Home Search
స్మార్ట్ఫోన్ - search results
If you're not happy with the results, please do another search
మార్కెట్లోకి వివో వై21ఎ
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో తన వై సిరీస్ను విస్తరించింది. దేశంలో సరికొత్త వివో వై21ఎ లాంచ్ను ప్రకటించింది. డ్యూయల్ కెమెరా,వాటర్డ్రాప్ స్టైల్ డిస్ప్లే వంటి సరికొత్త ఫీచర్లతో ఈ...
కరోనాలోనూ స్మార్ట్ఫోన్ల జోరు
2021లో రికార్డు స్థాయిలో 16.9 కోట్ల షిప్మెంట్
న్యూఢిల్లీ : గత ఏడాది(2021)లో భారతదేశం స్మార్ట్ఫోన్ మార్కెట్ అత్యధిక స్థాయిలో 169 మిలియన్ యూనిట్ల షిప్మెంట్తో రికార్డును నెలకొల్పింది. కౌంటర్పాయింట్ రీసెర్చ్ ఈ నివేదికను...
కీబోర్డ్తో బ్లాక్బెర్రీ 5జి ఫోన్
న్యూఢిల్లీ : బ్లాక్బెర్రీ శకం ముగియలేదు. ఈ సంవత్సరం కొత్త ఫోన్తో మార్కెట్లోకి రానుంది. మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ బ్లాక్బెర్రీ ఈ అధికారిక ప్రకటన చేసింది. త్వరలో 5జి సపోర్ట్తో కొత్త...
ఇ-ఓట్ ప్రయోగం విజయవంతం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఇసి), రాష్ట్ర ఐటీ శాఖలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం ఇటీవల రూపొందించిన ఇఓట్ విధానం పూర్తిస్థాయిలో సక్సెస్గా నిలిచింది. దేశంలోనే తొలిసారిగా స్మార్ట్ఫోన్ను ఉపయోగించి...
చిప్సెట్ కొరతతో కుదేలవుతున్న స్మార్ట్ఫోన్ పరిశ్రమ
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల కొరత స్మార్ట్ఫోన్ పరిశ్రమను దెబ్బతీస్తోందని కౌంటర్పాయింట్ రీసెర్చ్ అనే పరిశోధన సంస్థ అభిప్రాయపడింది. 2021లో స్మార్ట్ఫోన్ల ఎగుమతి 1.4 బిలియన్లు ఇందని ఆ సంస్థ తెలిపింది. ఇది దాదాపు 6...
వై72ను ప్రారంభించిన వివో
న్యూఢిల్లీ : ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో సరికొత్త వై 72 స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. దీని ద్వారా దేశంలో సంస్థ తన 5జి పోర్ట్ఫోలియోను విస్తరించింది. 8జిబి + 128జిబి స్టోరేజ్...
సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతున్నాడని మందలించడంతో….
జనగాం: ఎప్పుడు చూసిన సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతున్నాడని కుమారుడిని తండ్రి మందలించడంలో అతడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగాం జిల్లా స్టేషన్ఘన్పూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఉప్పుగల్లు...
ఎలక్ట్రానిక్స్ సేల్… స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్
ముంబై: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ పేరుతో మరోసారి వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్ సేల్లో ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ మొబైల్స్పై భారీ డిస్కౌంట్స్...
‘దివ్య’మైన సాయం
కష్టంలో తోడున్నప్పుడే మానవజన్మకు సార్థకత : మంత్రి కెటిఆర్
వికలాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు
అర్హులైన వికలాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన మంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్: సాటి మనిషి కష్టం, సాటి మనిషి బాధను...
మార్కెట్లోకి పోకో ఎక్స్3 ప్రో
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ బ్రాండ్ పోకో తాజాగా స్మార్ట్ఫోన్ పోకో ఎక్స్3ను మార్కెట్లోకి విడుదల చేసింది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 860, యుఎఫ్ఎస్ 3.1, వేగవంతమైన మొబైల్ స్టోరేజ్, ఉత్తమ ఫీచర్లతో అందుబాటులోకి...
