Home Search
ప్రపంచ రికార్డు - search results
If you're not happy with the results, please do another search
బోణీ కొట్టేదెవరో?
బోణీ కొట్టేదెవరో?
నేడు ముంబైతో కోల్కతా పోరు
అబుదాబి: యుఎఇ వేదికగా జరుగుతున్న ఐపిఎల్లో కోల్కతా నైట్రైడర్స్ బుధవారం తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక్కడి షేక్ జయాద్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో...
24 గంటల్లో 92,605 కేసులు
న్యూఢిల్లీ : దేశంలో ఆదివారం ఉదయం8 గంటల వరకల్లా 24 గంటల్లో కొవిడ్19కేసులు 92,605 నమోదయ్యాయి. దీంతో, మొత్తం కేసుల సంఖ్య 54,00,619కి చేరింది. అదే సమయంలో 1133 మరణాలు నమోదయ్యాయి. దీంతో,...
పల్లె హృదయ స్పందన ‘ఊరి దస్తూరి’
ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన పరివ్యాప్తిలో వెల్లువెత్తుతున్న సంకర సాంస్కృతి దాడిలో కుదేలవుతున్న పల్లె పాత బంగారపు విలువలన్నిం టిని మనముందు కుప్పపోసి మనల్ని మేల్కొల్పుతాడు. మార్పు అనివార్యం అయినప్పటికి దాని గుణాత్మకను కోల్పోతున్నప్పుడు...
దేశంలో 46లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటికే పాజిటివ్ కేసులు 46 లక్షలు దాటాయి. భారత్ లో ఒకేరోజు అత్యధికంగా 97వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు....
మీరా? శాంతి సంస్కృతి గురించి మాట్లాడేది
ఐరాస వేదిక నుంచి పాక్కు భారత్ చురక
న్యూయార్క్: ఐరాస వేదిక నుంచి భారతదేశం పొరుగుదేశం పాకిస్థాన్ తీరుతెన్నులపై విమర్శనాస్త్రాలను సంధించింది. పాక్ వైఖరి మారడం లేదని, ఆ దేశం తన హింసాత్మక సంస్కృతిని...
నా భూమికి భరోసా దొరికింది..!
తెలంగాణ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రెవెన్యూ సంస్కరణలు విప్లవాత్మకమైనవి. ఇది ముఖ్యమంత్రి కెసిఆర్తోనే సాధ్యమైంది. అనేక విషయాల్లో తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలుస్తుంది. ఆ ఖాతాలో రెవెన్యూ సంస్కరణల చట్టం...
జీవితం జీవించడానికే
ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం -2020 ఇచ్చిన నినాదం ‘వర్కింగ్ టుగెదర్ టు ప్రివెంట్ సూసైడ్’. జాతీయ నేర రికార్డుల సంస్థ ( ఎన్సిఆర్బి) - 2019 నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో...
పబ్జీపై దాడిలో నిజాయితీ ఎంత?
కేంద్ర ప్రభుత్వం పబ్జీ మరో 117 చైనా యాప్లను నిషేధించినట్లు ప్రకటించింది. అవి మన దేశ భద్రతకు ముప్పు తెస్తున్నాయని చెప్పింది. గతంలో టిక్టాక్ మరో 58 యాప్లను నిషేధించిన విషయం తెలిసిందే....
చెస్ ఒలింపియాడ్లో భారత్కు స్వర్ణం
చెన్నై : తొలిసారి ఆన్లైన్లో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత జట్టు నయా చరిత్ర సృష్టించింది. తొలిసారి స్వర్ణం సాధించి కొత్త రికార్డును లిఖించింది. ఈ మెగా టోర్నీలో రష్యాతో కలిసి...
చెప్పింది చేస్తాడు… ఎప్పుడూ గెలుస్తాడు
ట్రంప్నే ఎన్నుకోవాలని నిక్కీ హేలీ పిలుపు
రిపబ్లికన్ల జాతీయ సదస్సు ఆరంభం
వీక్.. ఫెయిల్ బిడెన్ను ఓడించాలని పిలుపు
వాషింగ్టన్ : రిపబ్లికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్నే తిరిగి దేశాధ్యక్షులుగా ఎన్నుకోవాలని ప్రముఖ ఇండో అమెరికన్ రాజకీయ...
