Home Search
రెవెన్యూ శాఖ - search results
If you're not happy with the results, please do another search
పేదల పక్షానే టిఆర్ఎస్ ప్రభుత్వం: మంత్రి హరీశ్
కొండపాక : టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదల పక్షాన ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం కొండపాక మండలం లోని లకుడారం,...
పండుగ చేసుకుంటున్న రైతులు
రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ భారీ ప్రదర్శనలు
సిఎంచిత్రపటానికి క్షీరాభిషేకాలు
మనతెలంగాణ/హైదరాబాద్: నూతన రెవెన్యూ చట్టంతో రాష్ట్రంలో రైతు రాజ్యస్థ్ధాపన జరిగిందనడానికి ఊరూరా రైతులు దసరా పండుగకు మించిన సంబురాలు చేసుకుంటున్నారు. సిఎం కెసిఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం...
కెసిఆర్ రూ.11 వేల కోట్లు ఇస్తే… మోడీ రూ.210 కోట్లు ఇచ్చారు: హరీష్ రావు
సిద్దిపేట: రైతులకు ఉచిత కరెంట్, ఎరువులు, పంట పెట్టుబడి ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ దుబ్బకా నియోజకవర్గంలోని రాయికల్ మండల...
15 రోజుల్లో ఆస్తుల వివరాలన్నీ ఆన్ లైన్
ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చేలోగా ప్రక్రియ పూర్తి
నూటికి నూరు శాతం భూరికార్డుల నిర్వహణలో పారదర్శకత
వేగవంతంగా ఆన్లైన్లో ఆస్తుల నమోదు ప్రక్రియ
అన్నిస్థాయిల అధికారులు ప్రజలకు సహకరించాలి
హరితహారం, చెత్తసేకరణపై ఆకస్మిక తనిఖీలు, ఫ్లయింగ్స్వాడ్లు
ప్రగతిభవన్ ఉన్నతస్థాయి సమీక్షలో...
28 వరకు అసెంబ్లీ
12,13,20,27 తేదీల్లో శాసనసభకు సెలవులు
నేడు క్వశ్చన్ అవర్, జీరో అవర్ ఉండదు
ప్రశ్నోత్తరాల సమయంలో ఆరు ప్రశ్నలకే అనుమతి
నేడు పివి శతజయంతిపై చర్చ, భారతరత్నకు తీర్మానం
బిఎసి సమావేశంలో నిర్ణయాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు...
హమ్మయ్య శాంతించింది
భద్రాద్రి వద్ద తగ్గిన గోదావరి ఉధృతి
61.7 నుంచి 51.5 అడుగులకు
మూడో ప్రమాద హెచ్చరిక వాపస్
నిండుకుండలా శ్రీశైలం ప్రాజెక్టు
రెండు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం
సాగర్కు కొనసాగుతున్న వరద
ఎల్లంపల్లి 8 గేట్లు ఎత్తివేత
కొమురంభీం ప్రాజెక్టులోకి వరద
మూడు...
తవ్వేకొద్దీ అక్రమాలు
ఓ ఐఎఎస్ అధికారికి ఎంఆర్ఓ నాగరాజు విలాసవంతమైన ఫాంహౌస్ గిఫ్ట్
కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న ఎసిబి
అక్రమాలకు అడ్డురాకుండా ఉన్నతాధికారులు, రాజకీయ నేతలతో సత్సంబంధాలు
నాగరాజు లాకర్ల వివరాల సేకరణలో అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్: కీసర...
విపత్తుల నివారణకు శాశ్వత వ్యూహం
భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలు రూపొందించాలి
ప్రాణనష్టాలు నివారించాలి
రానున్న 3,4 రోజులు చాలా కీలకం
చెరువుల కట్టలు పటిష్టంగానే ఉన్నాయి
ప్రత్యేక సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలి
ట్రాక్ షీట్లు తయారు చేయాలి
వైద్యశాఖ మరింత అప్రమత్తంగా ఉండాలి
అన్ని జిల్లా...
ఉప్పొంగిన గోదావరి
ప్రాజెక్టులకు జలకళ
భారీ వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద
భద్రాచలం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ
పర్ణశాల వద్ద నీట మునిగిన సీతమ్మ నారచీరల ప్రాంతం
తాలిపేరు 23...
