Wednesday, May 15, 2024
Home Search

సూర్యాపేట - search results

If you're not happy with the results, please do another search
Telangana Reports 161 New Corona Cases

తెలంగాణలో మరో 1,813 కేసులు…

మరో 1813 కేసులు నమోదు... జిహెచ్‌ఎంసిలో 179, జిల్లాల్లో 1634 కేసులు 5,96,813కు చేరిన కరోనా బాధితుల సంఖ్య మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 1813 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 179...
CM KCR Review Meeting on Heavy Rains

సడలింపు పొడిగింపు

రాష్ట్రంలో లాక్‌డౌన్ మరో10 రోజులు పొడిగింపు ఉ.6 నుంచి సా.5గం. వరకు కార్యకలాపాలు ఇళ్లకు చేరేందుకు మరో గంట వెసులుబాటు రేపటి నుంచి కొత్త నిబంధనలు అమలు 7 నియోజకవర్గాల్లో యథాతథంగా కఠినంగా లాక్‌డౌన్ అమలు 9 ఉమ్మడి జిల్లాల్లో...
Rains in Telangana for next 3 days

తొలకరి పులకిరింపు

మత్తడి దుంకిన ఖమ్మం ప్రకాశ్‌నగర్ చెక్ డ్యామ్ నల్లగొండ జిల్లాలో తడిసిన ధాన్యం కుప్పలు, తూకం వేసిన బస్తాలు పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం మరో మూడురోజులు వర్షాలు : వాతావరణశాఖ మనతెలంగాణ/హైదరాబాద్:...
Journalist Raghu write letter to pm modi for his arrest

రిపోర్టర్ రఘు అరెస్ట్.. 14 రోజుల రిమాండ్

మనతెలంగాణ/హైదరాబాద్: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా 540 సర్వే నంబర్ ఘర్షణ కేసులో నిందితుడిగా రిపోర్టర్ రఘును గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రిపోర్టకు వైద్య పరీక్షలు నిర్వహించి...

ప్రతీరోజూ 30 వేల మందికి పైగా టీకాలు: డిహెచ్

హైదరాబాద్: జిహెచ్ఎంసి పరిధిలో 30కి పైగా వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని డిహెచ్ శ్రీనివాస్ రావు తెలిపారు.  కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ప్రతీరోజూ 30 వేల మందికి పైగా టీకాలు ఇస్తున్నామని, తెలంగాణ...
Journalist Raghu remanded for 14 days

జర్నలిస్ట్ రఘు అరెస్ట్.. 14 రోజుల రిమాండ్

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి లో జర్నలిస్ట్ రఘును గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లా గుర్రంబోడు భూముల ఘర్షణ కేసులో ఆయనను మల్కాజిగిరి లోని తన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు....

పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

సూర్యాపేట: పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమీనాబాద్ లో జరిగింది. ఆరె హరీష్ అనే వ్యక్తి పాలవరం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నాడు. తన...

తెలంగాణలో కొత్తగా 2,384 కేసులు..

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 2,384 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 307 మంది ఉండగా ఆదిలాబాద్ 11, కొత్తగూడెం 113, జగిత్యాల 41, జనగామ 33,భూపాలపల్లి 57,...
Telangana top in Paddy Irrigation

వరి దిగుబడిలో తెలంగాణ టాప్: జగదీష్ రెడ్డి

  సూర్యాపేట: వరి దిగుబడిలో తెలంగాణ టాప్‌లో ఉందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి జగదీష్ రెడ్డి జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన...
638 New Corona Cases Reported in TS

తెలంగాణలో కొత్తగా 3,614 కేసులు.. 18మంది మృతి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 3614 కేసులు నమోదయ్యాయి. వీటిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 504 మంది ఉండగా ఆదిలాబాద్ 14, కొత్తగూడెం 142, జగిత్యాల 66, జనగాం 34, భూపాలపల్లి 59,...
CM KCR Review on Irrigation Projects

