Home Search
ఆరో సీజన్ కోసం - search results
If you're not happy with the results, please do another search
సిన్సినాటి ఫైనల్లో జ్వెరేవ్
సిన్సినాటి: జర్మనీ టెన్నిస్ వీరుడు అలెగ్జాండర్ జ్వెరేవ్ ఎటిపి సిన్సినాటి మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ ఫైనల్కు చేరుకున్నాడు. స్టెఫానస్ సిట్సిపాస్తో జరిగిన సెమీఫైనల్లో చివరి సెట్లో రెండు బ్రేక్ పాయింట్లతో...
కొత్త కొలువులకు జాబ్ క్యాలెండర్
50వేల ఖాళీల భర్తీకి కేబినెట్ ఆమోదం
జోనల్ వ్యవస్థ మేరకు కొత్త జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపుకి గ్రీన్సిగ్నల్
గురుకుల పాఠశాలల్లో స్థానిక విద్యార్థులకు 50% సీట్లు
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల నివేదికలను పరిశీలించిన సిఎం...
వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న మంత్రి హరీష్రావు
తెలంగాణలో కరోనా ఉదృతి తగ్గడం పట్ల
సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి హర్షవర్దన్
వివిధ రాష్ట్రాలతో వీడియో కాన్పరెన్సు నిర్వహించిన కేంద్ర మంత్రి
ప్రగతి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న మంత్రి హరీష్రావు
తెలంగాణలో బెడ్లను...
నో లాక్డౌన్
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని...
లాక్డౌన్ ఎందుకు వద్దంటే
ముఖ్యమంత్రి కెసిఆర్ లోతైన విశ్లేషణ
ఇతర రాష్ట్రాల కార్మికులు, తెలంగాణ రైతులు, నిత్యావసరాలు, అత్యవసర సేవలు
పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ ఎందుకు విధించగూడదనే విషయం గురించి సిఎం కెసిఆర్ లోతైన విశ్లేషణ...
బెడ్ల సంఖ్య పెంచండి
కరోనా కేసులు ఇంకా పెరిగితే ఎదుర్కొవడానికి
సిద్ధంగా ఉండాలి, వ్యాక్సినేషన్ వేగవంతం
ఆక్సిజన్ వృథా అరికట్టేలా చర్యలు
జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్-19 కు సంబంధించి ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులపై ప్రభుత్వ...
పసుపు బోర్డుపై బిజెపి నాటకాలు!
వాగ్దానం చేసినట్లుగా నిజామాబాద్కు పసుపు బోర్డు తీసుకురావటంలో విఫలమైన బిజెపి నేతలు రైతాంగానికి సంతృప్తి కలిగించే సమాధానం చెబుతున్నారా? తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు ఇతర పార్టీల మీద ఎదురుదాడి చేస్తున్నారా? పసుపు...
నూతన చట్టాలను నిబద్ధతతో అమలు చేయాలి
అధికారులను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్
హైదరాబాద్ : నూతనంగా తీసుకొచ్చిన మున్సిపల్, పంచాయతీ రాజ్ చట్టాన్ని సంబంధిత అధికారులు నిబద్ధతతో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్...
నేడే ఐపిఎల్ మినీ వేలం
నేడే ఐపిఎల్ మినీ వేలం
అందరి దృష్టి స్మిత్, మలన్పైనే..
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2021కు సర్వం సిద్ధమైంది. చెన్నై వేదికగా గురువారం ఐపిఎల్ మినీ వేలం పాట జరుగనుంది. ఈ వేలం...
జిల్లా కలెక్టర్లతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్: జిల్లా స్థాయిలో వివిధ శాఖల్లో, వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియను జనవరి 31వ తేదీలోగా పూర్తి చేయడంతో పాటు, ఎటువంటి జాప్యం లేకుండా కారుణ్య నియామకాలను పూర్తి చేయాలని...
