Home Search
ఉత్తరప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
హత్రాస్లో మరో దారుణం..
ఉత్తరప్రదేశ్: హత్రాస్లో 19 ఏళ్ల దళిత యువతిపై అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం విదితమే. సరిగ్గా నెలరోజుల క్రితం జరిగిన ఆ యువతి ఘటన మరువకముందే అదే ప్రాంతంలో ఇదే...
దసరా నుంచి పనులు
15న నూతన సచివాలయానికి టెక్నికల్ బిడ్డింగ్
16 లేదా 19న టెండర్లు ఫైనల్, బరిలో 5 కంపెనీలు
నిర్మాణ వ్యవధిని పెంచాలని గుత్తేదారుల విజ్ఞప్తి
మన తెలంగాణ/హైదరాబాద్: నూతన సచివాలయ నిర్మాణానికి సంబంధించిన టెండర్లను ఈనెల 16వ...
అరుదైన లక్షణం
కొన్ని సందర్భాల్లోనైనా, ఒకరిద్దరైనా పార్టీలకతీతంగా మానవత్వాన్ని ప్రదర్శించడం భరించరాని ఉక్కపోతలో చల్లని గాలి వీచినట్టుటుంది. ఊహించని చోటి నుంచి మానవతా స్పందనలు రావడం ఆశ్చర్యాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లాలో మనీషా...
‘జై జవాన్- జై కిసాన్’ స్ఫూర్తి ప్రదాత శాస్త్రి
సామాన్య కుటుంబంలో జన్మించి, సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి, నైతిక బాధ్యత గల మంత్రిగా, రాజనీతి గల ప్రధానిగా, భారత దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తిగా చరిత్రలో నిలిచిన లాల్ బహుదూర్...
సంపాదకీయం: నిర్దోషులు
కొన్ని పరిణామాలకు వ్యాఖ్యానం అవసరముండదు. దానిని అవే నుదుట రాసుకొని పుడతాయి. స్థల కాలాల నేపథ్యమే అలా చేయిస్తుంది. దాదాపు 28 ఏళ్ల క్రితం సునామీ మాదిరిగా, పెను గాలివానలా దేశాన్ని కుదిపేసి...
‘రేపిస్టులను పబ్లిక్లో షూట్ చేయాలి’: కంగనా రనౌత్
ముంబై: రేపిస్టులను బహిరంగంగా కాల్చిపారేయాలని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ అన్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని హత్రస్లో ఓ 20 ఏళ్ల యువతిపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటనపై ట్వీట్టర్...
మీరట్లో ఢిల్లీ నిర్భయ ఘట్టం
వీధుల్లోకి విసిరేసిన దారుణం
కండక్టర్ డ్రైవర్ల వికృత విధినిర్వహణ
లక్నో : ఉత్తరప్రదేశ్లో దారుణరీతిలో ఢిల్లీ నిర్భయ ఘట్టం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని మీరట్లో పరుగులు తీస్తున్న బస్సులో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది....
కేంద్రం గుండెల్లో బంద్ బాంబు !
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం మీద ఉన్న భ్రమలను పోగొట్టటంలో ఇప్పటి వరకు ప్రతిపక్షాలకు సాధ్యం కాలేదని చెప్పుకొనేందుకు సంకోచించాల్సిన అవసరం లేదు. జనంలో కిక్కు అలా ఉన్నపుడు ఒక్కోసారి సాధ్యం కాదు...
విప్లవాత్మక అధ్యాయం
భూ రిజిస్ట్రేషన్లు, హక్కుల మార్పిడిలో విప్లవాత్మక అధ్యాయం
రెవెన్యూలో అవినీతి, వివాదరహిత పాలనకు శ్రీకారం
మంగళవారంతో పాత చట్టానికి పాతర బుధవారం నుంచి
కొత్త చట్టంతో రైతులకు అన్ని బాధల నుంచి విముక్తి
మనతెలంగాణ/హైదరాబాద్: కొత్త రెవెన్యూ...
