Home Search
డైరెక్టర్ - search results
If you're not happy with the results, please do another search
పిజి కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
17 నుంచి 21 వెబ్ ఆప్షన్లు...23న సీట్ల కేటాయింపు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో పిజి కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఈ నెల 12వ...
ఉత్సాహంగా బండలాగుడు పోటీలు
మన తెలంగాణ/గద్వాల ప్రతినిధి: జోగులాంబ గద్వాల్ జిల్లా కేటిదొడ్డి మండలం వెంకటాపురం పాగుంటా లక్ష్మీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రైతు సంబరాలు నిర్వహించారు. రైతు సంబరాలను పురస్కరించుకుని ఆదివారం వెంకటాపురం క్రీడాప్రాంగణంలో బండలాగుడు పోటీలను...
ఆర్యన్ కేసుసహా ఆరు కేసుల్లో సిట్ దర్యాప్తు ప్రారంభం
ముంబయి: మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో(ఎన్సిబి)కి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) శనివారం ముంబయికి చేరుకున్నది. షారుక్ఖాన్ తనయుడు ఆర్యన్ఖాన్ కేసుతోపాటు మరో ఐదు కేసుల్ని ఎన్సిబి ఢిల్లీ విభాగానికి చెందిన సిట్కు...
టీకాలపై సంకోచిస్తే కరోనా కొత్త మహమ్మారి ముప్పు తప్పదు
వైద్య నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ : కరోనా టీకాల కార్యక్రమం ఇతోధికంగా పెరుగుతున్నా అదింకా చాలదని, టీకాలు తీసుకోకూడదని ప్రజలు ఎవరైనా నిర్ణయించుకుంటే కొత్త మహమ్మారి పుట్టుకొచ్చే ముప్పు తప్పదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు....
శివారు మురుగు సమస్యకు రూ. 35 కోట్లు కేటాయింపు
ఇప్పటికే హాట్స్పాట్లను గుర్తించిన జలమండలి
రెండు వారాల్లో పనులు ప్రారంభించనున్న బోర్డు
హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలోని శివారు మున్సిపాలిటీల్లో మురుగు సమస్యల పరిష్కారానికి రూ. 35 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు జలమండలి ఎండీ...
‘రైజ్ ఆఫ్ శ్యామ్’ సాంగ్ విడుదల..
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ నుంచి ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే సినిమా మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి భారీ...
సమీర్ వాంఖడేను ఆర్యన్పై దర్యాప్తు నుంచి తప్పించిన ఎన్సిబి
దర్యాప్తు ఢిల్లీ యూనిట్కు బదిలీ
ఇది ఆరంభం మాత్రమే : మహారాష్ట్ర మంత్రి నవాబ్మాలిక్
న్యూఢిల్లీ: మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో(ఎన్సిబి) ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేను క్రూయిజ్షిప్ డ్రగ్స్ కేసు దర్యాప్తు...
యూరప్లో కరోనా ఉధృతి
ఫిబ్రవరికల్లా మరో 5 లక్షలమంది మృతి: డబ్ల్యూహెచ్ఒ
జెనీవా: యూరప్ దేశాల్లో కరోనా మరోసారి ఉధృతస్థాయికి చేరడం పట్ల ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్లూహెచ్ఒ) ఆందోళన వ్యక్తం చేసింది. గత నెలలో కేసుల సంఖ్య 50 శాతంమేర...
టాలీవుడ్ హీరోల సర్ ప్రైజ్ పోస్టర్స్..
హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా టాలీవుడ్ హీరోలు తమ అభిమానులకు సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు. ప్రస్తుతం వారు నటించే సినిమాల అప్డేట్స్, పోస్టర్స్ లతో అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
యంగ్ హీరో...
‘అఖండ’ టైటిల్ సాంగ్ ప్రోమో..
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ తెరకెక్కుతున్న చిత్రం 'అఖండ'. ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. దీపావళి సందర్భంగా ఈ...
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
నిలోఫర్ ఆస్పత్రిలో అత్యాచార బాధిత చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/నాంపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండ లం అల్మాస్పూర్ గ్రామంలో చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత...
టీమిండియా ప్రధాన కోచ్గా ద్రవిడ్
ముంబై: టీమిండియా ప్రధాన కోచ్గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ను నియమించారు. ప్రస్తుతం కోచ్గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రి పదవి కాలం త్వరలో ముగియనుంది. దీంతో రవిశాస్త్రి స్థానంలో ద్రవిడ్ను భారత క్రికెట్ బోర్డు...
దీపావళికి ట్రీట్లా…
విశాల్, ఆర్య కాంబినేషన్లో రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఎనిమి’. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాళిని రవి, మమతా మోహన్దాస్ హీరోయిన్లుగా నటించారు. మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్.వినోద్...
వినియోగదారుడే మన దైవం: సిఎండి రఘుమా రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ పరిధిలోని జోనల్, సర్కిల్, డివిజన్, సబ్-డివిజన్ కార్యాలయాల్లో, ఇఆర్ఒ కార్యాలయాల్లో విద్యుత్ వినియోగదారుల...
ఇకపై భారీగా బొగ్గు రవాణా
దేశ అవసరాల రీత్యా రోజుకు రెండు లక్షల ఐదు వేల టన్నుల బొగ్గు రవాణా
సింగరేణి ఛైర్మన్, ఎండి ఎన్ శ్రీధర్
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ అవసరాల రీత్యా ఇకపై రోజుకు రెండు...
టీ20 సినిమా
నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా వర్జిన్ స్టోరి. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రదీప్ బి.అట్లూరి ఈ...
లాట్ మొబైల్స్ దీపావళి ఆఫర్లు
హైదరాబాద్ : స్మార్ట్మొబైల్ రిటైల్ రంగంలో వేగంగా విస్తరిస్తున్న లాట్ మొబైల్స్ దీపావళి సందర్భంగా సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. దీపావళి ఆఫర్లను కస్టమర్లు వినియోగించుకోవాలని సంస్థ డైరెక్టర్ అఖిల్ పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్...
జువెలర్స్కు పండుగ కళ
ధంతెరాస్ రోజు భారీగా బంగారం విక్రయాలు
కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత పెరిగిన డిమాండ్
న్యూఢిల్లీ : గతేడాది కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే తొలిసారిగా జువెలరీ షాప్లు కళకళలాడాయి. దీపావళి పండుగ సందర్భంగా...
హెర్బల్ ఆయిల్ పేరుతో మోసం చేసిన నైజీరియన్ అరెస్ట్
రూ.77లక్షలు వసూలు చేసిన నిందితుడు
హైదరాబాద్: హెర్బల్ ఆయిల్ సరఫరా చేస్తానని ఆన్లైన్లో కాంటాక్ట్లోకి వచ్చి డబ్బులు తీసుకుని మోసం చేసిన నైజీరియాకు చెందిన నిందితుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు....
జలాంతర్గాముల సమాచారం లీకేజీపై సిబిఐ మొదటి చార్జ్షీట్
నిందితుల్లో ఇద్దరు నావీ కమాండర్లు
న్యూఢిల్లీ: జలాంతర్గాముల ప్రాజెక్ట్కు సంబంధించిన కీలక సమాచారాన్ని లీక్ చేసిన కేసులో సిబిఐ తన మొదటి చార్జ్షీట్ను ప్రత్యేక కోర్టుకు మంగళవారం సమర్పించింది. ఈ కేసులో ఇద్దరు నావీ...