Monday, May 27, 2024
Home Search

రైల్వే మంత్రి - search results

If you're not happy with the results, please do another search
Flood problem remove with NSDP

ఎన్‌ఎస్‌డిపితో నగర ముంపు సమస్యకు చెక్

బేగంపేట్ నాలకు ఇరువైపుల రిటైనింగ్ వాల్ సిద్దం అవుతున్న ప్రణాళికలు నగరవాసులపై సమస్యలపై మంత్రి తలసాని ఉన్నతాధికారులపై సమీక్ష మన తెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్‌లో వరద ముంపు సమస్యకు చెక్ పెట్టేందుకు యుద్ద ప్రాతిపదికన ప్రణాళికలు కొనసాగుతున్నాయి. నాలాల...
Winter Session of Parliament from tomorrow

సన్నగిల్లుతున్న సమాఖ్య స్ఫూర్తి!

భారత రాజ్యాంగంలో మన దేశం ప్రస్తావన, రాష్ట్రాల సమాఖ్యగా ఉంటుంది. అందుకే మన రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థకు పెద్ద పీట వేసింది. భారత రాజ్యాంగ వ్యవస్థలో కేంద్ర -రాష్ట్ర సంబంధాలు దేశ పరిపాలనలో...
Minister KTR Fires On BJP Govt over Paddy

ఆత్మవంచన దీక్ష

బిజెపి కొలువుల హామీ ఏ గంగలో... 'బండి'ది 2కోట్ల ఉద్యోగాల కల్పనపై లెక్కచెప్పే దమ్ముందా? కేంద్రం వల్ల రాష్ట్ర యువతకు దక్కిన ఉద్యోగాలెన్ని? ఐటిఐఆర్‌ను రద్దు చేసింది మీరు కాదా? లక్షలాది ఐటి కొలువులకు గండి...
KTR Letter on BJP's Nirudyoga Deeksha

బిజెపిది నిరుద్యోగ దీక్ష కాదు.. ఆత్మవంచన దీక్ష: కెటిఆర్ బహిరంగ లేఖ

హైదరాబాద్: బిజెపికి నిజంగానే చిత్తశుద్ధి  ఉంటే దీక్ష చేయాల్సింది ఇక్కడ కాదు, ఢిల్లీలోని జంతర్ మంతర్ లో చేయాలని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖమంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై...
TS Ministers fires on Central government

కొనకపోతే ఇండియా గేటు ముందు పారబోస్తాం

వారం రోజులుగా కేంద్రం నుంచి స్పందన లేదు రెండు రోజులు సమయం అడిగిన కేంద్ర మంత్రి పీయూష్ మళ్లీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు రాష్ట్రాలు కేంద్రం దయాదాక్షిణ్యాల మీద నడవాలని చూస్తున్నారు అవమానపరిచినవాళ్లు మూల్యం చెల్లించక...
Minister Harish rao fires on Central govt

‘రైతుల ఓట్లు కావాలి’.. వడ్లు అక్కర్లేదా?

మంత్రుల బృందంపై పీయూష్ వ్యాఖ్యలు అభ్యంతరకరం, 70 లక్షల రైతు కుటుంబాలను అవమానించడమే, తక్షణమే క్షమాపణ చెప్పాలి కేంద్రమంత్రిలా కాకుండా రాజకీయ నాయకుడిగా మాట్లాడారు మా ప్రాధాన్యత రైతులు, మీ ప్రాధాన్యత రాజకీయం...
Union Minister said On Renaming Hyderabad As Bhagyanagar

హైదరాబాద్ పేరును ‘భాగ్యనగర్’గా మారిస్తే తప్పేంటి?

రైల్వే శాఖ సహాయమంత్రి ధన్వే ఔరంగాబాద్ పేరును కూడా డిమాండ్ నాగపూర్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారిస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండకూడదని బిజెపి ఎంపి, రైల్వే శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్...
Former Supreme Court judge Nanavati dies

సుప్రీంకోర్టు మాజీజడ్జి నానావతి మృతి

ఢిల్లీ, గుజరాత్ అల్లర్లపై దర్యాప్తు జరిపిన న్యాయమూర్తి న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీజడ్జి జస్టిస్ గిరీశ్‌థకోర్‌లాల్ నానావతి(86) మరణించారు. శనివారం మధ్యాహ్నం 115కు అహ్మదాబాద్‌లోని తన నివాసంలో నానావతి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని ఆయన...
KCR support women

ఆడపడుచులకు కెసిఆర్ అండ

పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి గొప్పవరం ఇంటింటికీ కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మన తెలంగాణ / గద్వాల ప్రతినిధి : శుక్రవారం గ ద్వాల పట్టణంలోని బురదపేట, గంజిపేట, సుంకులమ్మ మెట్టు, భీమ్ నగర్,...