అన్ని పంచాయతీల పనితీరు మెరుగు
రోజూ, నెలవారీ కార్యకలాపాల పర్యవేక్షణ
రెండు మొబైల్ యాప్స్లను ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాతీల రోజూ, నెలవారి కార్యక్రమాలను పర్యవేక్షించటంతో పాటు వాటి పనితీరును మెరుగుపరిచేందుకు చర్యలను తీసుకోనున్నట్లు...
యుఎఇ చేరిన హైదరాబాద్, ఢిల్లీ జట్లు
యుఎఇ చేరిన హైదరాబాద్, ఢిల్లీ జట్లు
ఎడారి దేశంలో క్రికెట్ సందడి
దుబాయి: ఐపిఎల్లో తలపడేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆదివారం దుబాయి చేరుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆదివారం యుఎఇ బయలుదేరి వెళ్లింది. మిగతా...
పిహెచ్సిలు అదనంగా 4గంటలు
ఓపి సమయం పెంచండి, జిహెచ్ఎంసిలో ఈవినింగ్ క్లినిక్లు
సీజనల్ వ్యాధులను నిర్లక్షం చేయొద్దు : మంత్రి ఈటల
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న ప్రతి పిహెచ్సిలో ఓపి సమయాన్ని పెంచాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్...
రేపటి నుంచే ‘పచ్చని’ పర్వం
30 కోట్ల మొక్కలు నాటే లక్షంతో హరితహారం
గ్రామాలు, పట్టణాల్లో ప్రణాళికలు సిద్ధం
హెచ్ఎండిఎ పరిధిలో 5కోట్లు, జిహెచ్ఎంసిలో
2 కోట్ల మొక్కలు నాటడమే లక్షం
నర్సాపూర్లో ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు, పరిశీలించిన మంత్రి హరీష్...
సార్ చెబితే రైతులు వింటారు
నియంత్రిత సాగులో విజయం సాధిస్తాం
ఈ దసరాకు యాదాద్రి ప్రధానాలయం పూర్తి...
టెస్కాబ్ వైస్ ఛైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డితో ప్రత్యేక ఇంటర్వూ
మన తెలంగాణ ప్రతినిధి : సింగిల్ విండో ( ప్రాథమిక వ్యవసాయ...
ప్రభుత్వం చెప్పినట్టే పంటలు
ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ల 'సాగు'బాటు వద్దు
మార్కెట్లో డిమాండున్న పంటలే వేయాలి
రైతుల్లో చైతన్యానికి కఠిన పద్ధతులు
ప్రతి ఏటా మానవీయ దృక్ఫథంతో పంటల కొనుగోలు ప్రభుత్వానికి సాధ్యం కాదు
తెలంగాణ సోనా రకం బియ్యానికి మంచి...
పొడిగింపే?
నెలాఖరు వరకు లాక్డౌన్ కొనసాగింపునకే కేంద్రం మొగ్గు
అనుకూల, ప్రతికూల తర్జనభర్జనల్లో ప్రభుత్వం
కెసిఆర్ బాటలో మెజారిటీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు
సంప్రదింపులు సాగుతున్నాయి
లాక్డౌన్ ఎత్తివేతపై తుది నిర్ణయం తీసుకోలేదు : ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్...
ధోనికి సంకటం!
ముంబై: ఐపిఎల్లో రాణించి తిరిగి టీమిండియాలో చోటు సంపాదించాలనుకున్న భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆశలపై కరోనా వైరస్ నీళ్లు చల్లిందనే చెప్పాలి. ఈ ఏడాది జరిగే ఐపిఎల్లో రాణించడం...
ఐపిఎల్పై తొలగని అనిశ్చితి
నిరాశలో అభిమానులు
ముంబై: ప్రతిష్టాత్మకమైన ఐపిఎల్ ట్వంటీ20 క్రికెట్ టోర్నమెంట్ కోసం ఎంతో అతృతతో ఎదురు చూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా వైరస్ ప్రభావం కాసుల క్రికెట్ ఐపిఎల్పై కూడా...