Home Search
రెవెన్యూ శాఖ - search results
If you're not happy with the results, please do another search
వైన్స్ తెరవక తప్పదా?
లేకపోతే తెలంగాణ డబ్బు పొరుగు రాష్ట్రాల పాలు
ఎపి, మహారాష్ట్ర, కర్నాటకల్లో తెరుచుకున్న మందు షాపులు, పరుగులు పెడుతున్న మన మందు బాబులు
సేఫ్ లిక్కర్తోనే ఖజానాకు ఆదాయం, మందుబాబుల ఆరోగ్యానికి భరోసా
ఎపి, ఢిల్లీ అనుభవాలతో...
ఫోకస్ హైదరాబాద్
గ్రేటర్ పరిధిలోనే కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి, వైరస్ కట్టడికి వ్యూహం
17 యూనిట్లుగా రాజధాని నగరం విభజన
ప్రతి యూనిట్కు ప్రత్యేక వైద్య, పోలీసు, మున్సిపల్, రెవిన్యూ అధికారుల నియామకం
మున్సిపల్,...
హైదరాబాద్ విషయంలో ప్రత్యేక వ్యూహం అనుసరించాలి
హైదరాబాద్: తెలంగాణలో కరోనా సోకిన వారిలో.. జిహెచ్ఎంసి పరిధిలోనే ఎక్కువ మంది ఉన్నందున హైదరాబాద్ నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రగతి భవన్ లో హైదారబాద్...
7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు
కరోనా నేపథ్యంలో రైతులు ఒకేసారి మార్కెట్కు ధాన్యం తీసుకరావద్దు
ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలి
రాజపేట,కొత్తకోటలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి : ఈ రబీలో పండిన...
ఆపరేషన్ మర్కజ్
1030 మంది కోసం రాష్ట్రవ్యాప్తంగా జల్లెడ పడుతున్న పోలీసులు
యుద్ధప్రాతిపదికన స్పందించిన ప్రభుత్వం
నిజాముద్దీన్ యాత్రికులు, వారి కుటుంబాలు, సన్నిహితంగా మెదిలిన వారిపైనా ప్రత్యేక నిఘా
వివిధ జిల్లాల్లో వందలాది మంది గుర్తింపు, ఆసుపత్రులకు తరలించి పరీక్షలు...
కూలీలు, కార్మికులకు బియ్యం, నగదు అందజేత
గ్రేటర్ వ్యాప్తంగా లక్ష మందికి పంపిణీ
ప్రతి మనిషికి 12కిలోల బియ్యం, రూ.500 నగదు పంపిణీ n 1200 మెట్రిక్ టన్నుల బియ్యం, విలువ రూ.3.93 కోట్లు, నగదు రూ.50 కోట్లు
మన తెలంగాణ/హైదరాబాద్ :...
లాక్డౌన్ మరింత కట్టుదిట్టం
కరోనా కట్టడికి మరిన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు
నగర వ్యాప్తంగా పరిశుభ్రత చర్యలు
ఎవరూ బయటికి రాకుండా కట్టడి
హోం క్వారంటైన్లపై ప్రత్యేక దృష్టి
హైదరాబాద్: కరోనా కట్టడికి ప్రభుత్వ యంత్రాంగం మరిన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లను...
రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే.. జ్వరం ఉంటే టెస్ట్లు
రంగంలోకి 26వేల ఆశావర్కర్లు, 8వేల ఎఎన్ఎంలు
క్వారంటైన్ నుంచి తప్పించుకుంటే కేసులు నమోదు
విదేశాల నుంచి వచ్చే వారికి జియోట్యాగ్లు
సెక్రటేరియట్లో మరో కమాండ్ కంట్రోల్ సెంటర్
కోవిడ్19 పై కీలక నిర్ణయాలు
మన తెలంగాణ/హైదరాబాద్ :...
సామాజిక బాధ్యతను తీసుకోవాలి
ఐటి కంపెనీలకు పిలుపు
జాప్యంలేకుండా ఏప్రిల్ 1న జీతాలు
జిహెచ్ఎంసిలో కంట్రోల్ రూం ఏర్పాటు
ఐలాలకు పారిశుధ్య పనుల బాధ్యతలు
హోం క్వారైంటైన్లోని పౌరులపైన నిఘా
అధికారులకు మంత్రి కెటిఆర్ ఆదేశాలు
మనతెలంగాణ / హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణ...
మధ్యాహ్నం లాక్డౌన్ పై సిఎం కెసిఆర్ సమీక్ష
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్రస్థాయి అత్యున్నత, అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ పై పరిస్థితిని సమీక్షించనున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలపై,...
