Home Search
ఉత్తరప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
వైద్యులే ప్రాణ రక్షకులు
లాక్డౌన్తో దేశంలో వేల మంది నిరుద్యోగులయ్యారు. లక్షల కార్మికులకు, శ్రమ జీవులకు ఉపాధి లేకుండాపోయింది. ఉద్యోగులకు జీతం సగం కోత పడింది. సీనియర్ సిటిజన్లయిన పెన్షనర్లకు కూడా సగం పెన్షన్ కోత పడింది....
తెలంగాణలో రానున్న ఐదు రోజులపాటు వర్షాలు..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతుపవనాల చురుగ్గా కదులుతుండడంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని...
ఎనిమిదేళ్లలో 750 పులులను కోల్పోయిన దేశం
మరణాల్లో మధ్యప్రదేశ్ ప్రథమస్థానం
న్యూఢిల్లీ : వేట, ఇతర కారణాల వల్ల గత ఎనిమిదేళ్లలో దేశంలో 750 పులులు మృతిచెందాయి. అన్ని రాష్ట్రాల కన్నా మధ్యప్రదేశ్లో ఎక్కువ సంఖ్యలో 173 వరకు పులులు మృతి...
ఆరోగ్య భారతానికి క్షీర విప్లవం!
ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్) ప్రపంచ వ్యాప్తంగా 1 జూన్ రోజున ప్రపంచ క్షీర దినాన్ని ఘనంగా 2001 నుండి ప్రతి ఏటా నిర్వహిస్తున్నది. మానవాళికి...
కార్మిక చట్టాల్లో మార్పులు!
12 గంటల పాటు విధులు
వారంలో రెండు రోజుల పాటు సెలవు
ప్రతి 50 మంది కార్మికులకు ఒక ఆరోగ్య కార్యకర్త
ఎప్పటికప్పుడు ఆరోగ్యంపై ప్రభుత్వానికి అప్డేట్
మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేసిన అనంతరం కార్మిక చట్టాల్లో...
కరోనా ఉక్కిరిబిక్కిరి నుంచి ఉపశమనం
జైళ్ల నుంచి ఖైదీల విడుదల ఆరంభం
సుప్రీంకోర్టు చురకలతో కదలిక
జైళ్లలో రద్దీ మధ్య వైరస్ భయాలు
న్యూఢిల్లీ : ఖైదీలతో కిక్కిరిసి ఉండే జైళ్లలో ప్రస్తుత కరోనా వైరస్ తీవ్రసవాలును విసిరింది. ఖైదీల...
మనమే మాయం చేశాం.. సిగ్గుతో తలదించుకోవాలి
యుపి ప్రమాదంలో వలస కూలీల మృతిపై ఆనంద్ మహింద్ర ఆవేదన
ముంబయి: కరోనా వైరస్ సంక్షోభ సమయంలో ఉత్తరప్రదేశ్లో శనివారం జరిగిన ఘోర దుర్ఘటనలో 24 మంది వలస కార్మికులు దుర్మరణం పాలవడంపై ప్రముఖ...
యుపిలో ఘోర రోడ్డుప్రమాదం: 23మంది మృతి
ఔరయ: ఉత్తరప్రదేశ్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఔరాయ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 23మంది వలస కూలీలు చనిపోయారు.మరో 15మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు....
కరోనా కేసుల్లో చైనాను దాటేశాం
దేశవ్యాప్తంగా 85వేలు దాటిన వైరస్ బాధితులు
చైనా కేసులు 82,933
2,649 మంది వైరస్కు బలి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా కేసులు మాత్రం పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో...
రోడ్డు ప్రమాదంలో 8 మంది వలస కూలీలు మృతి
భోపాల్: బస్సు-ట్రక్కు ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది వలస కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని గునా జిల్లా కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వలస...
ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు వలస కూలీలు మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోగా... మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మామిడిపండ్ల లోడుతో...
