Home Search
చికిత్స - search results
If you're not happy with the results, please do another search
టిఆర్ఎస్ మాజీ ఎంఎల్ఎ సంజీవరావు మృతి
వికారాబాద్: జిల్లా టిఆర్ఎస్ మాజి ఎంఎల్ఎ సంజీవరావు మృతిచెందారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన మంగళవారం కన్నుమూశారు. సంజీవరావు ఆకస్మిక మృతిపై సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు....
ఆరుగురు సుప్రీం కోర్టు జడ్జిలకు స్వైన్ఫ్లూ
న్యూఢిల్లీ : సుప్రీం కోర్టుకు చెందిన ఆరుగురు జడ్జిలకు ప్రాణాంతక హెచ్1ఎన్1 (స్వైన్ఫ్లూ) వైరస్ సోకింది. దీనిపై చీఫ్ జస్టిస్ ఎస్ఎ బోబ్డే మంగళవారం జడ్జిలతో వైరస్ వ్యాప్తిపై సమీక్ష నిర్వహించారు. వైరస్...
ఇంటలిజెన్స్ హెచ్చరికలు: ఢిల్లీలో హై అలర్ట్
న్యూఢిల్లీ: సిఎఎ వ్యతిరేక ఆందోళనలు ఢిల్లీలో ఉద్రిక్తంగా మారాయి. సోమవారం సిఎఎకు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన రాళ్లదాడిలో మృతుల సంఖ్య ఏడుకు చేేరుకోగా... మరో 105 మంది చికిత్స పొందుతున్నారు....
ఆ సంబంధం బయటపడుతుందని…. ప్రియురాలి తనయుడిని కొట్టి చంపిన ప్రియుడు
చెన్నై: వివాహేతర సంబంధాన్ని తన తండ్రికి చెబుతాననడంతో ప్రియురాలి తనయుడిని ప్రియుడు కొట్టడంతో ఆ బాలుడు మృతి చెందిన సంఘటన తమిళనాడులోని మదురైలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... అంటోనీ ప్రకాశ్...
గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూతో గర్భిణి మృతి
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూతో ఓ గర్భణి దుర్మరణం చెందింది. ఆమెకు వైద్యులు చికిత్స చేస్తున్నప్పుడు గుండె పోటు రావడంతో గర్భణి చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. ఆమె చనిపోగానే వెంటనే ఆపరేషన్...
గడ్డికుప్ప మంటలు అంటుకుని ముగ్గురు పిల్లలు మృతి
బరంపురం (ఒడిశా) : ఒడిశా గంజాం జిల్లా ఖైరచాతా గ్రామంలో ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గడ్డికుప్పకు మంటలు అంటుకోడంతో సమీపాన గల నలుగురు పిల్లల్లో ముగ్గురు తీవ్ర గాయాల పాలై...
కర్మన్ఘాట్ లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
హైదరాబాద్: నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం కర్మన్ఘాట్ చౌరస్తాలో ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు...
కాగజ్ నగర్ పేపర్ మిల్లులో ప్రమాదం.. ముగ్గురు మృతి
కొమ్రం భీం ఆసిఫాబాద్:జిల్లాలోని కాగజ్ నగర్ లోని సిర్పూర్ పేపర్ మిల్లులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. శనివారం అర్ధరాత్రి పేపర్ మిల్లులో విద్యుత్ ప్లాంట్ కోసం బాయిలర్...
వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి
వడోదర: గుజరాత్లోని వడోదర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహువద్ గ్రామ సమీపంలో ఎదురెదురుగా వేగంగా వచ్చిన రెండు ట్రక్కులు ఒకదానినొకటి ఢీకొన్నాయి. శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 12...
చాపకింద నీరులా స్వైన్ఫ్లూ
సీజన్ మారినా తగ్గని ప్రభావం
పెరుగుతున్న కోవిద్ 19 అనుమానితులు
కోవిద్ 19, స్వైన్ఫ్లూ పట్ల
నిరంతరం అప్రమత్తంగా ఉంటున్న ఆరోగ్య శాఖ
మనతెలంగాణ/హైదరాబాద్ : ఒక వైపు కోవిద్ 19 వైరస్ అనుమానాలు వణికిస్తుంటే.. చాపకింద...
గన్ మిస్ఫైర్తో కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు
తిర్యాణి: కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని స్థానిక పోలీస్స్టేషన్లో గన్ మిస్ఫైర్తో కానిస్టేబుల్కు తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టిఎస్పిఎస్పికి చెందిన కిరణ్...
పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి తల్లిపై ఆర్మీ జవాను కాల్పులు..
గుంటూరు: పెళ్లికి నిరాకరించిన తన ప్రియురాలి తల్లిపై ఆర్మీ జవాను కాల్పులు జరిపాడు. ఈ ఘటన జిల్లాలోని చెరుకుపల్లి మండలం, నడింపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామానికి...
నడి రోడ్డుపై ఇంజనీరింగ్ విద్యార్థిని కత్తులతో పొడిచి..
లక్నో: ఇంజనీరింగ్ విద్యార్థిని కత్తులతో పొడిచి హత్య చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రశాంత్ సింగ్ అనే బిటెక్ విద్యార్థి (23) తన స్నేహితుడిని కలిసేందుకు...
ప్రమాదంపై కమల్హాసన్ తీవ్రదిగ్భ్రాంతి.. మృతులకు రూ.కోటి చొప్పున పరిహారం
చెన్నై: ఇండియన్ 2 సినిమా సెట్ లో నిన్న రాత్రి జరిగిన భారీ ప్రమాదంపై హీరో కమల్హాసన్ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం జరుగడం దురదృష్టకరమని, ప్రమాదంలో ముగ్గురు స్నేహితులను కోల్పోయామని.....
కమల్ సినిమా షూటింగ్లో ప్రమాదం: ముగ్గురు మృతి
చెన్నై : కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్-2 మూవీ షూటింగ్లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. షూటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ క్రేన్ విరిగిపడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. బుధవారం...
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు
చెన్నై: తమిళనాడులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదాలు జరిగాయి. వేర్వేరు ప్రమాదాల్లో దాదాపు 20మంది మృతి చెందినట్టు సమాచారం. తిరుపూర్ జిల్లాలో ప్రైవేట్ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14...
స్టార్టప్లకు సలాం
కొత్త కంపెనీలకు విశేష ప్రోత్సాహం అందిస్తాం
వైద్యపరికరాల ఉత్పత్తిని గణనీయంగా పెంచదలిచాం
80% పరికరాలు దిగుమతి చేసుకుంటున్నాం
- బయోఆసియా ముగింపు సభలో కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ ః వైద్య పరికరాలు ఉత్పత్తి గణనీయంగా సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం...
మియాపూర్లో కారు భీభత్సం.. ఒకరు మృతి
హైదరాబాద్: నగరంలోని మియాపూర్లో బుధవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద ఘటనలో హోటల్లో కూర్చున్న ఓ...
తండ్రి మృతిని తట్టుకోలేక.. నదిలోకి దూకిన కూతురు
మంచిర్యాల: తండ్రి మృతిని తట్టుకోలేక గోదావరిలో దూకి కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకొస్తుండగా గోదావరి వంతెన వద్దకు రాగానే కూతురు సాయిప్రియ కుటుంబ...
పరిగి పోలీస్స్టేషన్లో యువకుడి ఆత్మహత్యాయత్నం..
వికారాబాద్: జిల్లాలోని పరిగి పోలీస్స్టేషన్లో ఓ యువకుడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఓ యువతి కిడ్నాప్ కేసులో అనుమానంతో హరినాథ్ అనే యువకుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. అయితే,...