Home Search
తెలంగాణ సర్కార్ - search results
If you're not happy with the results, please do another search
విలీనం, విమోచనం కాదు…
తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 న జరిగింది ఏమిటో నేటికి మెజారిటీ తెలంగాణ ప్రజలకు తెలియదు. ఆనాటి రజాకర్ల, దేశ్ముఖ్ల, దొరల ఆగడాలు మాత్రమే సామాన్య ప్రజలకు తెలుసు ఆ క్రమంలోనే 1948...
సంకల్పానికి పట్టుదల తోడవ్వాలి..!
సంకల్పం చిన్నదే కావచ్చు కానీ అందులో సమాజ శ్రేయస్సు ఉంది. తీసుకున్న సంకల్పం, ఎత్తుకున్న బాధ్యతను అమలు చేయాలనే పట్టుదల కూడా కావాలి. లేకుంటే మనం తీసుకున్న సంకల్పం ఎంత గొప్పదయినా నిరుపయోగం...
రాష్ట్ర గ్రామీణం దేశానికే ఆదర్శం!
తెలంగాణ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలపడింది. ఇందు కు గణాంకాలే నిదర్శనంగా ఉన్నాయి. సాగు విస్తీరణ పెరగడంతో పాటు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు కావడం వల్లనే గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ...
పైళ్ల శేఖర్ రెడ్డిని అభినందించిన మంత్రి కెటిఆర్
యాదాద్రి భువనగిరి : భువనగిరి ఎంఎల్ఎ పైళ్ల శేఖర్ రెడ్డి సేవా గుణాన్ని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రశంసలు గుప్పించారు. తెలంగాణలో కరోనా మహమ్మారి పెరుగుతున్న క్రమంలో తన...
జలవివాదాలు కాదు, విధానాలు కావాలి
ఇప్పుడు దేశానికి కావాల్సింది జల వివాదాలు కాదు.. జల విధానం. అన్ని రంగాలలో సంస్కరణలు తెస్తున్న మోడీ సర్కార్ దేశానికి ప్రయోజనం చేకూర్చే జల విధానాన్ని కూడా రూపొందిస్తుందని అందరూ ఎదురు చూశారు....
ప్రైవేట్లో ప్రభుత్వ వైద్యం
ప్రతి ఆసుపత్రిలో కరోనా రోగులకు 50శాతం పడకలు ఇచ్చేందుకు యాజమాన్యాలు ఓకే
ప్రత్యేక యాప్ ద్వారా పేషెంట్లను పంపనున్న ఆరోగ్యశాఖ
వైద్యశాఖ నిబంధనల ప్రకారమే చికిత్స, లేకపోతే కఠిన చర్యలు
ప్రైవేట్ దవాఖానాల యాజమాన్యాలకు మంత్రి...
రాయలసీమ ఎత్తిపోతలపై న్యాయ పోరాటం
ఎపి జల దోపిడీపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం
లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను తక్షణమే నిలిపివేయాలని పిటిషన్, టెండర్ల
ప్రక్రియ రద్దుకు ఉత్తర్వులు ఇవ్వాలని వినతి
సమైక్య రాష్ట్రంలోనే నీటి వాటాలో తెలంగాణ...
మక్కల దిగుమతి ఎవరికి మేలు?
జూన్ 25న నితీష్ కుమార్ నాయకత్వంలోని ఐక్య జనతాదళ్ (జెడియు) బిజెపి ఎల్జెపి, ఇతర చిన్నపార్టీల సంకీర్ణ కూటమి ఏలుబడిలో తాము నష్టపోతున్నామని, రక్షణ కల్పించాలని కోరుతూ కొందరు రైతులు మొక్కజొన్న హోమం...
50 వేలు దాటాయ్..
కొత్త కేసులు 1567, తొమ్మిది మంది మృతి
జిహెచ్ఎంసిలో 662, జిల్లాల్లో 905 మందికి వైరస్
50,826 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
ఉస్మానియ పాత భవనంను ఖాళీ చేసిన అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో...
స్పీడప్
కరోనా కట్టడికి స్పీడ్ పెంచిన సర్కార్...
టెస్టింగ్, ట్రీట్మెంట్, ట్రేసింగ్లు మరింత వేగవంతం
పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు నియామకం
జిల్లా స్థాయిలోనూ విస్తరిస్తున్న వైద్యసేవలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కట్టడికి సర్కార్ స్పీడ్ పెంచింది. టెస్టింగ్, ట్రీట్మెంట్,...
