Tuesday, May 21, 2024
Home Search

ఇంగ్లాండ్ - search results

If you're not happy with the results, please do another search
Rohit Sharma smashes 7th Test century

చెపాక్‌లో చితక్కొట్టిన హిట్‌మ్యాన్.. (వీడియో)

  చెన్నై: చెపాక్ వేదిక‌గా జ‌రుగుతున్న ఇంగ్లాండ్‌- భారత్ రెండో టెస్టు మ్యాచ్ లో రోహిత్ శ‌ర్మ సెంచరీ కొట్టాడు. 130 బంతుల్లో వ‌న్డే త‌ర‌హాలో బ్యాటింగ్ చేసి టెస్ట్ కెరీర్‌లో 7వ శతకం...
Kohli will step down from captaincy says Monty Panesar

విరాట్ కోహ్లీ తప్పుకుంటాడేమో: మాజీ స్పిన్నర్‌

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడే అయిన అతని సారథ్యంలో టీమిండియా సరిగ్గా ఆడలేకపోతుందనిఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కోహ్లీ నేతృత్వంలో భారత్ నాలుగు...
Virat kohli out for 179 runs

విరాట్ ఔట్… భారత్ 179/8

  చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 55.3 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 179 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంకా ఇంగ్లాండ్ 241 పరుగుల ఆధిక్యంలో ఉంది....
India score 144 runs for six wickets

ఓటమి అంచున భారత్… 144/6

చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 39 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 144 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. 276 పరుగులు చేస్తే ఇండియా గెలిచే అవకాశం...
india vs england live score 2021 today

రసవత్తరంగా మారిన చెన్నై టెస్ట్

చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య చెన్నై టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది. భారత్ 420 పరుగుల లక్ష్యఛేదనకు పోరాడుతోంది. ఓపెనర్ రోహిత్ శర్మ (39) పరుగులకే వికెట్ కోల్పోయాడు. ప్రస్తుతం క్రీజులో శుభమన్ గిల్(15),...
Rohith Sharma out in second innings

రోహిత్ ఔట్… టీమిండియా 39/1

చెన్నై: ఇంగ్లాండ్-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో 420 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 39 పరుగులు...

ఇండియా టార్గెట్ 420

  చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్సింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు నాలుగో రోజు 46.3 ఓవర్లలో 178 పరుగులు చేసి ఆలౌటైంది. భారత్‌కు 420 పరుగుల లక్ష్యాన్ని ముందు ఉంచింది. ...
India vs England 1st Test: Team India scored 257

భారత్‌కు ఫాలోఆన్ తప్పదా?

  తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 257 పరుగులు, ఆదుకున్న పంత్, పుజారా ఇంగ్లాండ్ ఆలౌట్ 578 చెన్నై: నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఫాలోఆన్ ఆడే...
Kyle Mayers debut double century

కైల్ మేయెర్ డబుల్ సెంచరీ

  బంగ్లాదేశ్‌పై విండీస్ చరిత్రాత్మక విజయం అరంగేట్రం టెస్టులోనే ద్విశతకం చేసిన ఐదో ఆటగాడిగా కైల్ రికార్డు చతోగ్రామ్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ చరిత్రాత్మక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన...
India score 257 runs for six wickets

భారత్ తొలి ఇన్నింగ్స్ 257/6

  చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు ఆట ముగిసి సమయానికి భారత్ 74 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ 321...
India score 230 runs for 6 wickets

పంత్, పుజారా ఔట్… టీమిండియా 230/6

చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొటి టెస్టు మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 61 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 230 పరుగులతో ఆడుతోంది. ఇంగ్లాండ్ జట్టు 348 పరుగుల ఆధిక్యంలో...
India score 154 runs for 4 wickets

హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన పూజారా, పంత్

చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 41 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 154 పరుగులతో ఆడుతోంది. ఇంగ్లాండ్ ఇప్పటికి 424 పరుగుల ఆధిక్యంలో ఉంది. 73...
Joe Root Slams 20th Test Century

చెన్నై టెస్టులో జో రూట్ శతకం

చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అదరగొడుతున్నాడు. తన వందో టెస్టుల్లో శతకం పూర్తి చేశాడు. తన టెస్టు కెరీర్ లో...

