Thursday, May 16, 2024
Home Search

ఎన్ కౌంటర్ - search results

If you're not happy with the results, please do another search

తమిళనాడు లాకప్ మరణాలు

  లాకప్ మరణాలు పోలీసులు చేసే హత్యలేనని చాలా కేసుల్లో పదేపదే నిర్ధారణ అవుతున్నది. చట్టం అనుమతి లేకుండా క్రూరంగా హింసించడం, దాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోడంలో సామాన్యుల కంటే పోలీసులదే పైచేయి...
Arrest of two terrorists in gang of drug traffickers

మాదక ద్రవ్యాల ముఠా గుట్టు రట్టు : ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు

  శ్రీనగర్ : ఆర్మీ, కుప్వారా పోలీస్ సంయుక్తంగా శనివారం మాదకద్రవ్యాల ముఠా కార్యకలాపాలను ఛేదించగలిగారు. దీంతో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరి నుంచి ఆయుధాలు, మందుగుండుతోపాటు రూ.65 కోట్ల...
8 militants killed in Kashmir by security forces

పొగపెట్టి.. బైటికి రప్పించి..

  కశ్మీర్‌లో 8మంది మిలిటెంట్లను మట్టుబెట్టిన బలగాలు శ్రీనగర్ : జమ్మూ, కశ్మీర్‌లో గత 24 గంటల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో భద్రతా దళాలు ఎనిమిది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లాలోని పాంపోర్,...
Eight terrorist dead in Encounter at Jammu Kashmir

24 గంటల్లో 8 మంది తీవ్రవాదులు హతం

  శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లో గత 24 గంటల్లో ఎనిమిది మంది తీవ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా అవంతి పూరాలో ముగ్గురు తీవ్రవాదులు, షోపియాన్ జిల్లాలో ఐదుగురు తీవ్రవాదులు హతమయ్యారు....
India strong relationship with Nepal

చైనాతో వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకుంటాం: నరవాణే

ఢిల్లీ: చైనా-భారత్ సరిహద్దులో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని సైన్యాధిపతి ముకుంద్ నరవాణే తెలిపారు. చైనాతో వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని వివరించారు. ఇప్పటికే ఇరు దేశాల నుంచి అధికారుల స్థాయిలో చర్చలు ప్రారంభించామని,...

ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రమే గాంధీకి పంపించాలి: ఈటల

ప్రతి ఆసుపత్రిలో జ్వర, ఇతర సమస్యల ఓపీలు వేర్వేరుగా ఉండాలి వైరస్ తీవ్రత తక్కువ ఉన్న వారిని జిల్లా ఆసుపత్రుల్లోనే ఐసొలేట్ చేయాలి కరోనాతో పాటు సీజనల్ వ్యాధులపై దృష్టి పెట్టాలి జిల్లా వైద్యాధికారులకు వీడియో కాన్ఫరెన్స్‌లో...
4 Terrorists killed by Security Forces in Shopian Encounter

మరో నలుగురు ఉగ్రవాదులు హతం..

శ్రీనగర్‌ః జముకాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో భద్రతా దళాలు సోమవారం తెల్లవారుజామున జరిపిన ఎన్‌కౌంటర్‌లో మరో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. దీంతో 24 గంటల్లో తొమ్మిది మంది తీవ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి....

ఆత్మగౌరవ జెండా ఎగిరిన రోజు..!

జూన్ 2 తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవ జెండాను ఎగేరేసిన రోజు. స్వయంపాలన జెండా ఎత్తిన రోజు. దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిన రోజు. తెలంగాణ అనే పదం వింటేనే వైబ్రేషన్ ఒక...
CRPF Jawans donated blood to Naxalite

నక్సలైట్‌కు సిఆర్‌పిఎఫ్ జవాన్ల రక్తదానం

  న్యూఢిల్లీ : జార్ఖండ్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ నక్సలైట్‌కు తమ జవాన్లు రక్తదానం చేశారని సిఆర్‌పిఎఫ్ అధికారులు తెలిపారు. గురువారం వెస్ట్ సింగ్‌భూమ్ జిల్లా మన్మార్‌తేబో అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో...
Hizbul Commander

హిజ్బుల్‌కు చావుదెబ్బ

  టాప్ కమాండర్ నైకూ హతం ఉగ్రవాదంపై పోరులో సైన్యం భారీ విజయం ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉగ్రవాదం వైపు... కశ్మీర్ లోయలో మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేత శ్రీనగర్: ఉగ్రవాదంపై పోరులో మన భద్రతా దళాలు మరో భారీ విజయాన్ని...