జల రాడార్

కాళేశ్వరంలో బటన్ ఒత్తితే చివరి ఆయకట్టుకూ నీరు జూన్ 15 నాటికి సాగర్ ఎడమ కాలువ ఎత్తిపోతల పథకాలకు అంచనాలు 15లిఫ్ట్‌లన్నింటికీ కలిపి ఒకేసారి టెండర్ నెల్లికల్లు పాత టెండర్ రద్దు చేసి కొత్త టెండర్ వానాకాలం సీజన్...
3821 new covid-19 cases reported in telangana

తెలంగాణలో కొత్తగా 3,821 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో రోజువారీ కరోనా కేసులు మూడు వేలకుపైనే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 3,821 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా మరో 23 మంది కోవిడ్-19 బారిన పడి మృతిచెందారు....
638 New Corona Cases Reported in TS

తెలంగాణలో కొత్తగా మరో 3,043 కేసులు..

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 3043 కేసులు నమోదయ్యాయి. వీటిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 424 మంది ఉండగా ఆదిలాబాద్ 18, కొత్తగూడెం 61, జగిత్యాల 86, జనగాం 35, భూపాలపల్లి 54,...

పిడుగుపాటుకు ఇద్దరు కూలీలు మృతి

సూర్యాపేట: పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..... కూలీలు పొలంలో మిరపకాయలు ఏరుతుండగా వారికి సమీపంలో పిడుగుపడింది. దీంతో...
Lockdown for Second Day Firmly in Telangana

పటిష్టంగా రెండోరోజు లాక్డౌన్

జాతీయ రహదారులపై పెరిగిన వాహనాల రద్దీ మహారాష్ట్ర సరిహద్దులో నిలిచిపోయిన రాకపోకలు లక్ష్మీ బ్యారేజీ, కాళేశ్వరం వంతెనలపై చెక్ పోస్టుల ఏర్పాటు సడలింపు సమయంలో కిక్కిరిసిన మార్కెట్లు జిల్లా ఎస్‌పి నేతృత్వంలో పోలీసు పహార హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు పహార...

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

వడగండ్ల వానలు.. పిడుగుపాట్లు ఉన్నాయ్ జాగ్రత్త! వాతావరణకేంద్రం వెల్లడి మనతెలంగాణ/హైదరాబాద్ : ఉపరితల ద్రోణి ప్రభాంతో రాష్ట్రంలో రానున్న 48గంటల్లో పలు చోట్ల వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది....
638 New Corona Cases Reported in TS

తెలంగాణలో కొత్తగా 4,801 కేసులు.. 32మంది మృతి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 4801 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 756 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 46, భద్రాద్రి 98, జగిత్యాల 139, జనగామ 50, భూపాలపల్లి...

అబ్దుల్లాపూర్ మెట్ లో రోడ్డు ప్రమాదం…. ఇన్ స్పెక్టర్ మృతి

రంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఇన్ స్పెక్టర్, అతడి భార్య మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇన్ స్పెక్టర్ లక్ష్మణ్ సుల్తాన్...
Father killed son after suicide in suryapet

కుటుంబ కలహాలు… తనయుడిని బావిలో పడేసి… తండ్రి ఆత్మహత్య

సూర్యాపేట: కుటుంబ కలహాలతో పాటు భర్త మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో కుమారుడిని బావిలో పడేసి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం ఏనుబాములలో జరిగింది. పోలీసులు...
244 new covid-19 cases reported in telangana

25 వేల బెడ్లు ఖాళీ…!

  కొత్తగా మరో 6361 కేసులు నమోదు జిహెచ్‌ఎంసిలో 1225, జిల్లాల్లో 5136 మందికి పాజిటివ్ వైరస్ దాడిలో మరో 51 మంది మృతి 4,69,722 కు చేరిన కరోనా బాధితుల సంఖ్య మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా...

Latest News