Home Search
ఇంగ్లాండ్ - search results
If you're not happy with the results, please do another search
వెలుతురు ఉండగానే జాగ్రత్తపడాలి
జీవితంలో సాయంసంధ్యకి చేరుకున్నవాళ్లని సమాజం మర్యాదగా పెద్దవాళ్లనీ, సీనియర్ సిటిజెన్లనీ (వయోదిక వృద్ధులు) సంబోధిస్తారు. వారికి కొన్ని సహజ లక్షణాలు ఉంటాయి. వాళ్ల పుట్టినరోజు వేడుకకు కేక్ ఖరీదు కంటే కొవ్వొత్తుల ఖరీదు...
ఆయుధ బేహారుల చేతిలో ప్రభుత్వాలు
ఈ రోజున అత్యధికంగా రక్షణరంగ సామాగ్రి, ఆయుధాల కొనుగోలులో ఆసియా ఖండంలో చైనా,- భారత్లే మొదటి రెండు స్థానాలలో ఉన్నాయి. చైనా తన ఆయుధ కొనుగోలు బడ్జెట్ ను 2018 తో పోలిస్తే...
అమెరికన్ అభినవ వాగ్గేయకారుడు
( BobDylan - Nobel Laureate )
There is not a bigger giant in the history of American music
- Barack Obama
అమెరికా దేశపు అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం The...
రిజర్వేషన్ల పితామహుడు సాహు మహారాజ్
భారతదేశ చరిత్రలో బహుజనులను(బీసీ,ఎస్సి,ఎస్టీ మరియు మైనారిటీలు) బ్రాహ్మణ భావజాల,సిద్ధాంత పెత్తనం నుండి విముక్తి చేయటానికి సైద్ధాంతికంగా, పాలనపరంగా మహాత్మ జ్యోతిబాపూలే ఛత్రపతి శివాజీ మహారాజ్ ల వారసుడిగా కృషి చేసి భవిష్యత్ భారతానికి...
మనసులు కలిశాయా లేదా అన్నదే ముఖ్యం
ఎక్కడి వారనేది పట్టించుకోకూడదు
సానియాతో వివాహంపై పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్
హైదరాబాద్ : అభిమానులనుంచి ఎంతో వ్యతిరేకత, ఎన్నో వివాదాల మధ్య భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్...
2 నెలల తర్వాత పిల్లలను కలుసుకున్న తల్లి.. ఎమోషనల్ వీడియో
కరోనా వైరస్ నేపథ్యంలో ఓ తల్లి తన పిల్లలను రెండు నెలల తర్వాత కలుసుకున్న ఎమోషనల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్లోని క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్లో...
24 గంటల్లో 3604 కేసులు
ఢిల్లీ: గత 24 గంటల్లో 3604 కేసులు పెరిగాయని కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో భారత దేశంలో కరోనా కేసులు 70 వేలకు పైగా చేరుకోగా 2293 మంది మృత్యువాతపడ్డారు. ప్రసుతం...
కరోనా ప్రతికృతి వ్యవస్థ నిరోధంలో రెమ్డెసివిర్ డ్రగ్ సామర్థ్యం
న్యూఢిల్లీ : ఎబోలా వైరస్ వ్యాపించినప్పుడు ఉపయోగించిన యాంటీ వైరల్ డ్రగ్ రెమ్డెసివిర్ కరోనా వైరస్కు కారణమైన సార్స్ కొవ్2 ప్రతికృతి వ్యవస్థను ఆపడంలో సమర్థంగా పనిచేస్తుందని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్...
కరోనా బాధితులకు డాక్టర్ గా సేవలందించనున్న బ్యూటీ క్వీన్
మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తున్న క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో మంది సెలబ్రెటీస్ తమ వంతు సహాయం అందిస్తున్నారు. తాజాగా ఓ మోడల్ క్వీన్ తన సహాయ సహకారాలను అందించేందుకు ముందుకొచ్చింది. కరోనాను...
కరోనా మృదంగం
ఇంగ్లాండ్లో ఒకే రోజు 500మంది మృతి
రానున్న 15 రోజుల్లో అమెరికాలో మరణపుటంచుల్లో 2లక్షల మంది?
