Home Search
కాంగ్రెస్కు అధికారం - search results
If you're not happy with the results, please do another search
మోడీ అసత్యాలు: వాస్తవాలు
భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా కొన్ని వేల ఓట్ల తేడాతో అధికారం దక్కటం బీహార్లోనే జరిగింది. గతంలో కేరళలో అలాంటి పరిణామం జరిగినప్పటికీ కొన్ని లక్షల ఓట్ల తేడా ఉంది. ఇది రాసిన...
ఓటమిని గెలుపుగా మార్చుకొంటున్న ట్రంప్!
అమెరికా నేతలు తమది ప్రపంచంలోనే ప్రముఖమైన ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకొంటూ ఉంటారు. కానీ అక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల ఫలితాల సమయంలో గందరగోళం వెల్లడి చేస్తున్నది....
దుబ్బాకలో దూసుకు పోతున్న కారు
బతుకమ్మ, బోనాలతో టిఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు స్వాగతాలు
వానాకాలం ఉసిల్లలాంటివి కాంగ్రెస్, బిజెపిలు
దుబ్బాక తొలి మహిళా ఎంఎల్ఎ సుజాత
ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్రావు
మనతెలంగాణ/హైదరాబాద్: లక్షమెజారిటీ లక్ష్యంగా దుబ్బాకలో టిఆర్ఎస్ కారు జోరుఅందుకుంది. టిఆర్ఎస్లో ట్రబుల్షూటర్గా...
హస్తంవి మాటలే.. చేతలు ఉత్తవే
బిజెపి ఏదో ఊహించి తమకు తామే ఆందోళనలు చేస్తుంది
గుజరాత్ తరహా చట్టాలు తెచ్చి రోడ్ల విస్తరణ చేస్తాం
రోడ్ల మధ్యలో ఉన్న దర్గాలు, గుళ్ల తొలగించేందుకు బిజెపి, ఎంఐఎం సహకరించాలి
శాసనమండలిలో మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్...
ఎల్జెపి నిర్ణయం
ఒక్కొక్కప్పుడు గడ్డిపోచ కూడా గణనీయమైన శక్తి అవుతుందనడానికి బీహార్లో ప్రస్తుతం లోక్జన శక్తి పార్టీ (ఎల్జెపి) సృష్టిస్తున్న సంచలనమే నిదర్శనం. జెడియు నుంచి దూరమై ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని...
ప్రత్యామ్నాయ రాజకీయాల దుర్భిక్షం
అయోధ్యలో బుధవారం నాడు జరిగిన మహా రామాలయ నిర్మాణ భూమి పూజకు దేశంలోని అనేక ప్రధాన రాజకీయ పక్షాల ఆమోదం లభించింది. ముస్లింలు, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు, వామపక్షాలు తప్ప ఇంచుమించు...
కాంగ్రెస్ అంతర్గత విభేదాలు
కాంగ్రెస్ పార్టీకేమైంది? ప్రధాని మోడీ సారథ్యంలోని ఎన్డిఎ ప్రభుత్వం వరుసగా ఘోర వైఫల్యాలను దేశానికి చవిచూపిస్తున్నా, వాటిని మరిపిస్తూ దేశ భక్తి, మత పిచ్చి మిశ్రమాన్ని మెజారిటీ ప్రజలకు తాపించి భారతీయ...
కాంగ్రెస్ రెబెల్స్కు గుణపాఠం
సచిన్ పైలట్ కొద్ది మంది మద్దతుదారులైన ఎంఎల్ఎలతో హర్యానాలోని ఒక హోటల్లో బైటాయింపు జరిపి, తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వని పక్షంలో బిజెపితో చేతులు కలిపి ఆ పదవి దక్కించుకొంటాననే బలమైన సందేశం...
నీవు నేర్పిన విద్యయే…!
పట్ట పగలు నడి బజారులో ప్రజల తీర్పును పరాభవించే దుర్మార్గం కేంద్రంలోని పాలక పక్షాన్నే పూనకంలా ఆవహించినపుడు ప్రజాస్వామ్యానికి పట్టే దుర్గతి అంతా ఇంతా కాదు. రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోడానికి, రాజ్యసభలో సీట్లు...