ప్రజలను కాపాడేందుకు వెళ్లి ప్రాణార్పణ
మృతులలో రాష్ట్రీయ రైఫిల్ కల్నల్ , మేజర్
8 గంటల పాటు సాగిన సంఘర్షణ
శ్రీనగర్ : ఉత్తర కశ్మీర్లో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో రాష్ట్రీయ రైఫిల్స్ దళాధినేత అయిన కల్నల్, ఓ మేజర్...
“భయం” కరోనా
ఒక్క రోజే కొత్తగా 2441 కేసులు ఇప్పటిదాకా ఇదే అత్యధికం 38,000కు చేరువైన మొత్తం కేసులు మరో 71మంది వైరస్కు బలి మొత్తం మరణాల సంఖ్య 1,223 వెయ్యికి పైగా కేసులున్న రాష్ట్రాలు...
ఎన్నో కొత్త పాఠాలు
స్వావలంబన, ఆత్మస్థైర్యం నేర్పిన కరోనా
బాగా పారిన ‘దో గజ్కీ దూర్’
కరోనాతో గ్రామీణ జనం పోరు
గ్రామ సర్పంచ్లతో వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని మోడీ
న్యూఢిలీ: కరోనాను ఎదుర్కొవడంలో గ్రామీణ భారతం సమున్నత...
అదృశ్య పాజిటివ్లే అసలు సవాల్
లక్షణాలున్న కేసుల కన్నా లక్షణాలులేని కేసులే ఎక్కువ
గుర్తించడం సమస్యగా మారిందంటున్న వైద్య వర్గాలు
రాష్ట్రంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యశాఖ వర్గాలు ఇప్పుడున్న సవాలక్ష సవాళ్లకు తోడు సరికొత్త వింత సవాలును ఎదుర్కొంటున్నాయి....
మర్కజ్ పాయె.. దేవ్బంద్ వచ్చె!
నిజాముద్దీన్ తరహాలో యుపిలోని ప్రార్థనా స్థలికి రాష్ట్రం నుంచి 100 మంది?
వెళ్లి వచ్చిన నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నలుగురికి కరోనా
మిగతా వారి ఆచూకీ కోసం పోలీసుల ముమ్మర గాలింపు
మనతెలంగాణ/హైదరాబాద్ :...
లాక్డౌన్ లేకుంటే 8.2 లక్షల కేసులు
పటిష్ట చర్యలతో గణనీయంగా తగ్గిన కేసులు : కేంద్రం
భయపెడుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ
24 గంటల్లో దేశంలో 1024 కొత్త కేసులు, మరణాలు 40
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించకపోతే ఏప్రిల్ 15నాటికి భారతదేశంలో 8.2...
తబ్లీఘీ: లౌకికవాదుల తప్పులు
ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లీఘీ జమాఅత్ సమావేశం వల్ల ప్రజారోగ్యానికి వాటిల్లిన నష్టం మన ముందుకు వచ్చింది. ఈ విషయంలో మనం స్పష్టంగా అర్థం చేసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ అవకాశాన్ని...
4 రోజుల్లో రెట్టింపు
నిజాముద్దీన్ పాజిటివ్లతో వేగంగా పెరిగిన కేసుల సంఖ్య
దేశవ్యాప్తంగా 3,577 దాటిన కరోనా బాధితులు, మృతులు 83
మహారాష్ట్రలో అత్యధికంగా 690, మధ్యప్రదేశ్లో
ఓ విందుకు వెళ్లిన 1500 మందితో పాటు వారితో సన్నిహితంగా మెలిగిన...
దీర్ఘకాలిక రోగాలుంటే అర్ధాయుష్షే!
తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి శాపంగా కరోనా
ధూమపానం, మద్యం సేవించేవారిపై తీవ్ర ప్రభావం
55 దాటిన వారికి జాగ్రత్తలు తప్పనిసరి
మృతుల్లో పురుషులే అధికం
మన తెలంగాణ/హైదరాబాద్ : దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కరోనా తోడవుతుందా...