Home Search
చికిత్స - search results
If you're not happy with the results, please do another search
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. పది మంది దుర్మరణం
జల్గావ్: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం జల్గావ్ జిల్లాలోని అంకలేశ్వర్-బుర్హాన్పూర్ హైవేపై ఎస్యూవీ, డంపర్ ట్రక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పది మంది మరణించగా,...
కారు బానెట్పై ట్రాఫిక్ పోలీసు(వైరల్ వీడియో)
న్యూఢిల్లీ: వాహనం పేపర్లు చూపించకుండా తప్పంచుకునే క్రమంలో ఒక మోటరిస్టు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ను రెండు కిలోమీటర్లు లాక్కుని వెళ్లిన దారుణ సంఘటన తాజాగా వెలుగుచూసింది. కారును ఆపడానికి ప్రయత్నించిన ఒక ట్రాఫిక్...
కరోనా హై అలర్ట్
హైదరాబాద్ : కరోనా వైరస్పై రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఈ విషయంపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు....
మాజీ ఎంపి, తొలిదశ తెలంగాణ ఉద్యమ నేత నారాయణ రెడ్డి కన్నుమూత
పౌర సన్మానానికి సిద్ధమవుతుండగా హఠాన్మరణం
సిఎంకెసిఆర్ సంతాపం
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ తొలిదశ ఉద్యమ నేత, మాజీ పార్లమెంట్ సభ్యులు ఎం. నారాయణ రెడ్డి(88) అనారోగ్యంతో నిజమాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆదివారం తుది శ్వాస...
చైనీయులకు ఇ-వీసా బంద్
బీజింగ్: కరోనా వైరస్ భయాల నేపథ్యంలో చైనా పౌరులకు భారతదేశం ఇ వీసా సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. చైనావారికి, చైనాలోని విదేశీయులకు ఈ చర్యతో ఇప్పుడు వీసాలు ఇవ్వబడవు. విస్తరిస్తోన్న కరోనా వైరస్తో...
విషవాయువు పీల్చి కార్మికుడు మృతి
మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: రసాయానాలను ఓ డ్రమ్ములోంచి మరో డ్రమ్ములోకి మార్చుతుండగా వాటి నుంచి వెలువడిన విష వాయువులను పీల్చి ఆస్వస్థతకు గురైన ఓ కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందిన సంఘటన...
విశ్వహిందూ మహాసభ చీఫ్ దారుణ హత్య
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి హిందూ ప్రతినిధుల పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. విశ్వహిందూ మహాసభ చీఫ్ రంజిత్ బచ్చన్ ను దుండగులు కాల్పిచంపారు. ఈ ఘటన లక్నోలో తీవ్ర కలకలం...
చెన్నైలో కరోనా వైరస్ కలకలం
చెన్నై: కరోనా వైరస్ పై ప్రజల్లో తీవ్రమైన భయాలు వ్యక్తమవుతున్న వేళ కేరళలో రెండో కరోనా వైరస్ కేసు నమోదు అయింది. రోగిని ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం...
వైద్యానికి నైవేద్యం
రూ. 69,000 కోట్లు కేటాయింపు
ప్రధాని జన ఆరోగ్యయోజన (పిఎంజెఎవై) కే రూ.6400 కోట్లు
ఆయుష్మాన్ భారత్లో కృత్రిమ మేధస్సుతో వైద్యసేవలు
మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి
న్యూఢిల్లీ : వైద్య రంగానికి...
శంషాబాద్ ఔటర్ రింగు రోడ్డుపై ప్రమాదం.. ఇద్దరి మృతి
శంషాబాద్: ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టడంతో అక్కడిక్కడే ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన శంషాబాద్ రాళ్లగూడ ఔటర్ రింగు రోడ్డుపై చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.....
భార్య, ఇద్దరి పిల్లలను హత్య చేసిన కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం..
ఓ పోలీస్ కానిస్టేబుల్ తన భార్యతో పాటు ఇద్దరి పిల్లలను హత్య చేసిన సంఘటన జార్ఖండ్ రాజధాని రాంచిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కానిస్టేబుల్ బ్రిజేష్ తివారి మద్యం...
త్వరలో రెవెన్యూ ప్రక్షాళన!
నివేదికల ఆధారంగా ‘కొత్త రెవెన్యూ చట్టం’
తుది దశకు చేరుకున్న ముసాయిదా
ప్రజలకు పారదర్శక సేవలందించేందుకు త్వరలో ‘ధరణి’ పోర్టల్ ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్ : విస్తృతమైన పారదర్శకమైన సేవలందించేందుకు ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను సంస్కరించబోతుంది. కొత్త...
కరోనా ఎమర్జెన్సీ
అంతర్జాతీయ ఆరోగ్య ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్లూహెచ్ఓ
213కు చేరిన మృతుల సంఖ్య
చైనా అత్యవసర చర్యలు
లోహియా ఆస్పత్రిలో అనుమానితులు
బ్రిటన్లో రెండు కరోనా కేసులు
బీజింగ్/న్యూఢిల్లీ/లండన్: చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ అంటువ్యాధి...
గాంధీలో కరోనా నిర్దారణ పరీక్షలు
హైదరాబాద్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ హైదరాబాద్ నగర ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. గత వారం రోజుల వ్యవధిలో అనుమానితులు సంఖ్య 11కు చేరింది. రోజ రోజుకూ అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో...
రేణుక పూనింది రోగాలు నయం చేస్తా…
వరంగల్ సుబేదారిలో ఓ కుటుంబం నుంచి నగలు, నగదు కాజేసిన మహిళ, మరో నిందితుడు
మన తెలంగాణ/వరంగల్ క్రైం: పూజలతో రోగాల్ని బాగు చే స్తానని నమ్మించి దంపతులను నిర్భందించి బంగారు ఆభరణాలు, డబ్బును...
దేశంలో తొలి కరోనా కేసు
చైనా నుంచి వచ్చిన కేరళ విద్యార్థినిలో వ్యాధి లక్షణాలు
ప్రస్తుత పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల ప్రకటన
న్యూఢిల్లీ : భారతదేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. కేరళకు చెందిన విద్యార్థి కరోనా వైరస్ సోకినట్లు...
రాష్ట్రంలో 11కు చేరిన కరోనా అనుమానిత కేసులు
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా అనుమానిత కేసులు 11కు చేరాయి. ఇదివరకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు ముగ్గురిని గుర్తించి ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స అందించి డిశ్చార్జ్...
కేరళలో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు
న్యూఢిల్లీ: కేరళలో మొట్టమొదటి కరోనా వైరస్ కేసు అధికారికంగా నమోదైంది. చైనాలోని వుహాన్ యూనివర్సిటీలో చదువుతున్న కేరళకు చెందిన విద్యార్థికి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణైంది.ఆ విద్యార్థికి వైద్య పరీక్షలు నిర్వహించగా...
బిజెపి ఎంఎల్ఎ కన్నుమూత..
భోపాల్: మధ్యప్రదేశ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, ఎంఎల్ఎ మనోహర్ ఉన్త్వాల్ అనారోగ్యంతో కన్నుమూశారు. గతకొంతకాలంగా మెదడు రక్తస్రావంతో బాధపడుతున్న ఉన్త్వాల్ ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం...
రాష్ట్రంలో కరోనా లేదు
అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం
చైనా నుంచి వచ్చిన అనుమానితుల రక్త నమూనాలు సేకరించాం
పుణె ల్యాబ్కు పంపించాం
అనుమానితులకు ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నాం
గాంధీ, ఫీవర్, ఛాతీ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశాం
పౌరులు...