తెలంగాణలో…లాక్డౌన్… రెండోరోజు
రోడ్లపైకి వచ్చినవారికి క్లాస్ తీసుకున్న కలెక్టర్
రా.7 గం.ల నుంచి ఉ. 6 గం.ల వరకు బయటకు రావొద్దు
టూవీలర్పై ఒక్కరే వెళ్ళాలి... అంబులెన్స్ల్లో ప్రయాణికులు
డిఎస్పిపై కేసు... విదేశాల నుంచి వచ్చినవారిపై నిఘా
అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద...
మహా సరిహద్దు మూత
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదు కావడంతో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల నుంచి రాష్ట్రానికి ఎవరూ రాకుండా అదనంగా మరో 12 పోలీసు చెక్పోస్టులు...
రాష్ట్రంలో 16 కేసులు.. కరీంనగర్ లో హైఅలర్ట్
ఇండోనేషియా బృందం తిరిగిన ప్రాంతాలను గుర్తిస్తున్న అధికారులు, కలెక్టరేట్ వద్ద ఇంటింటా వైద్య పరీక్షలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గురువారం మరో మూడు కొత్త కేసులు నమోదుకావడంతో...
మున్సిపాలిటీల్లో ఇంకుడుగుంతలు…
మార్చి 6 నుంచి మే 31 వరకు స్పెషల్ డ్రైవ్
ప్రతి వార్డుకు ప్రత్యేక బృందం
139 పట్టణాల్లో 23,89,237 ఇళ్లు
కమిషనర్లను ఆదేశించిన మంత్రి కెటిఆర్
మనతెలంగాణ / హైదరాబాద్ : పట్టణాల్లో వర్షపునీటి ఇంకుడుగుంత(రేయిన్ వాటర్...
బయో టాయిలెట్ బస్సులను పరిశీలించిన ఆర్టిసి ఎండి సునీల్ శర్మ
హైదరాబాద్ : ఆర్టిసిలో పనిచేసే మహిళా సిబ్బందికి కల్పించే సౌకర్యాల్లో భాగంగా అధికారులు నగరంలో పలు ప్రాంతాల్లో ఉండే చేంజ్ ఓవర్ పాయింట్ల వద్ద బయోటాయిలెట్లను ఏర్పాటు చేశారు. వీటిని ఆర్టిసి ఎండి,...
బడ్జెట్ 2020-21 కేటాయింపుల వివరాలు
తెలంగాణ బడ్జెట్ 2020-21కి రూ.1,82,914.42 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.1,38,669.82 కోట్లు
2020-21 సంవత్సరానికి కేపిటల్ వ్యయం రూ.22,061.18 కోట్లు
బడ్జెట్ అంచనాలతో రెవెన్యూ మిగులు రూ.4482.12 కోట్లు
ఆర్థిక లోటు 33191.25 కోట్లు
పథకాలు
కేటాయింపులు
పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి
రూ.23005 కోట్లు
మున్సిపల్ శాఖ
రూ.14809...
ఆరేళ్లలో అద్భుత ప్రగతి
ఉద్యమ సారథి సిఎం కావడం రాష్ట్రానికి కలిసి వచ్చిన అదృష్టం
కెసిఆర్ నాయకత్వంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం, త్వరలోనే 57 ఏళ్లకు పెన్షన్, అవినీతి నిర్మూలన లక్షంగా కొత్త రెవిన్యూ చట్టం,...
సిద్దిపేట తహసీల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం..
మన తెలంగాణ/సిద్దిపేట: తనకు రెవెన్యూ అధికారులు అన్యాయం చేస్తున్నారని రోధిస్తూ ఓ రైతు పెట్రోల్ డబ్బాతో సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఆత్మహత్యయత్నానికు ప్రయత్నించాడు. పూర్తి వివరాలలోకి వెళితే.. సిద్దిపేట అర్బన్...
మార్చి 31లోపు ఆస్తిపన్నుటార్గెట్ రూ. 953.01 కోట్లు
మార్చి 31లోపు....
ఆస్తిపన్ను రూ. 953.01 కోట్లు
వసూలు చేయాలంటూ కమిషనర్లకు మున్సిపల్ శాఖ ఆదేశాలు
140 పురపాలక సంఘాలకు ప్రత్యేక మార్గనిర్దేశకాలు
ఆస్తిపన్నుగా రూ. 672.30 కోట్లు
వసూలు చేసింది రూ. 416.85 కోట్లు
ప్రభుత్వ భవనాల నుంచి...
మాంద్యం నీడలో బడ్జెట్పై మథనం
గత బడ్జెట్ పెట్టుబడి కంటే 10 నుంచి 12శాతం అదనం?
పన్నులు, ఇతర ఆదాయాలపై ఆరా తీస్తున్న సిఎం కెసిఆర్
కేంద్రం నుంచి పన్ను రాబడి వాటా తగ్గనున్న నేపథ్యంలో ఆచితూచి నిర్ణయాలు
ఇరిగేషన్, విద్యుత్తు, వ్యవసాయం,...