Tuesday, May 21, 2024
Home Search

ఇంగ్లాండ్ - search results

If you're not happy with the results, please do another search
India vs England 1st T20: Eng target 125 runs

ఇంగ్లండ్ టార్గెట్ 125 ర‌న్స్‌

అహ్మ‌దాబాద్: ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టి20లో భారత్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌల‌ర్లు భార‌త్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. 20 ఓవర్లలో 7 వికెట్లకు 124 పరుగులు చేసింది. ...
Carolina Marin defeated P V Sindhu in Swiss Open Final

నిరాశపరిచిన సింధు.. స్విస్ ఓపెన్ ఫైనల్లో మారిన్ చేతిలో ఓటమి

బాసెల్: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో తెలుగుతేజం పివి సింధు నిరాశపర్చింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో ఓటమి పాలైంది. వరుస సెట్లలో...
Team India lost 7 wickets and scored 294 runs

భారత్ కు ఆధిక్యం

  సొంతగడ్డపై ‘పంత్’ వీరవిహారం n రెండోరోజూ టీమిండియాదే పైచేయి n సెంచరీతో అదరగొట్టిన -రిషభ్ పంత్ n అర్ధ సెంచరీతో రాణించిన వాషింగ్టన్ ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది....
India vs England 4th Test Day 2

ముగిసిన రెండో రోజు ఆట: భారత్ 294/7

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ 294/7. రిషబ్ పంత్ శతకం, సుందర్...
Rishabh Pant Brings Up Third Test Century

పంత్ శతకం.. ఏడో వికెట్ కోల్పోయిన భారత్

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ చెలరేగిపోయి సెంచరీ చేశాడు. సిక్స్ తో పంత్ శతకం...
India loss six wickets for 153 runs

ఆరో వికెట్ కోల్పోయిన భారత్

  అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 62 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 153 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ ఒక్కడే...
India scored 130 runs for five Wickets

రోహిత్ ఔట్… భారత్ 130/5

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 52 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 130 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ ఒక్కడే...
Virat kohli duck out in Eng vs Ind

విరాట్ డకౌట్…. టీమిండియా 49/3

  అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 31 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 49 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. విరాట్...
India loss Gill for 24 runs in Eng vs Ind

గిల్ ఔట్… భారత్ 24/1

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియం జరగుతున్న భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 12 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 24...
Jasprit Bumrah released from India’s squad

నాలుగో టెస్టుకు బుమ్రా దూరం

మొతేరా: ఇంగ్లాండ్ తో జరగబోయే నాలుగో టెస్టు మ్యాచ్ కు టీమిండియా పాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతోనే తాను 4వ టెస్టు నుంచి తప్పుకునేందుకు అనుమతించాలని బిసిసిఐకి విజ్ఞప్తి...
India scored 150 runs in Eng vs Ind

భారత్ 145 ఆలౌట్

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ రెండో రోజు 53.2 ఓవర్లలో 145 పరుగులు చేసి ఆలౌటైంది. భారత జట్టు ప్రస్తుతం 33...

ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్….

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్ రెండో రోజు 49 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 134 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. భారత...
India loss six Wickets for 117 Runs

పంత్ ఔట్…. 117/6

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ రెండో రోజు భారత్ 41.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి బ్యాటింగ్ చేస్తుంది. రోహిత్ శర్మ హాఫ్...
Ashwin on the verge of rare record

అరుదైన రికార్డుకు చేరువలో అశ్విన్

  ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన టీమిండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టుల్లో కలిపి అశ్విన్ 17.82 సగటుతో 17...
India won second Test against England by 317 runs

రెండో టెస్టులో భారత్ ఘన విజయం

చెన్నై: ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ అద్భత విజయం సాధించింది. ఇంగ్లాండ్ పై 317 పరుగుల తేడాతో టీమిండియా జయభేరి మోగించింది. నాలుగు టెస్టుల సిరీస్ ను భారత్ 1-1తో...
England target is 420 runs in Eng vs Ind

ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్….

  చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు భారత జట్టు 73 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 221 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం భారత జట్టు...
India scored 163 runs for six wickets

ఇండియా 163/6

చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు భారత జట్టు 51 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 163 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుత భారత జట్టు...
Rohith Sharma out in second innings

ఇండియా 106/6

  చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 106 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత్ ఇప్పటివరకు 301 పరుగుల ఆధిక్యంలో ఉంది. జాక్...
England All Out 134 Runs in 1st Innings against India

భారత బౌలర్ల విజృంభణ.. ఇంగ్లండ్ 134 ఆలౌట్

చెన్నై:భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 134 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీమిండియా బౌలర్ల ధాటికి ప్రారంభం నుంచే ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్స్ వరుసగా పెవిలియన్ కు...
India all out for 329 in first innings

పంత్ హాఫ్ సెంచ‌రీ.. టీమిండియా 329 ఆలౌట్

చెన్నై: చెన్నై చెపాక్ వేదిక‌గా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు 329 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవ‌ర్ నైట్ స్కోరు 300 ప‌రుగుల‌తో ఇన్నింగ్స్ కొన‌సాగించిన టీమిండియా కొద్ది...

Latest News

రుతురాగం