రేపటి నుంచే ‘పచ్చని’ పర్వం
30 కోట్ల మొక్కలు నాటే లక్షంతో హరితహారం
గ్రామాలు, పట్టణాల్లో ప్రణాళికలు సిద్ధం
హెచ్ఎండిఎ పరిధిలో 5కోట్లు, జిహెచ్ఎంసిలో
2 కోట్ల మొక్కలు నాటడమే లక్షం
నర్సాపూర్లో ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు, పరిశీలించిన మంత్రి హరీష్...
ఈఎన్టి, ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్లకు పాజిటివ్
భయం నీడలో వైద్యం
సర్కార్ ఆసుపత్రులపై కరోనా పడగ
వైద్యసేవలందించేందుకు భయపడుతున్న సిబ్బంది
నిమ్స్,పేట్లబురుజు,ఉస్మానియా కళాశాల,ఏరియా ఆసుపత్రుల వదలని వైరస్
ఇప్పటివరకు 150మంది వైద్యసిబ్బంది,కుటుంబాలకు కరోనా లక్షణాలు
మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి విజృంభణ...
కార్పొరేట్కు.. కరోనా రోగులు.!
క్యూ కడుతున్న వైరస్ లక్షణాల బాధితులు
భారీగా ఫీజులు వసూల్ చేసేందుకు సిద్ధమైన యాజమాన్యాలు
కరోనా స్పెషల్ స్కాన్ పేరిట సిటీ స్కాన్ చేస్తున్న వైనం
ఒక్కో బాధితుడి వద్ద రూ. 20వేలు వసూల్
సాధారణ చికిత్సకు రోజుకు...
వ్యవసాయ సంస్కరణలు దేని కోసం?
ఒకే దేశం ఒకే మార్కెట్ అంటూ కేంద్రం తెచ్చిన సంస్కరణ రైతులకు, వినియోగదారులకు లాభమా ! నష్టమా అనే చర్చ జరుగుతుంది. రైతు సంఘాలు, వ్యవసాయ రంగ నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం...
పవర్తో పెట్టుకుంటే పవర్ లేకుండా పోతారు..
మనతెలంగాణ/హైదరాబాద్: పవర్(కరెంట్)తో పెట్టుకుంటే పవర్లో(అధికారంలో) లేకుండా పోతారని పియుసి ఛైర్మన్, టిఆర్ఎస్ ఎంఎల్ఎ ఎ.జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు కరెంట్తో పెట్టుకుంటే కుర్చీ పోయిందని, వైఎస్ను రెండు సార్లు పవర్ లోకి తెచ్చింది పవరే...
వైద్యసేవల్లో దేశంలో మూడో స్థానం
హైదరాబాద్ : ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడోస్థానంలో నిలిచింది. గత ఆరేళ్ల కాలంలో సుమారు రూ.40409 కోట్లు ఖర్చు పెట్టి సర్కార్ దవాఖానలను టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా...
జూన్ 1నుంచి పట్టాలెక్కనున్న మెట్రో రైలు..
జూన్ 1నుంచి ప్రయాణికులకు అందనున్న సేవలు
లాక్డౌన్ మార్గదర్శకాలు పాటించేలా చర్యలు
రైలెక్కే ముందు థర్మల్ స్క్రీనింగ్, ముఖానికి మాస్కులు తప్పనిసరి
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి రాగానే నడిపిస్తామంటున్న అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్...
సాగు లాభసాటిగా మారాలి: మంత్రి హరీశ్
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో నియంత్రిత వ్యవసాయసాగు విధానంపై జిల్లాస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.... సాగు లాభసాటిగా...
లాక్డౌన్తో భారత్లో కరోనా కట్టడి సాధ్యమైంది
మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశం కరోనాపై పోరులో విజయవంతమైందని చెప్పేందుకు... అందుకు సంబంధించిన అంశాలతో కూడిన ఓ నివేదికను కేంద్రం బయటపెట్టింది.
దేశంలో లాక్డౌన్ను దాదాపు సడలింపులతో కేంద్రం ఎత్తేసినట్లేనని, ఇన్నాళ్లు కేంద్రం విధించిన...
నీటి విడుదల ఆపాలి
ఆంధ్రప్రదేశ్కు కృష్ణాబోర్డు తాఖీదు
కృష్ణ జలాలను ఇప్పటికే అధికంగా వాడుకున్నట్టు సష్టీకరణ
సాగర్ కుడికాలువ, హంద్రీనీవా, మచ్చుమర్రి నుంచి పరిమితికి మించి విడుదల చేసిన పొరుగు రాష్ట్రం
తాజా కేటాయింపులు చేసేంతవరకు నీరు వదలొద్దని నోటీసు
మన తెలంగాణ/హైదరాబాద్...