆనందంగా జరుపుకొని తన ప్రగతిని, బలాన్ని ప్రపంచానికి...
తొలి దశ కొవిడ్ టీకా ఖర్చు కేంద్రానిదే
రాష్ట్రాల సిఎంలకు ప్రధాని మోడీ వివరణ, ముందు 3 కోట్ల మంది కొవిడ్ వారియర్స్కు
కొద్ది నెలల్లో 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్, అతి పెద్ద టీకా పంపిణీ కార్యక్రమం
విజయవంతం చేయాలని...
నవనగర నిర్మాణం
కరోనా సంక్షోభం నుంచి తేరుకుంటున్న తరుణంలో భారత దేశ నగరాలకు విశేష ప్రాధాన్యం ఏర్పడబోతున్నదని అందుకనుగుణంగా వాటి పునర్నిర్మాణం కొత్త పుంతలు తొక్కాలని జెనీవా కేంద్రంగా పని చేస్తున్న ప్రపంచ ఆర్థిక వేదిక...
10మంది నవ శిశువులు ఆహుతి
మహారాష్ట్రలో దారుణం.. ఆసుపత్రి మంటల్లో పది మంది బలి
రోజులు నిండకముందే నూరేళ్లు
భండారా: అప్పుడే పుట్టిన పసికందులు, జన్మించి పట్టుమని పది నుంచి మూడు నెలలు కూడా కాలేదు. లోకం చూద్దామనుకున్న ఈ...
ఒకే గ్యాస్ పైప్లైన్ గ్రిడ్తో దేశం అనుసంధానం
ఇంధన రోడ్మ్యాప్ ప్రకటించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ఇంధన రంగానకి సంబంధించి ప్రభుత్వ రోడ్ మ్యాప్ను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రకటించారు. కేరళలోని కోచ్చి నుంచి కర్నాటకలోని మంగళూరుకు నిర్మించిన 450 కిలోమీటర్ల...
ప్రభుత్వ బడుల పిల్లలూ ఆవిష్కర్తలే
ప్రభుత్వ బడుల పిల్లలూ ఆవిష్కర్తలే
ఆవిష్కరణలు ఎవరి గుత్త సొత్తు కాదు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు గొప్ప ఆవిష్కరణలు తీసుకువచ్చారు
విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించాలి
మనదేశ జనాభాలో అధిక శాతంలో యువత ఉంది
వారి తెలివితేటలకు సరిగ్గా...
పేదలు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఇళ్లు
లైట్ హౌస్ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన
6 నగరాలలో 12 నెలల్లో వెయ్యేసి ఇళ్లు
జిహెచ్టిసి-ఇండియా కింద 6 రాష్ట్రాలలో ఇళ్ల నిర్మాణం
న్యూఢిల్లీ: గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ చాలెంజ్-ఇండియా (జిహెచ్టిసి-ఇండియా) కింద ఆరు రాష్ట్రాలలోని ఆరు...
నితీశ్ అధికార వైరాగ్యం!
‘ముఖ్యమంత్రి పదవి కోసం నేను పాకులాడలేదు, దాని మీద ఎటువంటి మమకారమూ లేదు. ప్రజలు తీర్పు ఇచ్చారు, ఎవరినైనా ముఖ్యమంత్రిని చేయవచ్చు. బిజెపి తన సొంత మనిషిని ఆ పీఠం మీద కూచోబెట్టొచ్చు’...
రైతుల పళ్లేల చప్పుళ్లు
ప్రధాని మోడీ మన్కీ బాత్ వేళ సాగు సైనికుల నిరసన
విదేశీ వద్దు, స్వదేశీ ముద్దు అంటూ ప్రధాని మోడీ మన్ కీ బాత్ సందేశం
అదే సమయంలో రైతు ఉద్యమకారుల పళ్లేల చప్పుళ్లతో దద్ధరిల్లిన...
అసలు సమస్య మద్దతు ధరే!
చర్చల పేరుతో కాలయాపన కుతంత్రాన్ని ప్రయోగిస్తున్న కేంద్ర ప్రభుత్వ దుస్తంత్రాన్ని గ్రహించిన రైతులు కొత్త వ్యవసాయ చట్టాలు మూడింటి రద్దు డిమాండ్ నెరవేరే వరకు ఢిల్లీ ముట్టడి ఉద్యమాన్ని కొనసాగించడానికే నిర్ణయించుకొని దాని...
