Home Search
చికిత్స పొందుతూ మృతి - search results
If you're not happy with the results, please do another search
కూతురుతో మాట్లాడుతున్నాడని.. యువకుడిపై దాడి
అమరావతి: గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరులో బుధవారం దారుణం చోటుచేసుకుంది. కూతురుతో మాట్లాడుతున్నాడని ఒక యువకుడిపై కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో యువతి కుటుంబీకులు యువకుడి కాళ్లు, చేతులను...
మాజీ మంత్రి ఎంఎస్ఆర్ కన్నుమూత
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం.సత్యనారాయణరావు(87) కన్నుమూశారు. నిమ్స్లో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామును 245 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు....
దర్శకుడు సాయి బాలాజీ ప్రసాద్ కన్నుమూత
హైదరాబాద్: దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతుంది. లక్షలాది పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్తో సినీ పరిశ్రమ మరోసారి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికే చాలా మంది సినీ...
జస్టిస్ మోహన్ శాంతనగౌడర్ కన్నుమూత
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మోహన్ ఎం.శాంతనగౌడర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 62 ఏండ్లు. జస్టిస్ మోహన్...
‘శంషాబాద్’ ప్రమాదంపై ముగిసిన దర్యాప్తు.. కానిస్టేబుల్ అరెస్ట్
మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ వద్ద కారును తప్పించబోయి లారీ బోల్తాపడిన ఘటనలో ఆదివారం ఆరుగురు మృతి చెందగా చికిత్స పొందుతూ మంగళవారం మరో యువకుడు మృతి చెందాడు. దీంతో ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య...
రూ.50 ఇవ్వలేదని.. తండ్రిని చంపిన కొడుకు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. రూ .50 ఇవ్వలేదనే కోపంతో 70 ఏళ్ల తండ్రిని కొడుకు కత్తితో పొడిచి పారిపోయాడు. స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తండ్రి...
ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు కన్నుమూత
మనతెలంగాణ/హైదరాబాద్: నిమ్స్ మాజీ డైరెక్టర్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ కాకర్ల సుబ్బారావు(96) కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. అనారోగ్య కారణంగా గత నెల రోజుల క్రితం నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో...
ఖర్భుజ తిన్నారు… కన్నుమూశారు….
అంతర్గామ్: పెద్దపల్లి జిల్లా అంతర్గామ్ మండలం విస్సంపేటలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం విష ఆహారం తిని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్రామస్థులు వారిని ఆస్పత్రికి తరలించారు....
వైసిపి ఎంఎల్ఎ వెంకట సుబ్బయ్య కన్నుమూత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం ఎంఎల్ఎ డా. వెంకట సుబ్బయ్య ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అస్వస్థతకు గురికావడంతో కడపలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని కుటుంబ...
సద్దాం హుస్సేన్ స్ఫూర్తి…. అత్తింటివారిని ఫిష్ కర్రీతో ఫినిష్…
ఢిల్లీ: అల్లుడు చేపల కూరలో విషం కలిపి అత్తింటి వారికి పెట్టడంతో అత్త, మరదలు చనిపోయిన సంఘటన ఢిల్లీలో జరిగింది. ఈ ఘటనలో మామ, భార్య, పనిమనిషి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పోలీసులు...
కారుపై కుప్పకూలిన విమానం
ఫ్లోరిడా: అమెరికా ఫ్లోరిడాలో ఓ విమానం మంగళవారం రోడ్డుపై కుప్పకూలింది. నార్త్ పెర్రీ విమానాశ్రయంలో సమీపంలో ఈ ఘటన చోటచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సింగిల్ ఇంజిన్ విమానం టేకాప్...
బాకీ అడిగినందుకు… పెట్రోల్ పోసి తగలెట్టారు…
మెదక్: మెదక్ జిల్లా గడిపెద్దపూర్లో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో మంగళవారం ఉదయం మహిళ మృతి చెందింది. 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ బాధితురాలు చక్రీబాయి మృత్యువాతపడ్డారు. బాకీ డబ్బులు...
మాజీ ఎంఎల్ఎ వీరారెడ్డి కన్నుమూత
మహబూబ్నగర్ : ఆప్కాబ్ మాజీ ఛైర్మెన్, అమరచింత మాజీ ఎంఎల్ఎ వీరారెడ్డి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు....
అనుమానస్పదస్థితిలో వివాహిత హత్య
భర్త చంపాడని కుటుంబ సభ్యుల ఆరోపణ
లక్ష రూపాయలు అదనపు కట్నం తేవాలని ఒత్తిడి
మనతెలంగాణ, హైదరాబాద్ : అనుమానస్పదస్థితిలో వివాహిత మృతిచెందిన సంఘటన నగరంలోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగింది....
హర్యానాలో రెజ్లింగ్ సెంటర్పై కాల్పులు
కోచ్ దంపతులు, ఇద్దరు మహిళా రెజర్లు సహా ఐదుగురు మృతి
వ్యక్తిగత కక్షలే కారణంగా పోలీసులు అనుమానం
పరారీలో ప్రధాన నిందితుడు
రోహ్తక్: హర్యానాలోని రోహ్తక్లో ఘోరం జరిగింది. పాతకక్షల నేపథ్యంలో ఓ వ్యక్తి రెజ్లింగ్ సెంటర్పై...
పెద్దలను ఒప్పించలేక.. చావుతో ఒక్కటయ్యారు
తంగళ్లపల్లి: చిన్న వయసులో ప్రేమలో పడిన వారు పెద్దలను ఒప్పించలేక పోయారు. ఇరు కుటుంబాల ఆర్థిక స్థితిగతుల ముందు వారి ప్రేమ మౌనంగా మిగిలిపోయింది. ఒకరినొకరు విడిచి ఉండలేక చనిపోవాలని ప్రయత్నించారు. ఫలితంగా...
తండ్రి, మనవరాలిని చంపి… మైనర్ పై సామూహిక అత్యాచారం
రాయ్పూర్: తన దగ్గర పని చేసే పశువుల కాపరిని, మనవరాలిని యజమాని చంపి కూతురుపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాలో జరిగింది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి...
స్నేహితుడి భార్యను హైదరాబాద్ కు తీసుకొచ్చి….
హైదరాబాద్: స్నేహితుడి భార్యను హైదరాబాద్కు తీసుకరావడమే కాకుండా ప్రశ్నించిన భర్త బంధువుపై దాడి చేయడంతో చనిపోయిన సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మధ్య ప్రదేశ్కు...
సైకో కిల్లర్ అరెస్టు
16మంది మహిళలను హత్యచేసిన నిందితుడిని పట్టుకున్న టాస్క్ఫోర్స్, రాచకొండ పోలీసులు
మన తెలంగాణ/సిటీబ్యూరో: పదహారు మంది మహిళలను దారుణంగా హత్య చేసిన సైకో కిల్లర్ను హైదరాబాద్ నార్త్ జోన్ టా స్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు...
ప్రముఖ సింగర్ నరేంద్ర చంచల్ కన్నుమూత
ముంబై: ప్రముఖ భజన గాయకుడు, సింగర్ నరేంద్ర చంచల్ కన్నుమూశారు. గత కొన్ని నెలల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు...