Home Search
శ్రీలంక - search results
If you're not happy with the results, please do another search
తలకిందులవుతున్న వంటింటి బడ్జెట్
పెరిగిన పెట్రో ధరలతో అన్ని వస్తువులపై తీవ్ర ప్రభావం
పంట దిగుబడి పెరిగినా వినియోగదారులకు దక్కని ప్రయోజనం
ట్రాన్స్పోర్టు చార్జీల పేరుతో అదనపు భారం, పెరిగిన ధరలతో సామాన్యులకు తప్పని తిప్పలు
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా...
అశ్విన్ మాయాజాలం.. ఇంగ్లాండ్ విలవిల
134 పరుగులకే ముగిసిన తొలి ఇన్నింగ్స్
249 పరుగులు భారీ ఆధిక్యతలో టీమిండియా
చెన్నై: ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆటలో భారత్ పూర్తిగా పై చేయి సాధించింది. తొలి రోజు బ్యాట్తో...
కదం తొక్కిన ‘రూట్’
రాణించిన సిబ్లి, నిరాశ పరిచిన భారత బౌలర్లు, ఇంగ్లండ్ 263/3
చెన్నై: భారత్తో శుక్రవారం ప్రారంభమైన ఆరంభ టెస్టులో ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. నాలుగు టెస్టుల...
సమరోత్సాహంతో భారత్
సమరోత్సాహంతో భారత్
ఇంగ్లండ్కు సవాల్, నేటి నుంచి చెన్నైలో తొలి టెస్టు
చెన్నై: సుదీర్ఘ విరామం తర్వాత భారత గడ్డపై మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆరంభం కానుంది. కరోనా మహమ్మరి దెబ్బకు చాలా రోజులుగా భారత్లో...
ఇంగ్లండ్దే టెస్టు సిరీస్.. రెండో టెస్టులోనూ లంక చిత్తు
గాలే: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 2-0తో సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. శ్రీలంక ఉంచిన 164 పరుగుల లక్ష్యాన్ని...
క్లైమాక్స్కు చేరిన టెస్టు చాంపియన్షిప్ సమరం
ముంబై: ప్రతిష్టాత్మకమైన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో ఘన విజయం సాధించిన టీమిండియా ఈ చాంపియన్షిప్లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఇక భారత్ చేతిలో...
భారత్ సిరీస్కు ఇంగ్లండ్ జట్టు ఎంపిక
లండన్: భారత్తో జరిగే తొలి రెండు టెస్టుల కోసం ఇంగ్లండ్ జట్టును ప్రకటించారు. సీనియర్ క్రికెటర్లు జానీ బెయిర్స్టో, మార్క్ వుడ్లకు విశ్రాంతి ఇచ్చారు. ఇక శ్రీలంక సిరీస్కు దూరంగా ఉన్న స్టార్...
శ్వేత భవనానికి భారతీయ గుబాళింపు
వైట్ హౌస్ కీలక పదవుల్లో భారతీయ సంతతికి చెందిన 20 మంది
వారిలో 13 మంది మహిళలు, తన బృందంలో వివిధ జాతీయ మూలాలున్న వారికి
అవకాశం కల్పించిన అమెరికా నూతన అధ్యక్షుడు...
ఆస్ట్రేలియాదే అగ్రస్థానం
ఐసిసి టెస్టు చాంపియన్షిప్.. ఆస్ట్రేలియాదే అగ్రస్థానం
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్వహిస్తున్న(ఐసిసి) నిర్వహిస్తున్న టెస్టు చాంపియన్షిప్లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ 360 పాయింట్లు సాధించినా రెండో స్థానంతోనే సంతృప్తి పడాల్సి వస్తోంది....
క్రికెట్కు వీడ్కోలు పలికిన పార్థివ్ పటేల్..
ముంబై: భారత స్టార్ ఆటగాడు పార్థివ్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 35 ఏళ్ల పార్థివ్ ఓపెనర్గా, వికెట్ కీపర్గా టీమిండియాకు సేవలు అందించాడు. 18 ఏళ్ల పాటు క్రికెట్లో కొనసాగిన...
