Home Search
లైంగిక - search results
If you're not happy with the results, please do another search
ఆధునిక బానిసత్వంలో 2.90 కోట్ల మంది మహిళలు
కరోనాతో వెట్టిచాకిరీ చెరలో మరెందరో మహిళలు
ఐక్యరాజ్యసమితి: వెట్టి చాకిరీ, బలవంతపు పెళ్లిళ్లు, రుణ ఒత్తిళ్లు, ఇళ్లలో పని చేయడం తదితర కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2.90 కోట్ల మంది మహిళలు, బాలికలు...
మీరట్లో ఢిల్లీ నిర్భయ ఘట్టం
వీధుల్లోకి విసిరేసిన దారుణం
కండక్టర్ డ్రైవర్ల వికృత విధినిర్వహణ
లక్నో : ఉత్తరప్రదేశ్లో దారుణరీతిలో ఢిల్లీ నిర్భయ ఘట్టం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని మీరట్లో పరుగులు తీస్తున్న బస్సులో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది....
ఆడపిల్లల జోలికొస్తే ఖబడ్దార్: యోగి ఆదిత్యనాథ్
లక్నో: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న మానవ మృగాలు, ఈవ్ టీజర్లు, పోకిరీలకు చెక్ పెట్టడానికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చర్యలకు సిద్ధమయ్యారు. అలాంటి వారిని అవమానించేలా ''ఆపరేషన్ దురాచారి''...
బాత్రూమ్లోకి జొరబడి కోడలిపై మామ అఘాయిత్యం…
పాట్నా: ఇంట్లో ఎవరులేని సమయంలో బాత్రూమ్లో స్నానం చేస్తున్న కోడలిపై మామ అత్యాచారం చేసి లైంగికంగా వేధిస్తున్న సంఘటన బీహార్లోని లఖీసరాయ్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రవి అనే...
ఆయుర్వేద ఆస్పత్రిలో అర్ధరాత్రి వేళ.. కరోనా రోగిపై
హైదరాబాద్: నగరంలోని ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. కోవిడ్-19 బారిన పడి చికిత్స పొందుతున్న నాంపల్లికి చెందిన ఓ యువతిపై అదే ఆస్పత్రికి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగి అత్యాచారం చేశాడు....
బాలికను వేధించిన వ్యక్తికి రెండేళ్ల జైలు
హైదరాబాద్: బాలికను లైంగికంగా వేధించిన బస్సు క్లీనర్కు రెండేళ్ల జైలు శిక్ష, రూ.1,500 జరిమానా విధిస్తూ ఎల్బి నగర్ కోర్టు తీర్పు చెప్పింది. నగరంలోని కొత్తపేటకు చెందిన సత్యనారాయణ అలియాస్ సతీష్ పాఠశాల...
‘139మంది అత్యాచారం’ కేసు సిసిఎస్కు బదిలీ..
మనతెలంగాణ/హైదరాబాద్: తొమ్మిదేళ్ల పాటు 139మంది అత్యాచారం.. ఆపై గ్యాంగ్రేప్ చేశారంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన మిర్యాలగూడ యువతి కేసును మంగళవారం సిసిఎస్కు బదిలీ చేశారు. ఈక్రమంలో సిసిఎస్ అధికారులు 2011 నుంచి...
సిఐడికి 139 మంది అత్యాచారం కేసు?
న్యాయనిపుణులను ఆశ్రయించిన పోలీసులు, స్వచ్ఛంద సంస్థలో ఆశ్రయం పొందుతున్న బాధితురాలు
హైదరాబాద్ : మిర్యాలగూడాకు చెందిన మహిళ అత్యాచారం కేసులో పంజాగుట్ట పోలీసులు కేసు దర్యాప్తును డిజిపి ఆదేశాల మేరకు సిఐడికి అప్పగించనున్నారు....
139 మందిపై నిర్భయ కేసు
5వేల సార్లు తనపై అత్యాచారం చేశారని పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఓ యువతి ఫిర్యాదు
జాబితాలో రాజకీయ నేతలు, పిఎలు, సినీ ప్రముఖులు, ఓ విద్యార్థి సంఘం నేత, రాష్ట్రంలో సంచలనం
మనతెలంగాణ/హైదరాబాద్: ఏకంగా 139...
ఆధునిక అవసరాలకు తగిన విద్య
చాలా కాలం తర్వాత చల్లని పిల్ల గాలి తాకినట్టు 34 ఏళ్ల అనంతరం ఆధునిక అవసరాలకు మెరుగ్గా పనికొచ్చే విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేవలం తెల ్లచొక్కా...
న్యూస్ యాంకర్ను కారులో వెంబడిస్తూ… వేధింపులు
అహ్మదాబాద్: ఓ న్యూస్ యాంకర్ను లైంగిక వేధింపులకు గురి చేసిన సంఘటన గుజరాత్లోని వస్త్రాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... భవానీ పటేల్ (33) అనే వ్యక్తి...
కరోనాలో పెరుగుతున్న గృహ హింస
ఐరాస నివేదిక ప్రకారం గృహహింస ఎదుర్కొంటున్న మహిళలు, బాలికలు 45 శాతం మంది మాత్రమే తమ సమస్యలు దగ్గరివారికి చెప్తున్నారు. వీరిలో 10 శాతం మంది బాధిత మహిళలు మాత్రమే చట్టం దృష్టికి...
అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడిని చితకబాదిన నర్సులు
ఛండీగఢ్: ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో నర్సుగా పని చేస్తున్న ఆమెతో ఓ వైద్యుడు లైంగిక వేధింపులకు గురి చేసిన సంఘటన హర్యానాలోని పంచకుల సెక్టార్-6లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......
శృంగారం ఒక విజ్ఞాన శాస్త్రం
డా. భారతి (సెక్సలాజిస్ట్& సైకోథెరపీస్ట్) గారు ‘గీతాంజలి’ అనే కలం పేరుతో స్త్రీల సమస్యలపై, స్త్రీలపై జరిగే లైంగిక హింసను తాను రాసిన హస్బెండ్ స్టిచ్ అనే పుస్తకం చదువుతుంటే కన్నీటి పర్యంతంకాని...
బాలికా సంరక్షణతో బంగారు భవిత
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనే ఆర్యోక్తి ప్రకారం ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన సంస్కృతి తెలియజేస్తోంది. భారతీయ సమాజంలోని సంస్కృతి సంప్రదాయాల్లో స్త్రీకి...
కూతురిపై అత్యాచారం…. తండ్రి ఆత్మహత్య
జైపూర్: రాజస్థాన్లోని అల్వార్ జిల్లా రామ్గఢ్ ప్రాంతంలో ఓ అమ్మాయిపై అత్యాచారం చేయడంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తరువాత బాధితురాలి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు...
30 ఏళ్ల తర్వాత పురుషుడిగా మహిళ
జన్యులోపం వల్లేనని తేల్చిన డాక్టర్లు
కోల్కతా : 30 ఏళ్ల తర్వాత ఓ మహిళలో పురుష లక్షణాలను డాక్టర్లు గుర్తించారు. బెంగాల్లోని బీర్భూమ్కు చెందిన ఈ వ్యక్తిని డాక్టర్లు గుర్తించే వరకూ అంతా సాధారణ...
స్నానం చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో…
చెన్నై: 15 ఏళ్ల అమ్మాయి స్నానం చేస్తుండగా వీడియో తీసి బ్లాక్మెయిల్ చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులోని వెలూరులో జరిగింది. ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు....
యువతులపై ఆగని వేధింపులు
రెండు నెలలు...255 ఫిర్యాదులు
సైబరాబాద్ షీటీమ్స్కు ఫిర్యాదు చేసిన బాధితులు
28 కేసులు నమోదు, 19 క్రిమినల్ కేసులు
మూడు బాల్యవివాహాల ఆపివేత
మొదట స్నేహం.. ఆ తరువాత ప్రేమ పేరుతో వేధింపులు
అమాయకత్వమే
వారికి ఆయుధం..
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్...
బెనజీర్, పాక్ మాజీ నేతలు మహాముదుర్లు
బెనజీర్ , పాక్ మాజీ నేతలు మహాముదుర్లు
అమెరికా లేడీ బ్లాగర్ రిచీ ఆరోపణలు
వాషింగ్టన్/ ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో, ఇతర మాజీ నేతలపై ఓ మహిళా బ్లాగర్...