Home Search
ప్రమాదం - search results
If you're not happy with the results, please do another search
ఉష్ణోగ్రత 25 డిగ్రీలు దాటితే వైరస్ బతకదు
భారత్లో కేసుల నమోదు తక్కువ
ప్రజలు ఆందోళన చెందవద్దు
2,3 వారాల తర్వాత తగ్గుముఖం
- ఐఐసిటి, సిసిఎంబి శాస్త్రవేత్తలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ గురించి భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో...
భయం వద్దు.. జాగ్రత్తలు చాలు
కరోనా వైరస్పై ఉదాసీనత తగదు
కరోనా వైరస్ వ్యాప్తిపై టెలివిజన్లు ఎంత చూపిస్తున్నాయో, ఎలా చూపిస్తున్నాయో పరిశీలిస్తే తెలుగు టీవీ ఛానళ్ళు సహజంగానే ఎక్కువ చూపిస్తున్నాయని మనకి అనిపించవచ్చు కానీప్రమాద తీవ్రత అర్ధం చేసుకోవాలంటే...
‘ప్రేమంటే ఇదేరా’…
కేరళలో జరిగిన ఓ పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎందుకంటే ప్రేమంటే ఏంటో తెలిపిన పెళ్లి ఇది. ప్రేమంటే ఆస్థి అంతస్థులు, కులం-మతం, వయస్సు, అందం ఇవేవి కావని నిరూపించిన...
అక్రమ సంబంధం పెట్టుకుందని సొంత సోదరినే చంపేశారు..
ముజఫర్నగర్: వేరే మతానికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న కారణంతో తమ వితంతు సోదరిని ఆమె సొంత సోదరులే గొంతు పిసికి చంపి, గుట్టుచప్పుడు కాకుండా మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈ...
సంగారెడ్డిలో ప్రైవేటు బస్సు దగ్ధం
సంగారెడ్డి: రన్నింగ్ లో ఉన్న ప్రైవేటు బస్సులో మంటలు అంటుకోవడంతో అది పూర్తిగా దగ్ధమైన సంఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపూరం శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బస్సులో మంటలు రావడంతో...
తొలి వన్డే వర్షార్పణం
ధర్మశాల: భారత్దక్షిణాఫ్రికా జట్ల మధ్య గురువారం ధర్మశాలలో జరగాల్సిన మొదటి వన్డే వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో స్టేడియం మొత్తం చిత్తడిగా...
‘నరేగా’ దుస్థితి!
కర్ణుడంతటివాడు శల్యుడి దుష్ట సారథ్యం కారణంగా భంగపాటుకు గురి అయినట్టు, కోట్లాది గ్రామీణ నిరుపేద వ్యవసాయ కార్మికులను కష్ట కాలంలో ఆదుకొని వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి 14 ఏళ్ల క్రితం అవతరించి అమలవుతూ...
కఠినశిక్షణలో ఆరితేరారు
మహిళలు చొచ్చుకుపోని రంగమంటూ లేదీ రోజుల్లో. అన్నింట్లో వారు అడుగు పెడుతూ, చక్కని సేవలందిస్తూ శెభాష్ అనిపించుకుంటున్నారు. అగ్నిమాపక రంగంలోనూ దూసుకుపోతున్నారు. ఎగిసిపడే మంటలు, అగ్నికీలలకు భయపడే ప్రసక్తే లేదంటున్నారు.
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ...
రాజీవ్ రహదారిపై ఆర్టీసి బస్సును ఢీకొట్టిన టిప్పర్
డ్రైవర్ సహా 11 మంది ప్రయాణికులకు గాయాలు
ఆర్టీసి డ్రైవర్ అప్రమత్తతో తప్పిన ప్రాణ నష్టం
మన తెలంగాణ/గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మన గూడ వద్ద రాజీవ్ రాజీవ్ రహదారిపై బుధవారం...
ద్విచక్రవాహనం-కారు ఢీ: ఒకరి మృతి
ధర్మారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
ద్విచక్రవాహనం - కారు ఢీ ఒకరి మృతి
మనతెలంగాణ/ డిచ్పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా...
ఐపిఎల్ను వీడని కరోనా భయం
టోర్నీ నిర్వహణపై నీలి నీడలు!
ముంబై: ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) కొత్త సీజన్కు కరోనా వైరస్ భయం పట్టుకుంది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో భారత్ వేదికగా జరిగే ఐపిఎల్ను...
లోయలో పడిన బస్సు: ఐదుగురు మృతి
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం చంబా జిల్లాలో మంగళవారం ఆర్టిసి బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. హెచ్ఆర్టిసి బస్సు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్...
వంతెన పైనుంచి పడిన లారీ: ఇద్దరు మృతి
రాజాపూర్: మహబూబ్నగర్ జిల్లాలోని రాజాపూర్లో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజాపూర్లో ఓ లారీ అదుపుతప్పి వంతెన పైనుంచి పడిపోవడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ సహా...
కరోనాపై కంగారొద్దు
నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నాం : మంత్రి ఈటల
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా పై కంగారు చెందవద్దని, వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్...
కెసిఆర్ మైనారిటీల బాంధవుడు
వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారు
ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా బడ్జెట్లో
రూ. 2వేల కోట్లు కేటాయించారు
టిఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు గాఢ నమ్మకం ఉంది
అందుకే రెండో సారి కూడా కెసిఆర్కు జై కొట్టారు
శాసనసభలో అక్బరుద్దీన్
హైదరాబాద్...
చరిత్ర సృష్టిస్తారా?
అందరికళ్లు భారత్పైనే!
మెల్బోర్న్: ప్రతిష్టాత్మకమైన మహిళల ట్వంటీ20 ప్రపంచకప్లో ఫైనల్కు చేరిన టీమిండియా ఈసారి ఎలాగైనా ట్రోఫీని సాధించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. అయితే బలమైన ఆస్ట్రేలియాను ఓడించిన విశ్వ విజేతగా నిలువడం అనుకున్నంత తేలిక...
తెలంగాణకు వర్ష సూచన
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో రాగల మూడు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విదర్భ నుంచి రాయలసీమ వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి...
కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం సఫలం
కరోనా కట్టడిపై ప్రభుత్వం సక్సెస్
శరవేగంగా నియంత్రణ నిర్ణయాలు
తక్షణమే రూ.100 కోట్లు విడుదల చేసిన సిఎం కెసిఆర్
మంత్రివర్గ ఉపసంఘం... ప్రత్యేక కంట్రోల్ రూమ్
గాంధీ, ఫీవర్, చెస్ట్, కింగ్కోఠి ఆసుపత్రుల్లో ఐసొలేషన్ వార్డులు
ప్రైవేట్, కార్పోరేట్ టీచింగ్...
చెట్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
మనతెలగాణ/ఇందల్వాయి: ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై పోలీస్ స్టేషన్ ఎదురుగా హైదరాబాద్ వైపు నుంచి నిజామాబాద్వైపు వెళుతుండగా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి...
కరోనాపై భారతీయులు ఆందోళన చెందొద్దు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కలిగిన నలుగురైదుగురు తమకు తామే కోలుకోగలుగుతారని, వైరస్ వ్యాప్తిపై దేశ ప్రజలు భయాందోళనలు చెందనక్కర లేదని భారతీయ పరిశోధకురాలు, శాస్త్రవేత్త గగన్దీప్ కాంగ్ గురువారం నిబ్బరం...