మోడీ పాలన: పొంతనలేని సర్వేలు
దేశ మానసిక స్ధితి (మూడ్ ఆఫ్ ద నేషన్) పేరుతో ప్రముఖ మీడియా సంస్ధ ఇండియా టుడే గ్రూప్, కార్వీ ఇన్సైట్స్ అనే వాణిజ్య సంస్ధ సంయుక్తంగా నిర్వహిస్తున్న సర్వేల పరంపరలో తాజాగా...
ధోనీ రిటైర్మెంట్పై సాక్షి భావోద్వేగ ట్వీట్..
రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి ప్రపంచ క్రికెట్లోనే పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ధోనీ కెరీర్కు సంబంధించి చర్చలు జరుగుతున్న సమయంలో ధోనీ...
మన వస్తువులనే ఆదరిద్దాం
ప్రపంచం ఆదరించేలా చేద్దాం
ఆత్మనిర్భర్ భారత్ను సాధిద్దాం
అందరికీ కరోనా టీకా, వెయ్యి రోజుల్లో గ్రామాలకు ఆఫ్టికల్ ఫైబర్తో అనుసంధానం
ప్రతి ఒక్కరికీ హెల్త్కార్డు, వ్యవసాయం నుంచి బ్యాంకింగ్ దాకా అన్ని రంగాల్లో సంస్కరణలు,
ఎల్ఎసి నుంచి...
క్రికెట్ చాణక్యుడు ధోనీ గుడ్ బై
అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతూ మహేంద్రుడు సంచలన నిర్ణయం
ఇన్నేళ్లుగా మద్దతుగా నిలిచిన అభిమానులు, కుటుంబసభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు
భారత సారథిగా వన్డే, టీ20 ప్రపంచకప్లను అందించిన ఘనత సొంతం
ప్రపంచ క్రికెట్లో భారత్ను నెం.1...
జోరు తగ్గని మహమ్మారి
కరోనాతో దేశవ్యాప్తంగా ఒకేరోజు 1007 మంది మృతి
కొత్తగా 64,553 మందికి వైరస్
ఒకేరోజు రికార్డు స్థాయిలో 8.50లక్షల టెస్టులు
రోజుకు మిలియన్ పరీక్షలదిశగా భారత్
కొజికోడ్ దుర్ఘటన సహాయ చర్యల్లో పాల్గొన్న 22 మంది...
24 గంటల్లో 942 మంది మృతి
24 గంటల్లో 942 మంది మంది మృతి
47 వేలు దాటిన కరోనా మరణాలు
బ్రిటన్ను వెనక్కి నెట్టేసిన భారత్
కొత్తగా 66,999 మందికి వైరస్
24 లక్షల చేరువలో పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో దేశలో కరోనాతో...
ఆహార శుద్ధికి ప్రోత్సాహం
రైతులకు ఆర్థిక స్వావలంభన, యువతకు ఉపాధి అవకాశాలు
సహకార, స్వయం సహాయక సంఘాలకు పెద్ద ఎత్తున రాయితీల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది
ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అధ్యయనం
చిన్న యూనిట్ల నుండి భారీ...
దిగ్గజాలు లేకుండానే.. యూఎస్ ఓపెన్
న్యూయార్క్: ప్రపంచ టెన్నిస్లోని అత్యుత్తమ టోర్నీల్లో ఒకటిగా పేరున్న ప్రతిష్టాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ తొలిసారి దిగ్గజ ఆటగాళ్లు లేకుండానే జరుగుతోంది. పురుషుల టెన్నిస్లో ఎదురులేని శక్తులుగా కొనసాగుతున్న రోజర్ ఫెదరర్...
24 గంటల్లో వెయ్యిదాటిన కరోనా మరణాలు
62,064 కొత్త కేసులు, 44 వేలకు పైగా మొత్తం మరణాలు
22 లక్షలు దాటిన కేసులు
రికవరీ రేటు 70 శాతానికి చేరిక
రికార్డు స్థాయిలో ఒక్క రోజే 54,859మంది బాధితుల రికవరీ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి...
39 వేలు దాటిన కరోనా మరణాలు
దేశంలో కొత్తగా 52,509 మందికి పాజిటివ్
24 గంటల్లో 857 మంది మృతి
కరోనా కేసుల్లో కోలుకున్న వారి సంఖ్య 67.19 శాతం ఎక్కువ
బుధవారం ఒక్క రోజే రికార్డుస్థాయిలో 51,706 డిశ్చార్జి
న్యూఢిల్లీ: దేశంలో...