డిస్కంలపై కేంద్రం భారం

గ్రీన్ ఎనర్జీసెస్ పేరుతో బాదుడు పెరిగిన బొగ్గు ధరలు రైల్ రవాణాపై 40 శాతం పెంపు రెన్యుబుల్ ఎనర్జీ పేరుతో అదనపు భారం సీలేరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, కృష్ణపట్నం పిపిఏలతో కుదేలు రాష్ట్రం ఏర్పడే నాటికే 12,185 కోట్ల...
Modi Midnight inspection in Kashi Temple

కాశీ వీధుల్లో అర్ధరాత్రి కాలినడకన మోడీ సంచారం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం తెల్లవారుజామున కాశీలో ఆకస్మిక పర్యటనలు జరిపారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలసి ప్రధాని మోడీ సోమవారం తాను ప్రారంభించిన కాశీ విశ్వనాథ ధామ్‌తోపాటు...
Kurnool police will serve notice to chandrababu

వైసిపి ఎంపిలు రాజీనామా చేయాల్సిందే: బాబు

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి అవకాశవాద రాజకీయాలు చేస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై వైసిపి ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. 25 మంది ఎంపిలను ఇస్తే కేంద్రం మెడలు వంచి...
Indian Railways to Cancel 17 Trains

దేశంలో 37 శాతం డీజిల్ ఇంజన్లతోనే నడుస్తున్న రైళ్లు

న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం రోజుకు సగటున 13,555 రైళ్లు నడుస్తున్నాయని, వీటిలో 37 శాతం రైళ్లు డీజిల్ ఇంజన్లతో నడుస్తున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల...
All states should be treated equally in grain procurement:TRS MPs

ద్వంద్వ నీతి వద్దు

ధాన్య సేకరణలో అన్ని రాష్ట్రాలను ఒకేవిధంగా చూడాలి ఎలాంటి వివక్ష వుండకూడదు పంజాబ్‌లో మొత్తం ధాన్యం సేకరించి, తెలంగాణలో ఎందుకు అలా చేయడం లేదు : పార్లమెంట్‌లో నిలదీసిన కెకె ధాన్యం సేకరించాలని 60రోజులుగా కోరుతున్నా కేంద్రం...
World is once again trembling with fear of Covid 19 new variant Omikron

ఒమిక్రాన్ దడ

  వేగంగా వ్యాపించే లక్షణాలున్న కొత్త కొవిడ్ వేరియెంట్‌పై ప్రపంచమంతటా అప్రమత్తత ఆందోళనకర వేరియెంట్‌గా వర్గీకరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటివరకు దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బోట్స్‌వానా, ఇజ్రాయెల్, బెల్జియంలలో వెలుగుచూసిన కేసులు డెల్టా కంటే...
Uninterrupted rains in Andhra Pradesh

సీమ జలవిలయం

16 మంది మృతి, 70 మంది గల్లంతు చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలలో ఎడతెరిపి లేని వర్షాలు ఆర్‌టిసి బస్సు మునిగిపోయి ముగ్గురు దుర్మరణం, కొట్టుకుపోయిన నందలూరు రాజంపేట రైల్వే ట్రాక్, హెలికాఫ్టర్...
CMs of southern states meet in Tirupati today

‘కేంద్రం దృష్టికి’ విభజన హామీలు

తిరుపతిలో నేడు దక్షిణాది రాష్ట్రాల సిఎంల భేటీ రాష్ట్రం నుంచి హాజరుకానున్న హోం మంత్రి మహమూద్ అలీ వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు...
Minister Harish Rao hot comments on Kishan reddy

అబద్ధాల కిషన్‌రెడ్డి

బీబీనగర్ ఎయిమ్స్‌కు రాష్ట్రం స్థలం ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తున్న కేంద్రమంత్రి ఎయిమ్స్‌కు 24ఎకరాల స్థలంతో పాటు భవనం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, జిఒను కూడా విడుదల చేసింది మీడియా ఎదుట ఆరోపణ చేసే...
Errabelli inspected Warangal Vijayagarjana Sabha place

వరంగల్ విజయగర్జన సభ…. స్థలాన్ని పరిశీలించిన ఎర్రబెల్లి

వరంగల్: సిఎం కెసిఆర్ దిక్షా దీవస్ సందర్భంగా వరంగల్ నగర పరిధిలోని దేవన్నపేట శివారులో విజయగర్జన సభను నిర్వహించేందుకు టిఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈనెల 29న సుమారు 10 నుండి 12 లక్షల...
land registration rates set up in Telangana from Aug 1!

ఇక నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యత డిప్యూటీ తహసీల్దార్‌లకే !

రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు పాత విధుల్లోకి తహసీల్దార్‌లు ? మనతెలంగాణ/హైదరాబాద్:  ఇక నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలను డిప్యూటీ తహసీల్దార్‌లకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రెండు, మూడు రోజుల్లో...

Latest News