Home Search
సంగారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ధాన్యరాశి తెలంగాణ
రికార్డు స్థాయిలో 92లక్షల మెట్రిక్టన్నుల సేకరణ
గత ఏడాదికంటే 28లక్షల టన్నులు అధికం
వానాకాలాన్ని మించిన యాసంగి, 594% పెరుగుదల
23 జిల్లాల్లో 100 శాతానికిపైగా సేకరణ
ముగిసిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ : మారెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి...
కోటి మార్కు దాటిన టీకా
అత్యధికంగా హైదరాబాద్, అత్యల్పంగా నారాయణపేట్లో పంపిణీ, 161 రోజుల నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న ప్రక్రియ, డోసులు సకాలంలో రాకనే కాస్త ఆలస్యమైందంటున్న అధికారులు
హైదరాబాద్ : రాష్ట్రంలో టీకా పంపిణీ కోటి మార్కు దాటింది....
టిప్పర్ బైక్ ఢీ: ఒకరు మృతి
మన తెలంగాణ/ఝరసంగం: సంగారెడ్డి జిల్లా ఝరసంఘం మండల పరిధిలోని ఏడాకులపల్లి శివారులో టిప్పర్ బైక్ ని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏడాకులపల్లి గ్రామానికి చెందిన గొల్ల...
54 లక్షల ఖాతాలకు రైతు బంధు నగదు
పంపిణీ 70శాతం పూర్తి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద 54.43 లక్షల మంది రైతుల ఖాతాలకు నగదు జమ పూర్తయింది. శనివారం 4.90 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.1050.10కోట్లు నగదు పంపిణీ...
రాగల మూడ్రోజులు తెలంగాణలో వర్షాలు
హైదరాబాద్: తెలంగాణలో రాగల మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. శుక్రవారం నైరుతి, పశ్చిమ తెలంగాణ జిల్లాలైన వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో భారీ...
తెలంగాణలో మరో 1489 మందికి వైరస్
జిహెచ్ఎంసి పరిధిలో 175, జిల్లాల్లో 1314 పాజిటివ్లు
6,07,925కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 1489 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 175 మంది ఉండగా ఆదిలాబాద్లో...
రాష్ట్రంలో మరో 1,556 మందికి కరోనా
జిహెచ్ఎంసిలో 182,జిల్లాల్లో 1374 కేసులు
6,06,436కు చేరుకున్న కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 1556 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 182 మంది ఉండగా ఆదిలాబాద్ 8 ,...
ఒకప్పుడు మెదక్ కరువు జిల్లా: హరీష్ రావు
సంగారెడ్డి: ఒకప్పుడు మెదక్ కరువు జిల్లా అని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో మరో రెండు ఎత్తిపోతలు సంగమేశ్వర, బసవేశ్వర లిప్టులు సర్వే పనులను రూ.27 కోట్లతో...
తెలంగాణలో మరో 1280 కేసులు..
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 1280 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 165 మంది ఉండగా ఆదిలాబాద్ 4, కొత్తగూడెం 69, జగిత్యాల 24, జనగామ 8, భూపాలపల్లి...
కానిస్టేబుల్ పై దాడి… నలుగురు అరెస్ట్
సంగారెడ్డి: కానిస్టేబుల్పై కొందరు దాడికి పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరిగింది. నోవాపాన్ చౌరస్తాలో దేవీలాల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడానికి వెళ్లినప్పుడు బాచుపల్లి స్టేషన్ కానిస్టేబుల్ కనకయ్యపై నలుగురు వ్యక్తులు...
తెలంగాణలో మరో 1,813 కేసులు…
మరో 1813 కేసులు నమోదు...
జిహెచ్ఎంసిలో 179, జిల్లాల్లో 1634 కేసులు
5,96,813కు చేరిన కరోనా బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 1813 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 179...
డయాగ్నొస్టిక్ సెంటర్లలో వేగంగా, నాణ్యమైన పరీక్షలు: హరీష్ రావు
సంగారెడ్డి: డయాగ్నొస్టిక్ సెంటర్లలో వేగంగా, నాణ్యమైన పరీక్షలు, ఫలితాలు ఉంటాయని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లా కేంద్రాల్లో వైద్య పరీక్ష కేంద్రాలు ప్రారంభమయ్యాయి. సంగారెడ్డిలో...
ఎటిఎంలో చోరీకి యత్నించిన దొంగల అరెస్ట్
జహీరాబాద్ : ఎటిఎంలో చోరీకి యత్నించిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ లో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఇండీక్యాష్ ఎటిఎంలో చోరీకి ప్రయత్నించి విఫలం...
సంగమేశ్వర-బసవేశ్వర ఎత్తిపోతలకు సర్వే
సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకాల సర్వేకు గ్రీన్ సిగ్నల్
ఈ నెల 12న పనుల ప్రారంభాకిని ముహూర్తం ఖరారు
సమీక్ష సమావేశంలో మంత్రి హరీశ్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్: సంగమేశ్వర, బసవేశ్వర సాగునీటి ఎత్తిపోతల పథకాల సర్వే...
కన్న కొడుకును కొట్టి చంపిన కసాయి తల్లి
మన తెలంగాణ/ కుత్బుల్లాపూర్: భర్తపై కోపంతో కన్న కొడుకును కొట్టి చంపిన కాసాయి తల్లి ఈ హృదయ విదారక సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల...
ఖర్చు లేకుండా ఖరీదైన పరీక్షలు
19 జిల్లా కేంద్రాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లు
కరోనాతో సహా 57రకాల టెస్టులు ఫ్రీ
తక్షణమే రిపోర్టులు, ఫోన్లకు మెసేజ్లు
7న ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో ఉచిత వైద్య పరీక్షలు ప్రారంభం
తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్య...
ఐడిఎ బొల్లారంలో అగ్నిప్రమాదం
బొల్లారం: సంగారెడ్డి జిల్లా ఐడిఏ బోల్లారంలోని ఫ్లైవుడ్ పరిశ్రమలో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్లైవుడ్ పరిశ్రమంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగ కమ్మేయడంతో సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు. స్థానికులు...
19 వైద్య పరీక్ష కేంద్రాలు ప్రారంభించాలి: కెసిఆర్
హైదరాబాద్: జూన్ 7న 19 వైద్య పరీక్ష కేంద్రాలను ప్రారంభించాలని సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాల్లో 19 డయాగ్నొస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. మహబూబ్నగర్,...
తొలకరి పులకిరింపు
మత్తడి దుంకిన ఖమ్మం ప్రకాశ్నగర్ చెక్ డ్యామ్
నల్లగొండ జిల్లాలో తడిసిన ధాన్యం కుప్పలు, తూకం వేసిన బస్తాలు
పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం
మరో మూడురోజులు వర్షాలు : వాతావరణశాఖ
మనతెలంగాణ/హైదరాబాద్:...
తెలంగాణలో కొత్తగా 2,384 కేసులు..
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 2,384 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 307 మంది ఉండగా ఆదిలాబాద్ 11, కొత్తగూడెం 113, జగిత్యాల 41, జనగామ 33,భూపాలపల్లి 57,...