Home Search
రైతు - search results
If you're not happy with the results, please do another search
ఎగసిపడే గోదారికి కొండపోచమ్మ పేరు
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా నిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లను చేర్చే (పంప్ చేసే) అపూర్వ ఘట్టం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చేతుల మీదుగా...
వరించి.. పోషించి
దేశానికి తిండిపెట్టిన తెలంగాణ
జాతీయ నిల్వలకు తల వాటా ఇక్కడి నుంచే
యాసంగి వరి సేకరణలో 63% తెలంగాణ నుంచే
సేకరించిన 83.01 లక్షల టన్నుల్లో ఇక్కడి నుంచి వచ్చింది 52.23ల.టన్నులు
రైతులు పండించిన ప్రతి గింజనూ తెలంగాణ...
శరవేగంతో నగరాభివృద్ధి: మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: అన్ని రంగాల్లో రాష్ట్రాభివృద్ధే లక్షంగా వినూత్న కార్యక్రమాలు నిర్వర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం మున్ముందుకు దూసుకుపోతోంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా ఉన్నందున హైదరాబాద్ను ట్రాఫిక్ రహితంగా మార్చాలని ప్రభుత్వం...
ముగింపు దశకు ధాన్యం కొనుగోళ్లు
86 శాతానికి చేరిన కొనుగోళ్లు
ఒకే రోజు రూ. 600 కోట్లు విడుదల
పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి బుధవారం ఒక్కరోజే రూ. 600...
మిడుతల దండుతో ఆదిలాబాద్కు ముప్పు..
మన తెలంగాణ/నిర్మల్: ప్రస్తుతం దేశం మొత్తం కరోనా వైరస్తో పోరాడుతున్న సమయంలో మూలిగె నక్కపై తాటికాయ పడ్డట్లు అనే చందంగా మరో ముప్పు మిడతల రూపంలో రానుంది. ఇప్పటికే ఈ మిడతలు ఉత్తరాదిలో...
వ్యవసాయం దండగకాదు పండగ: ఎర్రబెల్లి
జయశంకర్ భూపాలపల్లి: వ్యవసాయం దండగకాదు పండగ అని సిఎం కెసిఆర్ నిరూపించారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. నియంత్రిత సాగు విధానంపై మంత్రి ఎర్రబెల్లి సమీక్షలు జరిపారు. ఈ...
విద్యుత్ షాక్ తో 15 గేదెలు మృతి
మన తెలంగాణ/జగిత్యాలః గాలివానకు తెగిపడ్డ విద్యుత్ తీగ.. 15 మూగజీవుల పాలిట మృత్యుపాశమైంది. ఈ విషాద సంఘటన జిల్లాలోని రాయికల్ మండలం రామాజీపేట గ్రామంలో మంగళవారం జరిగింది. అధికారులు, గ్రామస్తుల కథనం మేరకు...
కోనసీమ, గోదావరి జిల్లాలకు ధీటుగా తెలంగాణ పల్లెలు..
మన తెలంగాణ /సిరిసిల్ల: తెలంగాణలోని ప్రతిపల్లెకు రానున్న రోజుల్లో కోనసీమ, గోదావరి జిల్లాలకు ధీటుగా నీటిని అందించి అద్భుతమైన పంటలు పండించి, తెలంగాణ పల్లెలు బంగారు పల్లెలుగా మారుస్తామని పురపాలక, ఐటి శాఖల...
ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు కెసిఆర్…
రాజన్న సిరిసిల్ల: ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు సిఎం కెసిఆర్ అని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మంత్రులు, కెటిఆర్, నిరంజన్ రెడ్డి మంగళవారం పర్యటించారు....
లోకల్ మంత్రం మాటవరసకేనా!
మే 12వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలోనే 20 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీ గురించి చెప్పారు. కరోనా మహమ్మారిని నియంత్రించడానికి లాక్డౌన్ విధించారు....
