Sunday, April 28, 2024
Home Search

సురేశ్ రైనా - search results

If you're not happy with the results, please do another search
Fitness challenge to cricketers during lockdown

క్రికెటర్లకు ఫిట్‌నెస్ సవాల్..!

క్రికెటర్లకు పరీక్షా సమయం ఫిట్‌నెస్ కాపాడు కోవడం సవాలే! ముంబై: పలు ఆటంకాల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్‌కు మార్గం సుగమం అయిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్...

ఘనంగా ధోనీ @39 జన్మదిన వేడుకలు…

రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మంగళవారం 39వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఇక జన్మదిన వేడుకలను అతని అభిమానులు, సహచరులు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా చెన్నై సూపర్‌కింగ్స్ సహచరులు అయి...
team-india-cricketers-condoles-to-sushants-death

దయచేసి ఇది అసత్యమని చెప్పండి

ముంబయి: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై క్రికెట్ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎంఎస్ ధోనీ బయోపిక్‌లో ధోనీ పాత్రలో సుశాంత్ నటించిన విషయం తెలిసిందే. సుశాంత్ మరణం పట్ల...
Australia tour difficult to Rohit Sharma: Nasser Hussain

మానవత్వానికే మాయని మచ్చ

ముంబై : కేరళలో మహిళా ఏనుగు హృదయవిదారక పరిస్థితుల్లో మృతిచెందడం తనను ఎంతో కలచి వేసిందని భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏనుగు పట్ల కొందరూ వ్యవహరించిన...

అందుకే చోటు దక్కలేదు

  ముంబై: పేలవమైన ఫామ్ వల్లే సురేశ్ రైనా టీమిండియాలో చోటు కోల్పోయాడని బిసిసిఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు. సీనియర్లపై తాను చిన్నచూపు చూశానని వచ్చిన వార్తల్లో నిజం...

అపార ప్రతిభావంతుడు పంత్

  ముంబై: యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌లో అపార ప్రతిభ దాగివుందని టీమిండియా స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. భారత్‌కు లభించిన అద్భుత క్రికెటర్లలో పంత్ ఒకడని ప్రశంసించాడు. యువరాజ్, సెహ్వాగ్‌ల...

ఆ సత్తా ధోనీకి ఉంది

  న్యూఢిల్లీ : మరికొన్నేళ్ల పాటు క్రికెట్‌లో కొనసాగే సత్తా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉందని భారత క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. ఇటీవల కొందరూ ధోనీపై అదే పనిగా...

బిసిసిఐ భారీ విరాళం

  ముంబై: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరిపై జరుగుతున్న పోరాటానికి తనవంతు సహాయంగా భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) భారీ విరాళాన్ని ప్రకటించింది. పిఎం కేర్ సహాయ నిధికి బిసిసిఐ తరఫున 51 కోట్ల...
Suresh-Raina

ధోనీ రీ ఎంట్రీ కోహ్లీ చేతుల్లోనే..

జట్టుకు మాజీ సారథి సేవలు అవసరం: సురేశ్ రైనా ముంబయి: భారత జట్టుకు మాజీ సారథి ఎంఎస్ ధోనీ సేవలు ఇంకా అవసరమని, అయితే అతడితో ఎలా ముందుకెళ్లాలనేది టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ...
Animal Movie Box Office Collection on 9th Day

యానిమల్ మూవీ 9 రోజుల్లో ఎన్నివందల కోట్లు కలెక్ట్ చేసిందంటే…

రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన యానిమల్ మూవీ బాక్సాఫీసు కలెక్షన్లలో తగ్గేదే లేదంటోంది. రిలీజై పదిరోజులు దాటినా, వసూళ్లు మాత్రం జోరుగా సాగుతున్నాయి. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం...
Former cricketers of Team India visited Pant

పంత్‌ను పరామర్శించిన టీమిండియా మాజీ క్రికెటర్లు

హైదరాబాద్ : వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ను టీమిండియా మాజీ క్రికెటర్లు పరామర్శించారు. సురేశ్‌రైనా, హర్భజన్‌ సింగ్, శ్రీశాంత్‌ రిషబ్‌ ఇంటి కెళ్లి అతని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కాసేపు అతనితో సరదాగా...
KCR enter into national politics

కారు నేషనల్ గేరు

ప్రాంతీయం నుంచి జాతీయానికి సారు ఢిల్లీ లక్షంగా నేడు జాతీయ పార్టీ పేరు ప్రకటన ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం టిఆర్‌ఎస్ పేరు బిఆర్‌ఎస్‌గా మార్చుతూ తీర్మానం విధివిధానాలపై స్పష్టం...
Copper bundle worth rs 10 lakh stolen in Police bhavan in Hyderabad

పోలీసు భవనంలో దొంగల చోరీ..

మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో నిర్మాణ దశలో ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో భారీ చోరీ జరిగింది. కమాండ్ కంట్రోల్ ఉన్న సుమారు రూ.10 లక్షల విలువ చేసే...
Night duty for women in UP

యూపి ఫ్యాక్టరీల్లో మహిళలు రాత్రిపూట కూడా పనిచేసేందుకు లైన్ క్లియర్!

  లక్నో: మహిళలు రాత్రిపూట కూడా ఫ్యాక్టరీల్లో పనిచేసేందుకు వీలుకల్పిస్తూ ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అయితే ఆయా ఫ్యాక్టరీలు రాత్రిపూట పనిచేసే ఉద్యోగినులకు భద్రత, రక్షణ కల్పించాలని షరతు విధించింది. ఈ...

కేరళ ‘కరెన్సీ స్మగ్లింగ్’!

  కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రోద్బలంతో విదేశీ కరెన్సీ స్మగ్లింగ్ జరిగిందని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని కస్టమ్స్ విభాగం ఆ రాష్ట్ర హైకోర్టుకు తెలియజేసిన సమయం గమనించదగినది. అసెంబ్లీ ఎన్నికలు మరి కొద్ది...
ACB

ఎసిబి వలలో ట్రాన్స్‌కో ఉద్యోగి

హైదరాబాద్ : నగరంలోని మారేడ్‌పల్లిలో ట్రాన్స్‌కో లైన్ ఇన్సెక్టర్ సురేశ్‌బాబు మంగళవారం తన కార్యాలయంలో రూ. 4వేలు లంచం తీసుకుంటూ ఎసిబి వలకు చిక్కాడు. కట్టెబోయిన మహేశ్ అనే వ్యక్తి వారసీగూడలోని త్రీఫేస్...

Latest News