బహుజనుల బతుకుల్లో వెలుగెన్నడు?
వ్యక్తిగత ఆరాధనతో ఎవరి దగ్గరా బానిసలుగా బ్రతకవద్దని’ డా. బి.ఆర్. అంబేడ్కర్ అణగారిన వర్గాల వారి నుద్దేశించి పలుమార్లు చెప్పారు. దేశంలో దాదాపు 85% మంది బహుజనులున్నారు. రిజర్వేషన్ల పెంపు, రాజ్యాధికార సాధన...
ఫోటో స్టూడియోకు వెళ్తుండగా బాలికపై సామూహిక అత్యాచారం
బరేలీ: 15 ఏళ్ల బాలిక ఫోటో స్టూడియో నుంచి పాస్పోర్టసైజ్ ఫోటో తీసుకెళ్తుండగా ఆమెపై నలుగురు యువకులు అత్యాచారం చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సిబి...
జాతీయ క్రీడా దినోత్సవం ఒక మహా ప్రహసనం!
హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్. భారత హాకీ ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచ మంతటా చాటి చెప్పి దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళిన ఘనత మేజర్ ధ్యాన్చంద్దే. ఆయన జన్మదినమైన ఆగస్టు 29న జాతీయ...
ఒక్కరోజే 75వేల పాజిటివ్ కేసులు
33 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో 60 వేలు దాటిన మరణాలు
25 లక్షలు దాటిన రికవరీలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా నిత్యం 60 వేలకు పైగా...
29 లక్షలు దాటిన కరోనా కేసులు
29 లక్షలు దాటిన కరోనా కేసులు
24 గంటల్లో 68,898 కొత్త కేసులు,983 మరణాలు
54,849కు చేరిన మరణాలు
ఒక్క రోజే రికార్డు స్థాయిలో 62 వేల మంది డిశ్చార్జి
21.5 లక్షలు దాటిన రికవరీలు
74.30 శాతానికి పెరిగిన...
యుపి బిజెపి ఎంఎల్ఎ కన్నుమూత
లక్నో: ఉత్తరప్రదేశ్ డియోరియా జిల్లా సదర్కు చెందిన బిజెపి ఎంఎల్ఎ జనమేజయ సింగ్ (75) కన్నుమూశారు. పేస్మేకర్ అమరుస్తుండగా గుండెపోటుతో ఆయన చనిపోయినట్టు మనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయనను చికిత్స...
యుపిలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు హైజాక్
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో 34 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సును దుండగులు హైజాక్ చేశారు. ఈ సంఘటన ఆగ్రాలోని ఠానా మాల్పురా ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న...
13 ఏండ్ల బాలికపై అత్యాచారం, హత్య
లక్నో: 13 ఏళ్ల బాలికపై అత్యాచారం, ఆపై హత్య చేసిన దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ జిల్లా ఇసానగర్లో చోటుచేసుకుంది. గోళ్లతో బాలిక కనుగుడ్లు పెకలించి, నాలుక కోసి, చున్నీతో ఉరివేసి బాలిక చనిపోయాక...
అవాస్తవికమైన విద్యావిధానం
34 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విద్యా విధానం గతంలోని విధానాల వలెనే క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం, విధానంలో పేర్కొన్న ఉన్నత ఆశయాల అమలుకు...
జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా మనోజ్ సిన్హాను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేేశారు. ఇప్పటివరకు లెఫ్టెనెంట్ గవర్నర్ గా ఉన్న గిరీష్ చంద్ర ముర్మ...
39 వేలు దాటిన కరోనా మరణాలు
దేశంలో కొత్తగా 52,509 మందికి పాజిటివ్
24 గంటల్లో 857 మంది మృతి
కరోనా కేసుల్లో కోలుకున్న వారి సంఖ్య 67.19 శాతం ఎక్కువ
బుధవారం ఒక్క రోజే రికార్డుస్థాయిలో 51,706 డిశ్చార్జి
న్యూఢిల్లీ: దేశంలో...