శ్వేతసౌధం బృందం విశ్లేషణ
ఈ రెండు వారాలు మనకు గడ్డుకాలమే
కనిపించని శత్రువుపై యుద్ధం చేస్తున్నాం
అమెరికన్లను ఉద్దేశించి అధ్యక్షుడు ట్రంప్
ప్రపంచవ్యాప్తంగా...
పెళ్లి చేసుకుంటానని నమ్మించి…. రూ.4.6 లక్షలతో…
బెంగళూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ దగ్గర ఇంగ్లాండ్ చెందిన వ్యక్తి రూ.4.6 లక్షలు కొట్టేసిన సంఘటన కర్నాటకలోని బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇంగ్లాండ్కు చెందిన మైఖేల్...
పది నిముషాల్లో కరోనాను గుర్తించే టెస్టింగ్ కిట్లు
లండన్ : పది నిముషాల్లో కరోనా వైరస్ను గుర్తించే రెండు వైద్య కిట్లను రూపొందించామని బ్రిటిష్ కంపెనీలు ప్రకటించడం వివాదం రేపుతోంది. ఇవి అంత కచ్చితంగా గుర్తించవని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు....
భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ రద్దు..
న్యూఢిల్లీ: కరోనా ప్రభావంతో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచుల వన్డే సిరీస్ ను రద్దు చేస్తున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. ధర్మశాలలో ఈ నెల 12న జరగాల్సిన తొలి వన్డే...
మహిళల టీ20 వరల్డ్కప్: ఫైనల్ లో భారత్ vs ఆస్ట్రేలియా
సిడ్నీ: మహిళల టీ20 వరల్డ్కప్ 2020 ఫైనల్ రసవత్తరంగా మారింది. సౌతాఫ్రికా జట్టుతో గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిచి మరోసారి ఫైనల్ కు దూసుకెళ్లింది. ఈ...
మహిళల టీ20 ప్రపంచకప్: సెమీ ఫైనల్ లో భారత్ ప్రత్యర్థి ఎవరంటే?
ఐసిసి మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా గురువారం తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత జట్టు లీగ్ లో జరిగిన అన్ని మ్యాచ్ లను గెలిచి ఇప్పటికే సెమీస్ కు...
ఒలింపిక్ పతక విజేత బల్బీర్ సింగ్ మృతి
న్యూఢిల్లీ: భారత మాజీ హాకీ ఆటగాడు బల్బీర్సింగ్ కుల్లర్ (77)గుండెపోటుతో మృతి చెందారు. పంజాబ్లోని సన్సార్ గ్రామంలో తన స్వగృహంలో శుక్రవారం మధ్యాహ్నం బల్బీర్ సింగ్ మృతి చెందినట్లు ఆయన కుమారుడు కమల్బీర్...
ఆత్మహత్య చేసుకుందామనుకున్నా
న్యూఢిల్లీ: డిప్రెషన్ కారణంగా కొన్ని నెలల క్రితం ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు టీమిండియా మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్ దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశాడు. హరిద్వార్ హైవేపై తన లైసెన్స్డ్ రివాల్వర్తో షూట్ చేసుకుందామని...
బుమ్రాకు అరుదైన గౌరవం
ముంబయి: టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు అరుదైన గౌరవం లభించింది. 201819 సీజన్లో అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతంగా రాణించినందుకుగాను పాలీ ఉమ్రీగర్ అవార్డుకు బుమ్రా ఎంపికయ్యాడు. ఆదివారం ముంబయిలో జరిగే బిసిసిఐ వార్షిక...
టి20 ప్రపంచకప్కు భారత మహిళా జట్టు ఎంపిక
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా వేదికగా ఫిబ్రవరిలో జరగనున్న టి20 ప్రపంచకప్కు భారత మహిళా జట్టును బిసిసిఐ ప్రకటించింది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఆదివారం ఎంపిక చేసింది. హర్యానాకు...
ఒకే ఓవర్ లో వరుసగా ఆరు సిక్సర్లు..
ఒకే ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు బాదిన బ్యాట్స్ మెన్స్ జాబితాలో న్యూజిలాండ్ క్రికెటర్ లియో కార్టర్ చేరాడు. తాజాగా సొంత గడ్డపై జరుగుతున్న సూపర్ స్మాష్ టీ20 లీగ్లో లియో కార్టర్...