Monday, May 13, 2024
Home Search

%E0%B0%95%E0%B0%B0%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BE - search results

If you're not happy with the results, please do another search
containment-zones

దిగ్బంధంలో కంటైన్‌మెంట్ జోన్లు

హైదరాబాద్: కరోనా వైరస్ నెలరోజుల క్రితం నుంచి పరిమితంగా ఉన్నప్పటికి గ త ఐదారు రోజుల్లో నుంచి గ్రేటర్ పరిధిలోని ఒకే రోజు 76 కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. జియాగూడలో...
Woman travels with hubby’s body on Shramik trains

కరోనా… భర్త మృతదేహంతో భార్య 6 గంటలు ప్రయాణం….

లక్నో: కరోనా వైరస్ సోకిన భర్త మృతదేహంతో ఓ మహిళ ఆరు గంటలు ప్రయాణించిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో లక్నో రైల్వే స్టేషన్‌లో జరిగింది. ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న 200 మందిని హోం...
corona

ఇండియా@78,768…. రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు….

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 472 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో కరోనా బాధితుల సంఖ్య 8470కి చేరుకోగా 115 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం భారత దేశంలో కరోనా వైరస్...
Corona

ఎపిలో మరో 36 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 9,256 శాంపిళ్లను పరీక్షించగా మరో 36 పాజిటివ్ కేసులు, ఒక మరణం నమోదయ్యాయని ఎపి వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని...
Online-Courses

ఆన్‌లైన్ కోర్సులకు భారీ డిమాండ్

విద్యాసంస్థల మూసివేతతో డిజిటల్ బాట పట్టిన విద్యార్థులు హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు, శిక్షణ సంస్థలు మూసివేతతో విద్యార్థులు డిజిటల్ బాట పట్టారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్...
corona virus

Cartoon 13-05-2020

                                  మాస్కు వాడీ... వాడీ...   చెెవులు వాచిపోయాయి    
hyderabad-traffic

కట్టడి చేయకపోతే కష్టమే

 నగరంలో పెరుగుతోన్న కేసులతో బెంబేలు వారంరోజుల నుంచి గ్రేటర్‌లోనే పాజిటివ్ కేసులు నమోదు మద్యం, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూసివేయాలి రోడ్లపై వాహనాలు తిరగకుండా కట్టడి చేయాలని స్థానికుల విన్నపం హైదరాబాద్: గ్రేటర్ నగరంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా...

మరో 41 కేసులు

    జిహెచ్‌ఎంసి పరిధిలో 31, వలస కార్మికుల్లో 10 మరో ఇద్దరు మృతి, రికవరీ రేటు 69 శాతం మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో యాక్టివ్ కేసులు(చికిత్స పొందుతున్న వారు)కంటే రికవరీ శాతమే(డిశ్చార్జ్ అయిన వారు)...

24 గంటల్లో 3,525 కొత్త కరోనా కేసులు.. 122 మంది మృతి

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ రాకాసి రోజురోజుకు వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 3,525 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 122 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
tax-holiday

టాక్స్ హాలిడే మంత్రం

కొత్త పెట్టుబడుల కోసం భారీగా పన్ను మినహాయింపులు ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు భారత్ ప్రణాళిక చైనా నుంచి వచ్చే కంపెనీలకు గాలం కంపెనీలకు భూకేటాయింపు సులభతరం న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు...
Khairatabad-Ganesh

ఈ సారి బారీ విగ్రహం కాదు!

కరోనా నేపథ్యంలో ఖైరతాబాద్ గణేశ్ భారీ విగ్రహ ఏర్పాటును విరమించుకున్న కమిటీ! పోలీసుల నుంచి అనుమతి వచ్చాకే తుది నిర్ణయమని ఉత్సవ కమిటీ సభ్యుల వెల్లడి హైదరాబాద్ : ప్రపంచంలోని అన్ని దేశాలను హడలెత్తిస్తున్న కరోనా...

20 లక్షల కోట్లు

లాక్‌డౌన్ 4.0 ‘స్వయం సమృద్ధ భారత్ అభియాన్’ పేరిట భారీ ఆర్థిక ప్యాకేజీ దేశ జిడిపిలో ఇది 10 శాతం కొత్త రూపురేఖలతో నాలుగో దశ లాక్‌డౌన్ ప్యాకేజీతో నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దోహదం, భారత పారిశ్రామిక...
199 New Corona Cases Reported in AP

51 కొత్త కేసులు

  ఇద్దరు మృతి, 37 జిహెచ్‌ఎంసిలోనే, 14 మంది వలస కార్మికులకు పాజిటివ్ 21 మంది డిశ్చార్జ్ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో 51 కేసులు నమోదు కాగా, ఇద్దరు మరణించినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించిన...
corona

24 గంటల్లో 3604 కేసులు

  ఢిల్లీ: గత 24 గంటల్లో 3604 కేసులు పెరిగాయని కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో భారత దేశంలో కరోనా కేసులు 70 వేలకు పైగా చేరుకోగా 2293 మంది మృత్యువాతపడ్డారు. ప్రసుతం...

ఎపిలో కొత్తగా 33మందికి కరోనా పాజిటివ్

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో 10,730 శాంపిళ్లను పరీక్షించగా.. కొత్తగా 33 మందికి కోవిడ్-19 సోకినట్లు ఎపి వైద్య, ఆరోగ్య శాఖ హెల్త...
Trains are running tomorrow for corona virus

Cartoon 12-05-2020

                            నేటి నుంచి నడవనున్న కొన్ని రైళ్లు            ...
Corona

ఇండియాలో 70వేలకు చేరిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 3,604 కొత్త కోవిడ్ -19 కేసులు, 87 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
Corona

79 కొత్త కేసులు

  పాజిటివ్‌లన్నీ జిహెచ్‌ఎంసి పరిధిలోనివే ఒక్క జియాగూడలోనే 26 పాజిటివ్‌లు భయాందోళనలో చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు 50 మంది డిశ్చార్జ్, 444 మందికి చికిత్స 14 రోజులుగా 26 జిల్లాల్లో కేసులు సున్నా మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ హైదరాబాద్...

రైతుల సంక్షేమం కోసం కెసిఆర్ కృషి: సత్యవతి రాథోడ్

  మహబూబాబాద్: రైతుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్‌లోని గాంధీపార్క్‌లో మామిడి పండ్ల విక్రయ కేంద్రాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా...
Bihar migrant worker dead in Car accident

వెయ్యి కిలో మీటర్ల ప్రయాణం…. కార్మికుడిని చిదిమేసిన కారు

  లక్నో: ఢిల్లీ నుంచి బిహార్‌కు బయలు దేరిన వలస కార్మికుడు కారు ప్రమాదంలో చనిపోయాడు. బిహార్‌కు చెందిన సఘీర్ అన్సారీ తన కార్మికులతో కలిసి సైకిల్‌పై వెయ్యి కిలో మీటర్ల ప్రయాణాన్ని మొదలు...

Latest News