పవన్ కల్యాణ్తో బండి సంజయ్ భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్తో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్లోని పవన్కల్యాణ్ వ్యక్తిగత కార్యాలయంలో ఇద్దరు నేతలు సోమవారం భేటీ అయ్యారు. ఎపిలో బిజెపితో...
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక సురవరం ప్రతాపరెడ్డి
తెలంగాణ వైతాళిక తేజోమూర్తులలో సురవరం ప్రతాపరెడ్డి గారు అగ్రేసరులు. ఆయన ప్రతిభ బహుముఖీనమైనది. ముఖ్యంగా ఆయన ప్రతిభావాహిని సాహిత్య, సామాజిక, రాజకీయ రంగాలలో ప్రవహించిన త్రివేణి సంగమం. సాహిత్యంలో ఆయన చేపట్టని ప్రక్రియ...
సాగు లాభసాటిగా మారాలి: మంత్రి హరీశ్
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో నియంత్రిత వ్యవసాయసాగు విధానంపై జిల్లాస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.... సాగు లాభసాటిగా...
‘మన్రేగా’ ద్వారా మరిన్ని పనులు!
ఆపదలు దాపురిస్తేగాని ఆపద్బాంధవులెవరో తేటతెల్లం కాదు. సంక్షోభాల్లోనే ఆదుకునే హస్తాల జాడ తెలుస్తుంది. ఎడ, తెరిపి లేకుండా దాదాపు రెండు మాసాలుగా కొనసాగుతున్న పట్టపగటి చిమ్మ చీకటి వంటి కరోనా లాక్డౌన్ దేశమంతటా...
45 బస్తీ దవాఖానలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు: తలసాని
మన తెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ నగరంలో ఈనెల 22న 45బస్తీదవాఖానలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రకటించారు. బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ హైదరాబాద్ జిల్లాలో 22,...
ఆ పంటలను మాత్రమే వేయాలి: సబితా
హైదరాబాద్: ప్రభుత్వం సూచించిన పంటలను మాత్రమే రైతులు వేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. వర్షాకాలంలో రైతులు మొక్కజొన్న పంటలు వేయొద్దని సూచించారు. మార్కెట్లో...
దుబ్బాకలో అన్ని చెరువులను నింపుతాం: హరీష్ రావు
హైదరాబాద్: ఈ వర్షాకాలంలోపు దుబ్బాకలోని అన్ని చెరువులను నింపుతామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. అసన్ మీరాపూర్ వద్ద ప్యాకేజీ 12 డిస్ట్రిబ్యూట్ కెనాల్తో పాటు దుబ్బాకలోని పలు చెరువులు...
మన ఉత్పాదనలు చైనా, అమెరికాలను అధిగమించాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: మన ఉత్పాదనలు చైనా, అమెరికాలను అధిగమించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నీరంజన్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా చారిత్రక మార్పుకు ముఖ్యమంత్రి కెసిఆర్ శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు. నూతన...
ఇలా ‘సాగు’దాం
నియంత్రిత పంటలకు జిల్లాలవారీ వ్యవసాయ కార్డులు
అమలు బాధ్యత కలెక్టర్లకు
సిద్ధమైన పంటల పటం
ఆమోదించిన సిఎం?
వరి విస్తీర్ణంలో 95వేల ఎకరాలు మైనస్!
పత్తి 10లక్షల ఎకరాలు అధికం!
అన్ని జిల్లాల్లోనూ పెరగనున్న కంది సాగు
మన తెలంగాణ/హైదరాబాద్ : నియంత్రిత...
ప్రజాస్వామ్యమా, రాచరికమా?
కప్పం కట్టి కాలు మొక్కే సామంత రాజ్యాలకు, ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకు తేడా తెలియని ఫ్యూడల్ దురహంకార ప్రదర్శనలో ప్రధాని మోడీ ప్రభుత్వం అలనాటి నిరంకుశ చక్రవర్తులకంటే మూడాకులు ఎక్కువే చదువుకున్నది....