తమిళనాడు, కేరళలో డిసెంబర్ 2న భారీ వర్షాలు
న్యూఢిల్లీ: నివర్ తుపాను తాకిడికి అతలాకుతలమైన తమిళనాడు ఇంకా కోలుకోక ముందే మళ్లీ భారీ వర్షాలను ఎదుర్కోనున్నది. డిసెంబర్ 2న శ్రీలంక తీరాన్ని దాటనున్న తుపాను ప్రభావంతో తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో భారీ...
50 ప్రశ్నలకు జవాబు చెప్పండి
? దేశ ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచింది కేంద్రం కాదా
? ప్రభుత్వరంగ సంస్థలను ఎందుకు అమ్ముతున్నారు
? 40కోట్ల పాలసీదారులున్న ఎల్ఐసిని ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారు
? కరోనాకు ముందే ఆర్థికాన్ని అధోగతి పట్టించింది...
కోలీవుడ్ బుల్లితెర నటుడు సెల్వర్ తినమ్ హత్య
చెన్నై: కోలీవుడ్ బుల్లితెర నటుడు సెల్వర్ తినమ్ గుర్తు తెలియని దుండగలు హత్య చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని ఎంజిఆర్ నగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సెల్వర్...
కొలంబోలో 66 మంది భారతీయ నిర్మాణ కార్మికులకు కరోనా
కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబోలోని ఓ నిర్మాణసంస్థలో పని చేస్తున్న 66 మంది భారతీయులకు కరోనా సోకినట్లు శ్రీలంక ఆరోగ్య శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి శుక్రవారం తెలియజేశారు. ఉత్తర కొలంబోలో ఉంటున్న...
సిఐసిగా యశ్వర్ధన్ కుమార్ సిన్హా నియామకం
సిఐసిగా యశ్వర్ధన్ కుమార్ సిన్హా నియామకం
ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: ప్రధాన సమాచార కమిషనర్(సిఐసి)గా యశ్వర్ధన్ కుమార్ సిన్హా నియమితులైనట్లు రాష్ట్రపతి భవన్ శనివారం ప్రకటించింది. రాష్ట్రపతి భవన్లో శనివారం జరిగిన ఒక...
విపత్తులు నేర్పిన గుణపాఠం..
మన దేశంలో విద్య, వైద్యానికి ప్రజలు వెచ్చించే వ్యయం పేదరికానికి కారణమవు తున్నది. ప్రపంచలో అభివృద్ధి చెందిన దేశాలువారి వార్షిక బడ్జెట్లో సరాసరి 19 శాతం వెచ్చిస్తున్నాయి. దిగువ మధ్య దేశాల సగటు...
బెకా బంధం
ఈ ప్రాంతంలోని ఇతర దేశాలకు తనకు మధ్య అమెరికా ద్వేష బీజాలు చల్లుతున్నదని చైనా వ్యాఖ్యానించిందంటే మంగళవారం నాడు న్యూఢిల్లీలో భారత అమెరికాల మధ్య సంతకాలు జరిగిన రక్షణ ఒప్పందం ఎంతటి ప్రధానమైనదో...
నక్సల్స్ ఏరియాల్లో, మంచుకొండల్లో అక్రమంగా గంజాయి సాగు
డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్ను ఛేదించిన ఎన్సిబి
రెండు నెలల్లో 10,700 కిలోల గంజాయి పట్టివేత
సముద్ర మార్గం ద్వారా శ్రీలంకకు అక్రమ రవాణా
గంజాయితోపాటు నల్లమందు, కొకైన్, హషీష్ ఆఫ్రికా దేశాలకు రవాణా
న్యూఢిల్లీ...
ఆకలి భారతం
ఈ ఏడాది ప్రపంచ ఆకలి సూచీలో భారత దేశం అత్యంత అథమ స్థానంలో ఉన్నదన్న సమాచారం దేశం ఎంచుకున్న విధానాలను, పాలనా శైలిని బోనులో నిలబెడుతున్నది. దేశదేశాల్లో ఆకలి, పోషకాహార లోపం గురించి...
ఆకలి భారతం
గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 94వ స్థానంలో నిలిచిన భారత దేశం
దేశంలో 14 శాతం మందికి పోషకాహార లోపం
ఐదేళ్ల వయసులోపు బాలల్లో 37.4 శాతం స్టంటింగ్ రేటు
పెద్ద రాష్ట్రాల్లో పథకాల అమలులో వైఫల్యాలే ప్రధాన...