కొత్త రకం కరోనా వైరస్

  దేశదేశాల్లో కలవరం బ్రిటన్, దక్షిణాఫ్రికాల్లో వెలుగు చూసిన కొత్త మహమ్మారి స్ట్రెయిన్ త్వరగా వ్యాపిస్తున్న వైరస్ బ్రిటన్‌లో లాక్‌డౌన్, క్రిస్మస్ వేడుకల రద్దు, బ్రిటన్, దక్షిణాఫ్రికా విమానాలపై నిషేధం విధించిన యూరప్ భారత్ అప్రమత్తం, సమీక్ష బెర్లిన్: కరోనా...
Christmas Celebrations Cancelled in Britain due to Covid

బ్రిటన్‌లో అదుపు తప్పిన కరోనా.. క్రిస్మస్ వేడుకలు రద్దు

బ్రిటన్‌లో అదుపు తప్పిన కరోనా క్రిస్మస్ వేడుకలను రద్దు చేసిన ప్రధాని జాన్సన్ లండన్: బ్రిటన్‌లో కరోనా వైరస్ అదుపు తప్పిందని బ్రిటన్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హాన్‌కాక్ ఆదివారం అంగీకరించారు. ప్రధాని బోరిస్ జాన్సన్...
Australia target is 90 runs in Ind vs aus First test

36 పరుగులకే కుప్పకూలిన టీమిండియా… ఆసీస్ లక్ష్యం 90

అడిలైడ్: ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులోని రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా కుప్పకూలింది. భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో 36 పరుగులు చేయడంతో 89 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో...
Corona vaccine will be available in UK from 2021

కొత్త సంవత్సరం నుంచే బ్రిటన్‌లో వ్యాక్సిన్

  లండన్ : కొత్త సంవత్సరం నుంచే బ్రిటన్‌లో కరోనా వ్యాక్సిన్ అందుబాటు లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా కలిసి సంయుక్తంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి. క్రిస్మస్ ముగిసిన వెంటనే...
Sir Syed Ras Masood is OU first Principal

సర్ సయ్యద్ రాస్ మసూద్ ఒయు ప్రప్రథమ ప్రిన్సిపాల్

  ఉస్మానియా విశ్వవిద్యాలయానికి గుండెకాయ అనదగింది ఆర్ట్స్ కళాశాల. ఆర్ట్స్ కళాశాల ప్రస్తుత ప్రధానాచార్యులు ఆచార్య డి. రవీందర్. సమర్థుడైన పాలనాధికారి. హాస్టల్ బకాయిలను వసూలు చేయడంలో, పరీక్షలు సక్రమంగా నిర్వహించడంలో, విద్యాత్మక, పాలనాత్మక...

టాలీవుడ్ డ్రగ్స్ కేసుల్లో టాప్ సీక్రెట్..

ఎల్లలు దాటిన ‘మత్తు’ దందా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా వెలుగులోకి రెండేళ్ళ కాలంలో మొత్తం 12 డ్రగ్స్ కేసులు నమోదు 8 కేసుల వివరాలు అందజేత..మరో4 కేసుల్లో దాటవేత టాలీవుడ్ కేసుల్లో టాప్ సీక్రెట్ మనతెలంగాణ/హైదరాబాద్:...
Rs 10 lakh fine for breaking Corona rules in England

కరోనా నిబంధనలు అతిక్రమిస్తే రూ.10 లక్షల జరిమానా..

లండన్: కరోనా నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే వెయ్యి నుంచి పదివేల పౌండ్ల (దాదాపు రూ.10 లక్షల) వరకు జరిమానా విధిస్తామని ఇంగ్లాండ్ హెచ్చరించింది. పాజిటివ్ వచ్చిన వారితోపాటు వైరస్ లక్షణాలున్న వారు కచ్చితంగా...

Latest News