Home Search
%E0%B0%95%E0%B0%B0%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BE - search results
If you're not happy with the results, please do another search
75 మంది బిఎస్ఎఫ్ జవాన్లకు కరోనా
ఢిల్లీ: ఢిల్లీలోని జామా మసీద్ ప్రాంతంలో విధులు నిర్వహించిన 126వ బిఎస్ఎఫ్ బెటాలియన్లో 75 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. 94 మంది బిఎస్ఎఫ్ జవాన్లలో 75 మందికి కరోనా సోకిందని...
కరోనాపై చైనా విజయం: ఉత్తర కొరియా అధినేత కిమ్
ఉత్తర కొరియా: కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో చైనా విజయం సాధించిందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రశంసించారు. కరోనాను నియంత్రించిన తీరు చాలు బాగుందని చైనా అధ్యక్షుడు...
కరోనాతో ఎఎస్ఐ మృతి
ముంబయి: మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఎఎస్ఐ (50) కరోనా వైరస్తో మృతి చెందాడు. సదరు ఎఎస్ఐతో పని చేసిన వారిని క్వారంటైన్ కు తరలించారు. ఎఎస్ఐ లో కరోనా లక్షణాలు కనిపించగానే ఆస్పత్రిలో...
బుద్ధిజంతోనే సమానత్వం..
నేడు కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. బుద్ధుని కాలంలో కూడా అంటురోగాలు ప్రబలాయి. జంతువులను వేటాడటం ఎక్కువయ్యింది, అందుకే బుద్ధుడు శాకాహార ఉద్యమాన్ని ప్రారంభించారని అంటారు. తిన్న ఆహారం మనిషిని కలుషితం...
చైనాను వీడే కంపెనీలకు ‘భారత్ గాలం’
లక్సెంబర్గ్ పరిమాణానికి రెండు రెట్లు భూమి కేటాయింపు
దేశవ్యాప్తంగా మొత్తం 4,61,589 హెక్టార్ల ప్రాంతం గుర్తింపు
నాలుగు రాష్ట్రాల నుంచి 1,15,131 హెక్టార్లు
విదేశీ సంస్థలకు ఆఫర్ చేస్తున్న భారత్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో అమెరికా,...
దేశంలో 50వేలకు చేరువలో కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24గంటల్లో 1,694 పాజిటివ్ కేసులు నమోదుకాగా 126 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్...
దేశంలోని ఆ పది నగరాల్లోనే… 50 శాతానికిపైగా కరోనా కేసులు
ముంబయిలో 9310, ఢిల్లీలో 4898, అహ్మదాబాద్లో 4076
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 40 వేల మార్క్ను దాటింది. మంగళవారం ఆరోగ్య మ్రంతిత్వశాఖ వెల్లడించినప్రకారం తాజా లెక్క 46,433 కేసులు. వీరిలో...