ఆ ‘7’ జిల్లాల్లో హై అలెర్ట్
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధితో పాటు కరీంనగర్, మేడ్చల్, రంగారెడ్డి(నాన్జిహెచ్ఎంసి), వరంగల్ అర్బన్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అధికంగా సోకుతుందని అధికారులు గుర్తించారు. కేవలం...
రాజస్థాన్ సిఎం సోదరుడిపై ఇడి నజర్
వ్యాపార భాగస్వాముల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు
దేశంలోని 13 చోట్ల
ఎరువుల కుంభకోణం కేసులో దర్యాప్తు
మోడీది ‘రెయిడ్ రాజ్ ’ పాలన : కాంగ్రెస్ నేత సూర్జేవాలా
న్యూఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసెయిన్...
భూ యాజమాన్య హక్కులకు మోకా మైనా
రైతులకు చిన్నచిన్న సమస్యలున్న చోట స్పాట్ ఎంక్వైరీ
పరిష్కారమైన వెంటనే రైతుబంధు సాయం
చిట్టచివరి రైతునూ గుర్తించి సాయం అందించండి
విత్తనాల నిల్వకు రూ.25కోట్లతో భారీ అత్యాధునిక కోల్డ్ స్టోరేజీ నిర్మాణం, ఏడాదిలోగా కట్టడం పూర్తి
దసరా నాటికి...
అమీర్పేట తహసీల్దార్ కు కరోనా
రెవెన్యూశాఖలో వైరస్ కలకలం
కార్యాలయాన్ని శానిటైజర్ చేసిన జీహెచ్ఎంసీ సిబ్బంది
హోం క్వారంటైన్కు వెళ్లిన సహోద్యోగులు
ఆమె కలిసిన వారిని గుర్తించే పనిలో పడ్డ వైద్యబృందాలు
మన తెలంగాణ, హైదరాబాద్ : నగరంలో కరోనా భూతం కరాళనృత్యం...
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు: కెటిఆర్
హైదరాబాద్: ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి కెటిఆర్ సూచించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణపై మంత్రులు కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షలు జరిపారు. రెవెన్యూ, దేవాదాయ భూములపై...
కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా సంతోషి.. ఉత్తర్వులు జారీ
మన తెలంగాణ/హైదరాబాద్: కల్నల్ సంతోష్బాబు సతీమణి సంతోషిని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (గ్రూప్-1 కేడర్)గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం రాత్రి జీవో నంబర్ 80 జారీ చేశారు....
విఆర్ఎపై దాడి సరికాదు
మనతెలంగాణ/ కృష్ణ: మహబూబ్ నగర్ జిల్లా కృష్ణ మండల పరిధిలోని కున్సి గ్రామంలో బుధవారం విఆర్ఎపై దాడి జరిగింది. కున్సి గ్రామంలో ఉన్న భూతగాదాల విషయంలో సంబంధిత శాఖ అధికారుల మేరకు పొలానికి...
ఛత్తీస్గఢ్కు తిరిగి వచ్చిన 3.75 లక్షల మంది వలస కార్మికులు
రాయపూర్ : లాక్డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన ఛత్తీస్గఢ్కు చెందిన వలస కార్మికులు, ఇతరులు ఇప్పటివరకు దాదాపు 3.75 లక్షల మంది తమ స్వరాష్ట్రానికి తిరిగి వచ్చారని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం...
ఎపి బడ్జెట్ @రూ.2.24లక్షల కోట్లు..
అమరావతిః ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మంగళవారం ఎపి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన రూ.2.24,789.18...
తెలంగాణ కల సంపూర్ణంగా నెరవేరింది: సిఎం కెసిఆర్
సిద్దపేట: కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం రాష్ట్ర చరిత్రలో ఉజ్వలమైన ఘట్టమని సిఎం కెసిఆర్ అన్నారు. కొండపోచమ్మ జలాశయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ... ''తెలంగాణ కల సంపూర్ణంగా...
వలసలు రివర్స్
సిఎం కెసిఆర్ భరోసాతో తిరిగి వస్తున్న కూలీలు
బీహార్ నుంచి ప్రత్యేక రైలులో లింగంపల్లికి చేరుకున్న 259 మంది
పుష్పగుచ్ఛాలతో అపూర్వ స్వాగతం పలికిన మంత్రి గంగుల, రైతుబంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి, పౌరసరఫరాల...