Sunday, May 26, 2024
Home Search

శ్రీలంక - search results

If you're not happy with the results, please do another search

డ్రాగన్ కోరల్లో నిలువెల్లా విషం

ప్రపంచ చరిత్రలో భారత్, చైనాల మధ్య ఘర్షణలు 1914లోనే రాజుకున్నాయి. చైనా రిపబ్లిక్, బ్రిటన్, టిబెట్‌ల మధ్య సిమ్లాలో జరిగి సమావేశం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. టిబెట్‌కు స్వయం ప్రతిపత్తి ఇవ్వడాన్న...

చైనా మోసం

  నోటితో పలకరించి నొసటితో వెక్కిరించే విద్యలో ఆరితేరిన చైనా ఇలా చేయడం ఆశ్చర్యపోవలసిన పరిణామం కాదు. అయితే 1962 తర్వాత ఇంత వరకు దానితో పూర్తి స్థాయి యుద్ధం తలెత్తలేదు, 1975లో అరుణాచల్...
Opportunities for Asia Cup Tournament in Sri Lanka

లంక వేదికగా ఆసియా కప్?

  కొలంబో: ఉపఖండంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్‌గా పేరున్న ఆసియా కప్ నిర్వహణపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఈసారి ఆసియాకప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. తన హోం గ్రౌండ్‌గా పరిగణిస్తున్న యుఎఇలో ఈసారి...
Sri Lanka tour of India 2020

లంకతో మూడు వన్డేలు!

ముంబై : శ్రీలంక పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మరో మూడు ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడనున్నట్టు తెలిసింది. అయితే దీనిపై భారత క్రికెట్ బోర్డు నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. కాగా,...
Darren Sammy is outraged over racism

నన్ను దారుణంగా అవమానించారు

  ఐపిఎల్‌లో ‘కాలూ’ అని పిలిచే వారు ఎందుకో ఇప్పుడు అర్థమైంది విండీస్ మాజీ కెప్టెన్ డారెల్ సామి మండిపాటు జమైకా: వర్ణ వివవక్షతపై వెస్టిండీస్ క్రికెట్ మాజీ కెప్టెన్ డారెన్ సామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు....

భారత – ఆస్ట్రేలియా బంధం

  మూములుగా అయితే భారత -ఆస్ట్రేలియా సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వవలసిన పని లేదు. అంతర్జాతీయంగా చైనా ప్రాబల్యం పెరుగుతూ ఉండడం, దానిని అదుపులో ఉంచాలనే ఆరాటం ట్రంప్ హయాంలో అమెరికాలో పరాకాష్ఠకు చేరడం,...
IPL has tremendous impact on the Audience

ఐపీఎల్ ప్రేక్షకులపై ఎంతో ప్రభావం చూపుతుంది: ధవన్

  ముంబై: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో రద్దు అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌ను మళ్లీ నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పావులు కదుపుతోంది. తొలుత...

నేపాల్ కోపాలు!

  పొరుగునున్న నేపాల్, చైనాలతో ఒకేసారి సరిహద్దు వైషమ్యాలు తలెత్తడం ఒకదానితో ఒకటి సంబంధం లేని కాకతాళీయ పరిణామమే అయినప్పటికీ ఆ రెండు దేశాలు తనకు వ్యతిరేకంగా బాహాటంగా కుమ్మక్కు అయ్యే పరిస్థితులు తలెత్తకుండా...
Cricketers who started Practicing

సాధనకు లైన్ క్లియర్ 

  ప్రాక్టీస్ షురూ చేయనున్న క్రికెటర్లు! ముంబై: సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ నేపథ్యంలో చాలా కాలంగా ఎక్కడి క్రీడలు అక్కడే నిలిచి పోయాయి. కరోనాను కట్టడి చేయాలనే ఉద్దేశంతో మార్చి 20 నుంచి దేశంలో...
Jacqueline says she has continued her Love in School days

స్కూల్‌డేస్‌లోనే ప్రేమాయణం!