కొత్త చట్టాలు రెండేళ్లు అమలు కానివ్వండి
రైతులకు మేలు చేకూరకపోతే సవరించడానికి సిద్ధం : రాజ్నాథ్
చర్చలకు రండి : తోమర్
భూములు కార్పొరేట్లు లాక్కోలేవు : అమిత్ షా
లబ్ధి చేకూరకుంటే సవరణలు: రాజ్నాథ్సింగ్
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను...
బెంగాల్ను నాశనం చేస్తున్న మమత
న్యూఢిల్లీ: బెంగాల్ రైతాంగానికి అక్కడి మమత ప్రభుత్వం ద్రోహం చేస్తోందని ప్రధాని మోడీ విమర్శించారు. కేంద్రం తరఫున అందే ప్రయోజనాలను రైతులకు అందకుండా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకొంటోందని ఆరోపించారు. పిఎం కిసాన్...
సిఎం యెడియూరప్ప రాజీనామాకు సిద్ద రామమ్య డిమాండ్
పాత కేసు రద్దు కోరుతూ సిఎం పెట్టుకున్న పిటిషన్ కోర్టు తిరస్కృతి
బెంగళూరు : కర్నాటక సిఎం యెడియూరప్ప తనపై ఉన్న పాత అవినీతి కేసు రద్దు కోరుతూ పెట్టుకున్న పిటిషన్ను కర్నాటక హైకోర్టు...
కశ్మీర్లో బిజెపికి చుక్కెదురే
ప్రధాని మోడీ ప్రభుత్వం జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి దానిని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేసిన తర్వాత ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి (డిడిసి) మండళ్ల తొలి ఎన్నికల ఫలితాలు కేంద్ర...
ఎన్ఎస్సిఎన్-కె కాల్పుల విరమణ
కేంద్రంతో శాంతి చర్చలకు సుముఖత
కోహిమా: నికీ సుమీ నేతృత్వంలోని నాగా మిలిటెంట్ సంస్థ ఎన్ఎస్సిఎన్కె కాల్పుల విరమణ ప్రకటించింది. తమ సంస్థ నేతలు కేంద్ర అధికారులతో శాంతి చర్చలు జరుపుతున్నారని నికీ సుమీ...
భారత్లో టీకాలు ఎప్పుడు ప్రారంభిస్తారు..?
ప్రధాని మోడీకి రాహుల్ ప్రశ్నాస్త్రం
న్యూఢిల్లీ: ప్రపంచంలో పలు దేశాలు కొవిడ్19 నిరోధానికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. భారత్లో టీకాలు ఎప్పుడు ప్రారంభిస్తారంటూ ప్రధాని మోడీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ప్రశ్నించారు. ప్రపంచంలో ఇప్పటికే...
రాజకీయాలు కాదు.. అభివృద్ధి ముఖ్యం
ఎఎంయు ఉత్సవాలలో ప్రధాని మోడీ వ్యాఖ్య
అలీగఢ్: రాజకీయాలు తర్వాతైనా చేసుకోవచ్చని, కాని అభివృద్ధి మాత్రం ఆగకూడదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మంగళవారం అలీఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఎఎంయు) శతాబ్ది ఉత్సవాలలో భాగంగా వీడియో...
పచ్చనికాపురంలో పార్టీ మార్పు చిచ్చు
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో టిఎంసి, బిజెపి రాజకీయ కయ్యం ఇప్పుడు ఓ ఎంపి దాంపత్య బంధం తెగతెంపులకు దారితీసింది. బిజెపి ఎంపి సౌమిత్రా ఖాన్ భార్య సుజాత మోండల్ ఖాన్ సోమవారం...
‘భారత్లో ఎందుకు’ అన్న వారే..
‘భారత్లో ఎందుకు’ అన్న వారే..
సంస్కరణలతో పెట్టుబడిదారుల ఆలోచన మారుతోంది
నేడు పెట్టుబడులకు కేంద్రంగా మన దేశం
అసోచామ్ కార్యక్రమంలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: తయారీ, పన్ను చెల్లింపులు, కార్మిక రంగంలో ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక సంస్కరణలతో భారత్...