29 దాకా లాక్‌డౌన్

రాష్ట్రంలో మరోసారి పొడిగింపు కేంద్రం సడలింపులు నేటి నుంచి అమలు, కర్ఫూ యథాతథం 15న లాక్‌డౌన్‌పై మళ్లీ సమీక్షిస్తాం, ప్రజా రవాణాపై అప్పుడే నిర్ణయం ఆగస్టులో వ్యాక్సిన్ అదే జరిగితే మనమే దేశానికి ఆదర్శం కరోనా కొత్త కేసులు 11...

ప్రజలను కాపాడేందుకు వెళ్లి ప్రాణార్పణ

    మృతులలో రాష్ట్రీయ రైఫిల్ కల్నల్ , మేజర్ 8 గంటల పాటు సాగిన సంఘర్షణ శ్రీనగర్ : ఉత్తర కశ్మీర్‌లో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్ దళాధినేత అయిన కల్నల్, ఓ మేజర్...
supreme court , kamal nath

బలపరీక్షపై స్పీకర్, గవర్నర్‌లకు సుప్రీం నోటీసులు

  న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో తక్షణమే బలపరీక్ష చేపట్టాలని బిజెపి ఎంఎల్‌ఎలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం, స్పీకర్, గవర్నర్‌లకు మంగళవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది....

ఆడపిల్లకు జన్మనిచ్చిన దిశ నిందితుని భార్య

  హైదరాబాద్‌ : సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితుడు, ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన చెన్నకేశవులు భార్య రేణుకా శుక్రవారం నాడు ఆడపిల్లకు జన్మనిచ్చింది. దిశ కేసులో నిందితుడిగా ఉన్న చెన్నకేశవులు ఎన్‌కౌంటర్ సమయంలోనే...
Chandrababu

విశాఖలో బాబు ‘నారా’జ్

జై విశాఖ అనాలంటూ నిరసన కారుల ఆందోళన బాబు ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ నినాదాలు ఐదు గంటలపాటు బాబుకు నిరసన సెగ పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన బాబు సెక్షన్ 151 కింద నోటీసులు.. ముందస్తు అరెస్ట్ పోలీసులపై...

నయీం కుటుంబ సభ్యులకు ఐటి నోటీసులు

  బినామీలకు కూడా? బినామీలకు సైతం ఐటి అధికారుల నోటీసులు ? ఆస్తుల అటాచ్‌మెంట్‌కు రంగం సిద్ధం సిట్ విచారణలో వెలుగుచూసిన రూ.2,000 కోట్లు మనతెలంగాణ/యాదాద్రిభువనగిరి, (హైదరాబాద్) : గ్యాంగ్‌స్టర్ నయీమ్ కుటుంబసభ్యులకు మంగళవారం నాడు ఐటి శాఖ నోటీసులు...

ఇకపై రైలు టికెట్స్ అన్నీ ఆన్‌లైన్‌లోనే

  హైదరాబాద్ ః దేశ వ్యాప్తంగా తొలి దశలో సుమారు వంద మార్గాల్లో 150 ప్రైవేటు రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్లు ఏడాదిలోనే అందుబాటులోకి వస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 11 మార్గాల్లో...

మానుకోటలో యువతిపై నిర్భయ తరహా గ్యాంగ్ రేప్

  మహబూబాబాద్ : మహబూబాబాద్ మండలం అమనగల్ గ్రామ శివారులోని ఓ మామిడి తోడలో నిర్భయ తరహాలో గ్యాంగ్ రేప్ జరిగింది. ఆరుగురు యువకులు మతి స్థిమితం సరిగాలేని ఓ యువతి(20)పై శుక్రవారం రాత్రి...

సిఎఎపై షహీన్‌బాగ్ నిరసన ఓ కుట్ర

  సామరస్యానికి హానిచేసే రాజకీయ పన్నాగం ఢిల్లీలో సిఎఎ వ్యతిరేక షహీన్‌బాగ్, జామియా మిలియా ఆందోళనలపై ప్రధాని మోడీ ఆగ్రహం కాంగ్రెస్, ఆప్‌లపై తీవ్ర విమర్శ న్యూఢిల్లీ: సీలంపూర్, జామియా నగర్, షహీన్ బాగ్‌లలో జరుగుతున్న ‘కా’ వ్యతిరేక...
Nirbhaya convicts

నిర్భయ దోషుల ఉరిపై ఉత్కంఠ

   తీర్పు రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు  దిశ హత్యాచారం నిందితుల ఎన్‌కౌంటర్‌ను ప్రస్తావించిన కేంద్రం  ఆలస్యం చేస్తే న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందని వాదన  దోషులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారన్న సొలిసిటర్ జనరల్  తోసిపుచ్చిన దోషుల తరఫు...

Latest News