మార్కెట్లోకి గెలాక్సీ ఎస్20 ఎఫ్ఇ 5జి
న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లోకి సరికొత్త సామ్సంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఇ 5జి స్మార్ట్ఫోన్ను కంపెనీ విడుదల చేసింది. ఈ ఫోన్ 4జి, 5జి రెండు వేరియంట్లు అమెరికాలో గతేడాది సెప్టెంబర్ విడుదల చేసినప్పటికీ...
రూ.299కే ఐటెల్ స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ : ప్రముఖ బ్రాండ్ ఐటెల్ బజాజ్ ఫిన్సర్వ్ భాగస్వామ్యంతో తక్కువ ధరకే ఫోన్ను అందిస్తోంది. ఈ పథకం కింద ఐటెల్ తన ప్రధాన స్మార్ట్ఫోన్లు ఎ48, ఎ25 ప్రో, విజన్ 1(3జిబి),...
తక్కువ ధరకే శాంసంగ్ గెలాక్సీ
ముంబై: ప్రముఖ సౌత్కొరియా ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తక్కువ ధరకే మరో స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ M 02ను ఇండియాలో అందుబాటులోకి తీసుకొచ్చింది. శాంసంగ్ ఎమ్ స్మార్ట్ఫోన్...
రవాణాశాఖలో.. ఎనీ వేర్.. ఏనీ టైమ్ సేవలకు మంచి స్పందన
మన తెలంగాణ, హైదరాబాద్ : ప్రజలకు రవాణాశాఖ సేవలను మరింత వేగవంతంగా అందించాలనే లక్ష్యంతో ఆన్లైన్ వ్యవస్థను మరింత మెరుగుపర్చామని రవాణాశాఖ కమిషనర ఎం.ఆర్. ఎం. రావు తెలిపారు. కార్యాలయం చుట్టూ తిరగకుండానే...
మార్కెట్లోకి మైక్రోమాక్స్ కొత్త స్మార్ట్ఫోన్లు
ముంబై: దేశీయ మొబైల్ తయారీ సంస్థ మైక్రోమాక్స్ మంగళవారం రెండు కొత్త స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. ‘ఐఎన్’ పేరటి లాంచ్ చేసిన ఈ ఫోన్లు మైక్రోమాక్స్ ఐఎన్ 1బి, మైక్రోమాక్స్ ఐఎన్ నోట్1 అనే...
విజయవంతంగా ధరణి రిజిస్ట్రేషన్లు ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ధరణి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయన్న దానిపై ఆయన ఆకస్మిక...
రూ. 2500కే జియో 5జీ ఫోన్!
ఢిల్లీ : ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. రూ.5వేల లోపే 5జీ స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వీలైతే రూ.2500 నుంచి రూ.3వేలకే విక్రయించాలని యోచిస్తోందని సమాచారం....
నాలుగేళ్లలో 40 వేల కి.మీ కాలినడక
లండన్ : పంజాబ్లో పుట్టినా గత 40 ఏళ్లుగా ఐర్లాండ్లో నివసిస్తున్న 70 ఏళ్ల వృద్ధుడు నాలుగేళ్లలో నలభై వేల కిమీ దూరం కాలి నడక సాగించాడు. ఈ ఎర్త్ వాక్ పూర్తయిన...
6 నుంచి అమెజాన్ ప్రైమ్డే సేల్
న్యూఢిల్లీ: అమెజాన్ ప్రైమ్డే 2020 సేల్ 6 నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 6, 7తేదీల్లో నిర్వహించే ఈ కార్యక్రమం కింద రూ.10వేల ప్రత్యేక తగ్గింపు ధర అందిస్తోంది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా...
శాంసంగ్ నుంచి ‘గెలాక్సీ ఎం31ఎస్’ వచ్చేసింది
ముంబై: ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ ఎం-సిరీస్లో మరో నయా మోడల్ను ఇండియన్ మార్కెట్ లోకి విడుదల చేసింది. శాంసంగ్ ‘గెలాక్సీ ఎం31ఎస్’ పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్ఫోన్ ఆగస్టు 6వ...