జలదీక్ష కాదు… నక్కల సంతాప సభ
సిరిసిల్లలో కాంగ్రెస్పై కెటిఆర్ ఫైర్
మన తెలంగాణ / సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీ ఈ నెల 13న జలదీక్షకు దిగనున్నట్లు ప్రకటించడం కుందేళ్లను చంపితిన్న నక్కలు సంతాప సభ పెట్టినట్లు ఉందని ఐటి, పురపాలక,...
మధ్యప్రదేశ్ సిఎంగా నాలుగోసారి శివరాజ్ సింగ్
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి. అసెంబ్లీలో కమల్ నాథ్ నాయకత్వపు కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ...
కమల్నాథ్ రాజీనామా
బలపరీక్ష నిర్వహించకుండానే వైదొలిగిన మధ్యప్రదేశ్ సిఎం
గవర్నర్కు అందజేసిన లేఖలో ఘాటు వ్యాఖ్యలు
బిజెపి కుట్ర రాజకీయాలకు బలయ్యాం
15 నెలలు రాష్ట్ర అభివృద్ధికే పాటుపడ్డా : కమల్నాథ్
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ తన పదవికి...
మోడీని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే దిక్కు: కెసిఆర్
హైదరాబాద్: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. శాసన సభలో బడ్జెట్ పై రెండో రోజు చర్చ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం...
గాంధీలైనా ఆపి ఉండాల్సింది
సింధియా రాజీనామాపై కాంగ్రెస్లో అంతర్గత చర్చ
న్యూఢిల్లీ: గాంధీజీలకు అత్యంత సన్నిహితుడు, దాదాపు రెండు దశాబ్దాల పాటు పార్టీకి నిబద్ధతతో పని చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా...
మధ్యప్రదేశ్ పరిణామాలు!
మధ్యప్రదేశ్లో జరుగుతున్నది కేవలం అక్కడి అధికార కాంగ్రెస్ సొంత తప్పుల ఫలితమా, జాతీయ పాలక పక్షం భారతీయ జనతా పార్టీ అతిక్రమణ, అప్రజాస్వామిక రాజకీయాల భ్రష్ట పరిణామమా? తరచి చూస్తే భోపాల్ తాజా...
వినే దమ్ము లేకనే కాంగ్రెస్ నాయకులు సభ నుంచి పారిపోయారు
హైదరాబాద్: టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి వినలేకనే కాంగ్రెస్ ఎంఎల్ఎలు సభ నుంచి పారిపోయారని ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడ్డారు. శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సిఎం...
దళిత యువకులపై దాడి.. రాహుల్ గాంధీ ఆగ్రహం
న్యూఢిల్లీ: రాజస్థాన్లో ఇద్దరు దళితులను చిత్రహింసలు పెట్టడం పట్ల కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది అత్యంత దారుణ ఘటన, తనను కదిలించివేసిందని స్పందించారు. రాజస్థాన్ దళిత...
కోటా తీర్పుపై రభసభ
రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కాదన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో లోక్సభలో కేంద్రంపై భగ్గుమన్న ప్రతిపక్షాలు
ఎస్సి, ఎస్టి రిజర్వేషన్లను దెబ్బతీసే ప్రయత్నం సాగుతోంది : కాంగ్రెస్
తీర్పుతో మాకు సంబంధం లేదు, సుప్రీంకోర్టు మా...
ఢిల్లీ పీఠం మళ్లీ ‘ఆప్’దే
ఢిల్లీలో అధికారం మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీకే
అన్ని ఎగ్జిట్ సర్వేలు ఏకగ్రీవ అంచనా
పోలింగ్ 61.46%, 11న ఫలితాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో...
ఫిబ్రవరి 8న ఢిల్లీ ఎన్నికలు
11న ఓట్లు లెక్కింపు, ఎన్నికల కమిషన్ ప్రకటన
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నిక లు జరగబోతున్నాయి. అదే నెల 11న ఓట్ల లె క్కింపు ఉంటుంది. ఆ రోజే ఫలితాలు వెలువడవచ్చని...