  శ్రీలంక సోయగం జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగుతోంది. ఏడాదికి కనీసం మూడు, నాలుగు సినిమాల్లో దర్శనమిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అన్నీ క్రేజీ ప్రాజెక్టులు కావడంతో అమ్మడి టాలెంట్ ఏ...
Yuvraj Singh live Instagram chat with Fans

ఓ విలన్‌లా చూశారు: యువరాజ్ సింగ్

ముంబయి: తన జీవితంలోనే అత్యంత క్లిష్టమైన సందర్భం ఏదైన ఉందంటే అది 2014 ట్వంటీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ అని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఆ ఫైనల్ సమరం...
IPL 2021 Postponed after players test positive for Covid 19

ఐపిఎల్‌ను నిర్వహిస్తాం..

  దుబాయి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ నిర్వహణకు తాము సిద్ధమని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) క్రికెట్ బోర్డు ప్రకటించింది. కరోనా దెబ్బకు ఈ ఏడాది ఎప్రిల్‌లో ప్రారంభం కావాల్సిన...

క్రికెట్‌పై కరోనా పిడుగు!

  ముంబై: ప్రపంచ దేశాలను కరోనా భూతం వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎక్కడి క్రీడలుల అక్కడే నిలిచి పోయిన విషయం తెలిసిందే. కరోనా దెబ్బకు జపాన్‌లో ఈ ఏడాది జరగాల్సిన విశ్వ క్రీడలు ఒలింపిక్స్...
BCCI to organise Vijay Hazare Trophy

ఐపిఎల్ ఇప్పట్లో సాధ్యం కాదు

  భారత క్రికెట్ బోర్డు ముంబై: కరోనా తీవ్ర రూపం దాల్చిన ప్రస్తుత తరుణంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 నిర్వహణ గురించి ఆలోచించే ప్రసక్తే లేదని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) మరోసారి...

కోరలు చాస్తున్న కరోనా

  24 గంటలు... 773 కొత్త కేసులు వైరస్‌తో 32 మంది మృతి దేశంలో మొత్తం కేసులు 5149 149కి చేరిన మరణాలు సరిహద్దుల బంద్‌తో కట్టడి న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటలలో...

పెద్దన్న చిన్న మనసు.. భారత్ పెద్ద మనసు

  అమెరికా సహా పలు దేశాల విజ్ఞప్తి మేరకు హైడ్రాక్సీక్లోరోక్విన్, పారాసిటమాల్ మందుల ఎగుమతికి లైన్‌క్లియర్ విపత్కర పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజానికి దన్నుగా నిలవాలన్నదే మా విధానం : భారత విదేశాంగ శాఖ ప్రకటన భారత్ గనుక...

తబ్లీగ్ ఎఫెక్ట్: అమెరికన్లు, చైనీయుల వీసాలు కట్

  న్యూఢిల్లీ : భారత ప్రభుత్వం బ్లాక్‌లిస్టులో పెట్టిన వారిలో నలుగురు అమెరికన్లు, తొమ్మండుగురు బ్రిటిష్‌వారు, ఆరుగురు చైనావారు కూడా ఉన్నారు. తబ్లీగ్ సదస్సుకు హాజరైన 960 మంది విదేశీయుల వీసాను కేంద్ర హోం...

64 దేశాలకు అమెరికా 174 మిలియన్ డాలర్ల సాయం

  వాషింగ్టన్: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా వివిధ దేశాలకు ఆర్థిక సాయం ప్రకటించింది. భారత్ సహా 64 దేశాలకు 174 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది....
Ajantha guhalu

అందాల అజంతా గుహలు

మన దేశంలో ఉన్న అతి ప్రాచీన గుహాలయాలుగా అజంతా గుహాలయాలు పేర్గాంచాయి. అందువల్ల అక్కడకు వెళ్లడానికి నేనూ, మా మిత్ర బృందం బయలుదేరాం.  అడుగడుగూ ఆధ్మాత్మికానురక్తితో పాటు మానసిక ఆనందాన్ని పెంచే ఈ...
India

భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ రద్దు..

  న్యూఢిల్లీ: కరోనా ప్రభావంతో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచుల వన్డే సిరీస్ ను రద్దు చేస్తున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. ధర్మశాలలో ఈ నెల 12న జరగాల్సిన తొలి వన్డే...

Latest News